వ్యాసాలు

భౌతిక నిష్క్రమణల వెనుక..

అర్ధాంతర భౌతిక నిష్క్రమణల వెనుక ఏ కారణాలు ఉంటాయి. పుట్టుక ,మరణానికి ఈ మధ్య ఉన్న విరామమేదో ప్రేరేపించవచ్చు. ఈ జీవితం ఇక చాలు అనిపించవచ్చు. ముగింపునకు మనిషి సిద్ధం చేసుకోవచ్చు. తనకి ఈ ప్రపంచం నచ్చలేదని, అసంతృప్తి ఉందనే,భావన కలగవచ్చు.  భౌతిక నిష్క్రమణ తన అంతరంగ ఘర్షణ కావచ్చు . మనిషి వెళ్ళిపోయాడు.  సాధారణ మరణం అయితే, ఆకస్మిక మరణం అయితే, యాక్సిడెంట్ అయితే, లేదా హత్యకు గురి అయితే మరణం తర్వాత మన దుఃఖ సమయాల తీవ్రత ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతి మరణానికి ఒక దుఃఖపుకొలత ఉంటుంది. ఆ కొలతలతో ఆ మనిషి పట్ల చివరి
వ్యాసాలు

అర్బన్‌ నక్సలిజం కట్టడికి మహారాష్ట్రలో కొత్త బిల్లు    

Without Justice and Love , Peace will always the great illusion - Dom Helder Camara, Arch Bishop -Brazil. (న్యాయం, ప్రేమ లని శాంతి  ఎప్పుడూ గొప్ప భ్రమ ` డామ్‌ హేల్దర్‌ కెమరా, ఆర్చిబిషప్‌, బ్రెజిల్‌) పీడిత ప్రజల  ఆకాంక్షల అణచివేసేందుకు, తమ దోపిడీ సజావుగా కొనసాగేందుకు పాలకులు తొలి నుండి ఆయుధాలను ప్రయోగించడం మనం చూస్తున్నదే. అయితే, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ముసుగులో అదే పనిజేస్తూ, మధ్య తరగతి బుద్ధిజీవులను నమ్మించేందుకు, పాలకులకు చట్టాలు ఉపయోగపడుతాయి. అయితే, ఆ రాజ్యాంగాన్ని రాసుకున్నదెవరు? ఆ చట్టాలను చేస్తున్నదెవరు?, వాటిని వాఖ్యానించేదెవరు?అనేది విశ్లేషిస్తే, వారు
వ్యాసాలు

Religion and Indian Election

Over 72 days of his campaign, Narendra Modi mentioned Mandir-Masjid and bigotry lashed issues 421 times and Pakistan, Muslim and minority came from his mouth 224 times. This is Brahmanic Hindutva’s strategy to capture political power through its well learnt divisive political approach. But this approach is not always straightforward. Historically, Brahmanism has been able to rule over the society through both coercion and assimilation methods. These two methods were
వ్యాసాలు

Caste and Religion in the 18th Lok Sabha Election

Introduction Election result of the 18th Lok Sabha is out. RSS-BJP’s dream of above 400 is decimated. RSS-BJP did not spare caste and religion for their political gains, like all other elections.  BJP was in the forefront but it was not alone in using caste and religion for political gains. These two identities, particularly caste as a peculiar character of Indian society have always been part and parcel of the
వ్యాసాలు

సభ్యత  ఆదివాసులే  నేర్పించగలరు

మానవ సమాజం ఉత్పాదక శక్తులను ఎంతగా అభివృద్ధి చేసినా, ఎన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేసినా, ఎన్ని సాంకేతిక నైపుణ్యాలు సాధించినా, ఎన్ని అధునాతన పరికరాలను తయారు చేసినా, అది నాగరికత  ప్రాథమిక పాఠాలను కూడా నేర్చుకోలేదని వాస్తవాలు గొంతు చించుకొని చెబుతున్నాయి. సభ్యత అనే ఈ ప్రాథమిక పాఠాన్ని ఆదివాసీ  సమాజం మాత్రమే నేర్పించగలదు. మొదటి పాఠం - మనిషి ప్రకృతిని జయించలేడు, దానితో సాంగత్యాన్ని ఏర్పరచుకోగలడు.  ఆదివాసేతర నాగరికత, ఆధునిక సమాజం ఆదివాసీల నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, మనిషి ప్రకృతిని జయించాడని లేదా జయించగలడు అనే ఆలోచనను ఎప్పటికీ వదిలివేయాలి. ప్రకృతి నియమాలను తెలుసుకోవడం
వ్యాసాలు

బాల్జాక్ ప్రపంచంలో..

(ఇటీవల విరసం విడుదల చేసిన ముక్తవరం పార్థ సారథి  *బాల్జాక్ జీవితం - సాహిత్యం* పుస్తకానికి రాసిన ముందుమాట ) ముక్తవరం పార్థసారథి గారికి శరీరం లేదు. ఒక హోదా లేదు. అవార్డులు, రివార్డులు లేవు. పబ్లిసిటీ లేదు. ప్రచారం లేదు. ముఠాలు లేవు. సాహిత్యమే పార్థసారథి గారు. ఆయనతో మాట్లాడితే సాహిత్యం మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆయన్ని ఎరిగినవాళ్లు సాహితీ సంపదని ఎంతోకొంత సంగ్రహించకుండా ఉండరు. అందుచేతే ఎరిగినవాళ్లు, ఆయన్ని ఎరగని వాళ్లలా నడుచుకుంటారు. అయినా కించిత్తు కూడా విచారించరు. బావిలో నీళ్లు చేదకపోతే వూట తగ్గిపోతుందేమోనన్నట్టుగా, నిరంతరం ఒక ప్రవాహంలా సాహిత్యాన్ని వెలువరిస్తారు. ఆర్బిఐ లో అధికారిగా
వ్యాసాలు

