సాహిత్యం కవిత్వం

ఎర్రెర్రని దండాలు

అన్నా! ఆర్కె!!భోరున వర్షంవడి వడిగా పారాల్సినచంద్రవంక పారనని మొరాయించింది నాగులేరు నా వల్ల కాదనికారంపూడి కనుమల్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తుందిపుల్లల చెరువు నీరు నీ దాహార్తి తీరుస్తా రమ్మంటూ ఆహ్వానిస్తుంది కాకిరాల కనుమలునీవొస్తావని కళ్ళల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నాయిబొల్లాపల్లి బోడులు నీ పాద స్పర్శ కోసం తండ్లాడు తున్నాయిగుత్తికొండ బిలం లోమన పార్టీ అంటూ నీవు చేసిన ప్రసంగం ఇంకా ప్రతిధ్వనిస్తోంది మాచెర్ల డిగ్రీ ప్రాంగణం లో నీవెగురేసినరాడికల్ జెండాల రెపరెపలు పల్నాడు దాటిరాష్ట్ర సరిహద్దులావల మహోద్యమ కెరటాలై ఎగిసాయి యుద్ధం జరగాలిశాంతి కావాలంటూ చర్చలకైనల్లమల తోరణం చిన్నారుట్ల నుండినీ అడుగుల సవ్వడి మరో చరిత్ర దిశగా అసంపూర్తి
సాహిత్యం కవిత్వం

రగల్ జెండను భుజానికెత్తి జోహార్లందాం..!!

ఇది యుద్ధంఅనుకున్నాక..గెలుపొక్కటేలక్షమనుకున్నాక.. నువ్వూ నేనూఅతడూ ఆమెప్రజా యుద్ధానికిమారు పేరులం కదా.. జన సంగ్రామానికిజవసత్వాలౌతూజననమే కానీఎవరికైనా మరణమెక్కడిదీ.. అడవినీ మైదాల్నీకన్నీటి సంద్రాల్నీఅలుపెరుగని అమ్మవడైఆలింగనం చేసుకున్నవాడు అయిన వాళ్ళందరినీకష్టజీవి కన్నీళ్ళలోఆ బతుకు గాయాల్లోదర్శించుకున్న దార్శికుడతడు.. ఏవూరూ ఏవాడాఎవరి బిడ్డాఏవొక్కరి స్వప్నమదీఅతడికి మరణమెక్కడిదీ.. అతడి సహచర్యంలోఆయుధమూ అక్షరాలు దిద్దిచెరచబడ్డ చెల్లెళ్ళపిడికిళ్ళై విరబూయాలనిపరితపించింది.. పారే చెలిమతరాల దూపతో అల్లాడేఆదివాసీ గొంతు తడిపేకర్తవ్యాన్ని కళ్ళకద్దుకున్నది.. ఆ చెట్టూ ఈ పుట్టావాగూ వంకా పూవూ పిందేసెంట్రీ గాసిన తీతువూదాపుగాసిన గుబురు పొదలూ దుఖ్ఖ నదుల నదిమిపట్టితలలు వొంచి భుజముకెత్తివీరుడా నువ్వమరుడన్నయ్నీబాటలోనే మా అడుగులన్నయ్ కన్నీటి జ్ఞాపకాలు తొలుచుకొచ్చేబాధా బాసా మసిలే నెత్తురూ సరేదారి పొడవునా ఒలికిన త్యాగాలేచరిత్ర
సాహిత్యం కవిత్వం

*రెవల్యూషనరీ స్ప్రింగ్*

ఏవో ఏవేవోమరుపురానిగురుతులతోకరచాలనం చేసేసనివేశాలుసందేశాలు,పూర్తిగాఆయుధంతోసాయుధమైనఓ స్వాప్నికుడిఓ ప్రేమికుడిఆలోచనతోఆశయంతోరక్తం చిందించేఆ పాదాల నడకలుఈ దేశానికిదేహాన్ని అర్పించేఆజాదిని అందించేసాహసాలుఅహామీరు ఏంతటి ప్రేమికులుఅచంగా మా భగత్ లామీరు ఎంతటి సాహసీయులు
సంభాషణ సాహిత్యం ఇంటర్వ్యూ

