వ్యాసాలు

మహారాష్ట్రలో ముస్లింలకు న్యాయం ఎండమావియేనా?

గడిచిన జూలై నెలలో బొంబాయి హైకోర్టు, స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు రెండు బాంబు పేలుళ్ల కేసుల్లో రెండు ఆసక్తి దాయకమైన తీర్పులు ఇచ్చాయి. రెండిరట్లోనూ ప్రాసిక్యూషన్‌ ముద్దాయిలు నేరం చేశారని నిరూపించలేకపోవడం వల్ల నిర్దోషులుగా విడుదలయ్యారు. మొదటిది 7/11 వరుసగా రైళ్లలో బాంబులు పేలిన కేసు. అందులో 189 మంది చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. అది 2006 జూలై 11న జరిగింది. ఏ.టి.ఎస్‌. గా పిలిచే యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఈ కేసులో విచారణ చేపట్టింది. 19 సంవత్సరాలు హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఇందులో ఒకరు 2017 లోనే నిర్దోషిగా విడుదలై మిగతా 12 మంది మహారాష్ట్రలో పూనే,
వ్యాసాలు

గాడ్లింగ్ కేసులో తీర్పుగా మారుతున్న వాయిదా

సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ దరఖాస్తు సుప్రీంకోర్టులో కాఫ్కేస్క్ ఫైల్‌గా (సర్రియల్-అధివాస్తవికత- ఒక పీడకల అనుకోవచ్చు. కాఫ్కేస్క్ అనేది ఫ్రాంజ్ కాఫ్కా అనే ప్రసిద్ధ రచయిత ఇంటిపేరు నుండి వచ్చింది, అతను సర్రియలిజం, దిక్కుతోచని పాత్రలతో కూడిన కథలకు ప్రసిద్ధి) ఇది కనిపిస్తుంది, కానీ మాయమైపోవడానికే కాజ్‌ లిస్ట్‌ లోకి వస్తుంది. (కోర్టులో ప్రతిరోజూ వచ్చే కేసుల జాబితా). వాయిదా వేయడానికే ప్రస్తావిస్తారు. ఈ కేసును చేసే  న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, విచారణ జరపకపోవడం అనే చర్యను తీర్పు రూపంలోకి మార్చారు. 2023 ఆగస్టు లో బెయిల్ పిటిషన్ మొదటిసారి దాఖలు చేసినప్పటి నుండి 17 సార్లు జాబితా
వ్యాసాలు

యువరాజు పాలనలో  విద్యాశాఖ  దుస్థితి

 కూటమి ప్రభుత్వ యువరాజు నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగంలో చాలా మార్పులు జరుగుతాయని, ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన సమస్యలుపరిష్కరింపబడతాయని, విద్యాభిమానులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అంతా ఆశించారు. కానీ గత 15 నెలల కాలంలో యువరాజు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అత్యంత ప్రతిష్టంభనకు గురి కావడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 117 విషయంలో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేయకుండానే,దాని సవరణల పేరుతో జీవో  20, 21 లను తీసుకొచ్చి ఆరు రకాల
వ్యాసాలు

…not just the future, the present too

(Speech at Virasam Foundation Day Conference - July 2025. Edited for better clarity.) Comrades, I thank the organisers of this conference, the comrades of Virasam, for giving me this opportunity to come and be with you and talk about this topic. Essentially, it relates to the tremendous repression being faced by the revolutionary movement today. The huge losses it has sustained and whether that calls for any review or change
వ్యాసాలు

రాజ్య నిరంకుశత్వ బాధితుడు ఫాదర్ స్టాన్ స్వామి

(ఆగష్టు 9న కర్నూలులో విరసం నిర్వహించిన పుస్తకావిషకరణ సభ ప్రసంగ పాఠం) అరుణ్ గారు అనువదించిన "నేను నిశ్శబ్ద ప్రేక్షకుడిని కాను" అనే తెలుగు అనువాద పుస్తకం యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను, ఇది ఫాదర్ స్టాన్ స్వామి రచించిన "I am not a Silent Spectator" అనే అసలు పుస్తకం నుండి వచ్చింది, ఇది అతని జైలు డైరీ. ఇతరుల కోసం తన ప్రాణాలను అర్పించిన, సరళతతో జీవించిన, న్యాయం కోసం నిలబడి, మనస్సాక్షి ఖైదీగా మరణించిన గొప్ప వ్యక్తి ఫాదర్ స్టాన్ స్వామి గురించి మాట్లాడటానికి నేను సంతోషిస్తున్నాను.
వ్యాసాలు