సంతోషకరమైన దినాలు చెల్లిపోయాయి

మూడోసారి నరేంద్రమోదీ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చాడు.  భారత ప్రజలు విచక్షణతో తీర్పు ఇచ్చారు. దేశంలోని రెండు కూటములకు తగిన ప్రాధాన్యతనిచ్చారు.  ఇది ఎన్నికల సమీకరణల మీద విశ్లేషణ. అయితే మొత్తానికి భారతీయుల సంతోషకర దినాలకు కాలం చెల్లింది.  నిరుద్యోగం, ఆర్థిక కుంగుబాటు భారతీయ కుటుంబాలలో సర్వసాధారణమైంది. అసంఘటిత కార్మికులలో పనిభద్రత ఒక సవాలుగా మారింది.  భారతదేశంలోని కొన్ని నగరాలలో జరుగుతున్న అభివృద్ధికి, నమూనా ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు వలస కూలీల అవసరం ఏర్పడుతుంది. దేశాన్ని   కలిపే అనేక రైళ్ళు వలస కూలీలతో నిండి ఈ మహా నగరాల వైపు  వెళుతున్నాయి.  గ్రామాలలో ఉపాధి తగ్గింది.  నరేంద్ర
వ్యాసాలు

ఇజ్రాయిల్ జైళ్ళలో పాలస్తీనా మహిళా జర్నలిస్టులు

పాలస్తీనా జర్నలిస్టులపై దాడులు ఎప్పుడూ విస్తృతంగానే జరుగుతున్నాయి. పాలస్తీనా మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ అధికారులు తరచూ "రెచ్చగొడుతున్నారనే" నేరారోపణతో  “రహస్య సాక్ష్యం” వుందని, "పరిపాలనా సంబంధ ఖైదీలు"గా జైలు శిక్షకు గురిచేస్తారు. ఈ రెండు ఆరోపణలు కూడా అబద్ధం. ఇజ్రాయెల్ నేరాలను బహిర్గతం చేయకుండా జర్నలిస్టులను అడ్డుకునేందుకు ఉద్దేశించినవే. ఇతర ఖైదీల మాదిరిగానే ఇజ్రాయెల్ జైళ్లలో జర్నలిస్టులు హింస, కొరడా దెబ్బలు, అవమానం, హింసలకు గురవుతున్నారు. అంతేకాదు, వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంపర్కమూ లేదు. 2024 జులై 11 నాటికి ఇజ్రాయెల్ జైళ్లలో ఆరుగురు పాలస్తీనా మహిళా జర్నలిస్టులు ఉన్నారు. నిత్యమూ ఇజ్రాయెల్ గార్డుల హింసకు గురవుతున్న
వ్యాసాలు

సత్యంపై గురి: గాజాలో మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు 

 పాలస్తీనా మహిళా జర్నలిస్టులకు ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రాధాన్యత లేదు; వారు కఠిన ఘర్షణ వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న మానవతా సంక్షోభం మధ్య హింస, సామూహిక నిర్వాసిత్వం, వదలివేయబడటం వంటి తీవ్రమైన ప్రమాదాలతో వారు పోరాడుతున్నప్పుడు 8వ తేదీ వారికి ప్రాముఖ్యతలేని వేడుక అవుతుంది. తమ పనిలో వ్యక్తిగత ప్రమాదాలు ఉన్నప్పటికీ, ముందు వరుసలో నిలబడి ప్రతికూలతను తట్టుకు నిలబడేవారి  కథనాలను పంచుకోవడం, వారి బాధలకు సాక్ష్యమివ్వడం పైనే వారి దృష్టి ఉంటుంది. ముట్టడి - ప్రభావం ఏ యుద్ధంలోనైనా భయానక అనుభవాలు అనుభవించడం ఒక అసమానమైన పరీక్ష. ఏదేమైనా, ఆ యుద్ధ
వ్యాసాలు

ఖైదులో సురేంద్ర గాడ్లింగ్: అనేక క్రూరత్వాలు, వైచిత్రాలు, అన్యాయాలు

2024 జూన్ 6 నాటికి సురేంద్రను అరెస్టు చేసి ఆరేళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ ఆరేళ్లు! ఈ కాలాన్ని కొన్ని పదాల్లో వివరించడం చాలా కష్టం. ఈ ఆరేళ్లలో జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు వుండిన స్థిరత్వం, భద్రత, స్నేహితులు, బంధువులు, సంతోషాలతో  ఉన్న జీవితం అకస్మాత్తుగా పూర్తిగా మారిపోయింది. నా ఘోరమైన  పీడకలల్లో కూడా ఊహించలేనంత వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా ఇంటిపై దాడి జరిగిన  2018 ఏప్రిల్ 17నాటి భయంకరమైన తెల్లవారుజామును నేను గుర్తుచేసుకున్నాను; సురేంద్రను తీసుకెళ్ళిన  2018 జూన్ 6 నాటి ఆ దుర్మార్గపు ఉదయం. ఇది నిజంగా జరిగిందని నమ్మడానికి నాకు చాలా సమయం