వ‌ర్త‌మాన క‌థా ప్రయాణం బహుముఖీనం

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? అవును. కథా
సాహిత్యం ఇంటర్వ్యూ సంభాషణ

బాధిత స‌మూహాల విముక్తే క‌థ ల‌క్ష్యం కావాలి

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? కథ ఒక జీవన
సాహిత్యం వ్యాసాలు

వివాదాస్పద వ్యక్తిత్వం

ఎంవి రమణారెడ్డి వాక్యం సరళంగా ఉంటుంది. ఆయన  ఏది రాసినా, మాట్లాడినా    నేరుగా  అర్థమైపోతారు. ఆయన వ్యక్తిత్వం దీనికి పూర్తి వ్యతిరేకం.  అందులో అనేక ఎత్తుపల్లాలున్నాయి.  ఆగాధాలు ఉన్నాయి.   చిక్కుముళ్లు ఉన్నాయి.  అలాంటి ఎంవిఆర్‌ గురించి సరళంగా   ఏం చెప్పినా అది తప్పే అవుతుంది. ఆయన్ను పట్టిచ్చే ఒకే ఒక వాక్యం రాయడం ఎవ్వరికైనా కష్టమవుతుంది. ఒక ప్రశంసాత్మక వాక్యం రాస్తే దాని పక్కనే ప్రశ్నించే వాస్తవం వచ్చి నిలదీస్తుంది.   ఆయన సామాజిక, రాజకీయ జీవితం  గుంటూరు మెడికల్‌ కాలేజీ విద్యార్థి దశలోనే ఆరంభమైంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ప్రచార వేదికగా ప్రభంజనం పత్రిక ఆరంభించారు. విరసం
సాహిత్యం వ్యాసాలు

పంజరంతో ప‌క్షి యుద్ధం

ఆఫ్ఘాన్ మహిళా కవిత్వం "అందరూ నిన్ను తమ దానిగా చెప్పు కుంటారు..కాని, నేను నిన్ను నిన్ను గానే చూస్తాను. "  Jalaluddin Rumi balki. (రూమి ) ఆప్ఘాన్ లు అన్ని సాహిత్య ప్రక్రియ ల కన్నా  కవిత్వానికి పెద్ద పీట వేస్తారు..తాము భావాల్ని కేవలం కవిత్వం ద్వారా మాత్రమే చెప్పగలమన్నది వాళ్ళ విశ్వాసం.. అక్కడ కవులు, కవయిత్రులు కవిత్వాన్ని బైటికి చదవడానికే ఇష్ట పడ్తారు(recitation)...ఆప్ఘాన్లు సాధారణంగా కవిత్వాన్ని  పర్షియన్(దారి), ఫస్తో భాషల్లో రాస్తారు..వాళ్ళు ఎక్కువగా "లాండై"(ద్విపద)పద్ధతిలో రాస్తుంటారు. పదమూడవ శతాబ్దంలో జన్మించిన సూఫీ కవి,జలాలుద్దీన్ రూమి బల్కీ ని వాళ్లు ఆదికవి గా భావిస్తారు.ఆయన కవిత్వంలో ఆధ్యాత్మికత
సాహిత్యం కవిత్వం