వియ్యుక్క: ప్రత్యామ్నాయ కథలు

భారతదేశంలో సాయుధ పోరాట ప్రాంతాలలో జరుగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని మహిళా విప్లవకారులు రాసిన 20 చిన్న కథల సంకలనం వియ్యుక్క (గోండి భాషలో "వేగుచుక్క") ప్రతిబింబిస్తుంది. తాను ప్రకటించిన గడువుతేదీకి ముందరే మావోయిజంను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇది ప్రచురితమవడం ఒక వైచిత్రం. ప్రధాన స్రవంతి మీడియా తరచుగా ఈ విప్లవకారులను దండకారణ్య అడవులను "తెగుళ్ళ” లాగా వ్యాపిస్తున్న "భయంకరమైన ఉగ్రవాదులు" అని అంటూ వారిని తలలో పేలలాగా "దువ్వేసెయ్యాల్సిన" వారిగా చిత్రీకరిస్తుంటే, వియ్యుక్కలోని కథలు వారిని తాము పనిచేసే ఆదివాసీల పట్ల కరుణను, సున్నితత్వాన్ని కలిగినవారిగానూ  సమర్థులుగానూ తెలివైన, అంకితభావంతో కష్టపడి పనిచేసే
వ్యాసాలు

వేగుచుక్క సందేశం

(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ అరుణ కథల సంపుటి *అప్రతిహతం* కు రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది జూన్ 18 న ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది . అరుణ ఆంద్ర ఒడిశా సరిహద్దు విప్లవోద్యమ కమిటీ సభ్యురాలు ) ఒక దశాబ్ద కాలంపాటు ప్రతి నిత్యం  ఏడాది పత్రికల్లో నిలిచిన మావోయిస్టు నాయకురాలిగా కామ్రేడ్ అరుణ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితమే. అయితే ఆమె రచయిత అనే విషయం చాలా మందికి తెలియదు. అజ్ఞాత మహిళా రచయితల కథలను సంకలనాలుగా
వ్యాసాలు

మంజీర అడుగుజాడలు

(విప్లవ రచయిత, విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ మంజీర స్మృతి వ్యాసాలతో, కొన్ని తన  రచనలతో విడుదలైన 'వివా కామ్రేడ్ రవి' పుస్తకం ముందుమాటలోని ఒక భాగం ఇది . ఈ పుస్తకం శనివారం ఆగస్టు 2 న హైదరాబాదులో విరసం ఆవిష్కరిస్తోంది ) రవి అమరుడయ్యి 19 నిండి 20వ యేడు నడుస్తున్న సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలని మొదలుపెట్టిన. నిజానికి దీనికి మూలం 2025 ఫిబ్రవరిలో జరిగిన విరసం జనరల్‌ బాడీ మీటింగ్‌లో... నవలలు చాలా తక్కువగా వస్తున్నాయని, రాయాలని, వీలైనంత మంది నవలలు రాయాల్సి ఉన్నదనే చర్చ జరిగింది. అందులో భాగంగా నేనూ రాస్తానని చెప్పాను.
వ్యాసాలు

GumudavellyRenuka – Beloved Daughter of Kadavendi, Heroic Warrior of the People

(Foreword to the upcoming volume of writings of Com.Renuka- “In the path of Liberation..”) Comrade GumudavellyRenuka’s life is an open book. Her revolutionary journey of three decades and her contribution to the revolution can be termed larger than life. Her three decades of revolutionary work is a message of liberation to oppressed women. Comrade Renuka was an unflinching and dedicated communist revolutionary. She was a determined warrior who never feared
వ్యాసాలు

Who is Amit Shah to Decide How Telangana Should Be?!

Union Home Minister Amit Shah came to Nizamabad on Sunday to unveil D. Srinivas's statue and announce Turmeric Board. But during his public meeting, he made inappropriate references to the Naxalites and to Telangana. He issued direct warnings to the Telangana government, specifically naming Chief Minister Revanth Reddy. The time when people could simply ask whether it is proper to make political statements or issue crude threats during an official