చిత్తనూర్లో ఇథనాల్- రాజ్య హింస
అక్టోబర్ 21, 2023 రాత్రి 8 గంటలకు లకు వ్యర్థపదార్థాలతో కూడిన ట్యాంకర్ ఇథనాల్ పరిశ్రమ నుండి బయటికి వచ్చిన విషయం తెలుసుకొని, ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటి సభ్యులు మరియు ఎక్లాస్పూర్, చిత్తనూర్, జిన్నారంకి చెందిన రైతులు దాన్ని 21 రాత్రి శనివారం 8 గంటల నుండి 22 ఉదయం 11 గంటల వరకు దాన్ని నిలువరించి ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ ట్యాంకర్లో ఇథనాల్ ఉందా లేక పరిశ్రమ వ్యర్థ పదార్థాలు ఉన్నాయా అని స్పష్టం చేయాలనే ప్రజల డిమాండ్ పట్ల 15 గంటల నిరీక్షన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా ప్రజలు కనీసం