అమరకవి యోధుడి డైరీ..
( పాతికేళ్ళు నిండకుండానే విప్లవ కవి కా. ఎంఎస్ ఆర్ బూటకపు ఎన్ కౌంటర్లో సెప్టెంబర్ 3, 1992న అమరుడయ్యాడు. ఆయన రచనలు "కాగడాగా వెలిగిన క్షణం" పేరుతో నవంబర్ 1992 లో అచ్చయ్యాయి. ఇందులో ఆయన డైరీ కూడా భాగమైంది. చేగువేరా , భగత్ సింగ్ డైరీలతో పోల్చదగినది ఇది. చిన్నవయసులోనే ఎంఎస్ ఆర్ తన భావనాశక్తితో విప్లవ కవిత్వాన్ని అజరామరం చేశాడు. ఇప్పడు మీరు చదువబోయేది ఆయన పుస్తకానికి ముందు *క్షమాపణ కోరుతూ...* అని అచ్చయిన ఆయన డైరీ రచన. ఆయన వర్ధంతి సందర్భంగా పునర్ముద్రణ... వసంతమేఘం టీం) క్షమాపణ కోరుతూ... సూర్యునితోపాటు మేల్కొన్నాను.