పాడె పై ప్రజాస్వామ్యం

దుక్కి దున్నినచేతులురహదార్ల పై ఏడాది గాచలనం లేనినిరంకుశ పాలన పండిన పంట అమ్మకందళారీ కనుసన్నలలోఏ తీరానికి పయనం వాడికి లాభార్జనే ఎరుకనేల రకాలెరగడునేల సత్తువ ఎరుగడుకాలం కాక ముందే రోహిణిలోనేఒప్పందాలంటూ ఎగేసుకొస్తేరైతు ఒప్పుకోవాలా?!వాడు చెప్పిన పంట పండక పోతే బాధ్యత ఎవరిది? ఒక పల్లెలఎన్నో పంటలుచిన్న కమతాల నుండి పెద్ద కమతాల దాకారైతు రైతు కి ఒప్పందంఆచరణ లో అసాధ్యంపల్లె ఒక్క యూనిట్ గాపల్లె ఒక పంటగా సాగుతుందిఅనుమానమే లేదు సుమీ!! ఎరువులు పురుగు మందుల అప్పుల కోసంఅంది వచ్చిన ధర కాడికి తెగ నమ్మిఅప్పులు తీర్చే రైతుబండ్లు కిరాయికి మాట్లాడుకునిప్రాంతం కానీ ప్రాంతానికిభాష రాని అక్షరం ముక్క
సాహిత్యం కవిత్వం

అడవి నేను

ఆకు నేనుపువ్వు నేనుచెట్టు నేనుజీవి నేను ఈ గాలి నాదేఈ నీరు నాదేఈ భూమిఈ అడవి నాదే అడవి దేహంనేనో చెయ్యినేనో కాలు నేనేనోరే లేని నోరునేనే అడవి అడవికడుపు నేనునా కడుపుఅడవి నన్నువనం ఖాళీ చేయమంటేఅడవినేఅడవి ఖాళీ చేయమన్నట్టు బతుకు కాలి బాటజీవితంనడిచి పోతూనే ఉంటుంది అడవింత తినిపించగా మిగిల్నఆకలంటారా ?వాన మబ్బుల వెనకే నడిపిస్తాం కారు మేఘాల ఖడ్గాలుకళ్ళల్లోచొర బడినాచినుకు పరిమళాలేబతుకు దీపమౌతాయి ఇంటిముఖంపట్టడాని కేముంది ?నేనేనా అడవి ఇల్లు ! నే నింకెవర్ని ? నేనురోహింగ్యానా ?నేనుశరణార్ధినా ?నేనో వలసనా ? మైదానమా!నువ్వెక్కడైనా బతికి నట్టుఅడివినినేనెక్కడైనా బతకాలి క దా ! ఈ వాగుఈ
సాహిత్యం సంభాషణ

సాహ‌సోపేతంగా పురోగ‌మించండి

(ఛైర్మన్ గొంజలో ఉపన్యాసం) (ఆయ‌న త‌త్వ‌శాస్త్ర ఆచార్యుడు. విశ్వ‌విద్యాల‌యంలో పాఠాలు చెప్పేవాడు.  ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర పాఠాలు నేర్చ‌కోడానికి  యూనివ‌ర్సిటీని వ‌దిలేశాడు.    నేర్చుకోవ‌డం అంటే నేర్పించ‌డం అనే గ‌తిత‌ర్కం తెలిసిన‌వాడు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాలు నేర్పించాడు. ఆయ‌నే పెరూ విప్ల‌వ నాయకుడు కా. గొంజాలో. ఆ దేశంలో ప్ర‌జా యుద్ధ మార్గ‌ద‌ర్శి. ప‌థ నిర్దేశితుడు. ఆయ‌న నాయ‌క‌త్వంలో పెరూ ప్ర‌పంచ పీడిత వ‌ర్గానికి ఆశారేఖ‌లాగా వెలుగొందింది. ఆ ఉద్య‌మాన్ని దెబ్బ‌తీయ‌డానికి అమెరికా, పెరూ పాల‌క‌వ‌ర్గాలు  ఆయ‌న‌ను నిర్బంధించాయి. ముప్పై ఏళ్లుగా క‌ఠిన కారాగార శిక్ష  అనుభ‌విస్తూ ఈ నెల 11న అమ‌రుడ‌య్యాడు.  ఆయ‌న ప్ర‌జ‌ల‌కు   కాల‌పు ప్ర‌పంచ మేధావుల్లో ఒక‌రు.