వ్యాసాలు

సిజిమాలి తిరుగుబాటు

వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్; పోలీసుల బెదిరింపులను సవాలు చేసిన ఒడిశా గ్రామస్తులుఒడిశాలో, కార్పొరేట్ ప్రయోజనాలు, అక్రమ మైనింగ్, అన్యాయమైన నిర్బంధాల ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే గ్రామస్థుల అద్భుతమైన దృఢ సంకల్పాల గాథ పురివిప్పుతోంది. సిజిమాలి కొండలకు సమీపంలో ఉన్న ఈ సముదాయాలు తమ జీవన విధానానికి ముప్పు కలిగించే మైనింగ్ ప్రాజెక్టుల ప్రతికూల పర్యావరణ ప్రభావాలకు భయపడి కార్పొరేట్ నియంత్రణకు వ్యతిరేకంగా నిలబడాలని ఎంచుకున్నాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంతో, ఈ కథనం ఒడిశాలోని గ్రామస్తులు తమ భూమి, జీవనోపాధి, హక్కులను కాపాడుకోవాలనే తపనలో కార్పొరేట్ ప్రభావాన్ని ధిక్కరిస్తున్నారు. వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్: సిజ్మాలిలో నిల్వ చేయబడిన 311
వ్యాసాలు

నారాయణపూర్ ఉద్యమం: ఎన్నికలపై ప్రభావం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుంది? దసరా ముగిసిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బస్తర్ డివిజన్‌లో ప్రచార వాహనాలు తిరుగుతున్నాయి. పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం జరుగుతోంది. నగర వెలుగులకి దూరంగా కొన్ని చోట్ల ఇవేమీ లేకపోయినా ఎన్నికల సందడి నెలకొంది. నారాయణపూర్ అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది. చాలా కాలంగా ఇక్కడ ఉద్యమం జరుగుతోంది. ఆదివాసీలు తమ డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. బస్తర్‌లోని అనేక ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నారాయణపూర్ జిల్లాలోని 5 ప్రదేశాలలో - తోయమెట, మధోనార్, ఇరాక్ భట్టి, దొండి బేడ, ఓర్చా నదిపరాలలో ఉద్యమం చాలా
వ్యాసాలు

హమాస్‌ దాడులను ఎలా చూడాలి..?

‘‘యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది. వాకిలి నీదైనా నాదైనా, దీపాలు వెలుగుతూ వుండడమే మంచిది నెత్తురు నీదైనా పరాయిదైనా అది ఆదాము నెత్తురే కదా యుద్ధం తూర్పున జరిగినా పడమర జరిగినా అది ప్రపంచ శాంతి దారుణ హత్యే కదా. బాంబులు ఇళ్ళమీద పడినా సరిహద్దులో రాలినా.. గాయపడేది మానవాత్మే కదా మాడిమసైపోయే పోలాలు నీవైనా పరులవైనా ఆకలితో అలమటించే బాధ ఒకటే కదా.....’’ అంటూ 1965 ఇండో పాక్‌ యుద్ధం నేపథ్యంలో, హిందీ చిత్ర రంగంలో గొప్ప కవిగా వెలుగొందిన ‘సాహిర్‌ లూధియాన్వీ’ యుద్ధం గురించి అద్భుతమైన ఒక కవిత్వం రాశాడు. నిజమే కదా యుద్ధ భీభత్సం
వ్యాసాలు

మోహన్ జీ అజరామర జ్ఞాపకాలు

కామ్రేడ్‌ ఆనంద్‌ నాకు మొదటిసారి ఓ సమావేశంలో  పరిచయం. ఆ రోజుల్లో సత్యమూర్తి విప్లవోద్యమంలో   సృష్టించిన మొదటి సంక్షోభం  పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్లీనానికి హాజరయ్యాం. కరీంనగర్‌ నుండి నేను, మరికొందరు అదిలాబాద్‌ నుండి కామ్రేడ్‌ ఆనంద్‌తో పాటు మరికొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుండి  మరికొందరు  హాజరయ్యారు. ఆ రోజు ఉత్తర తెలంగాణ విప్లవోద్యమంపై ఎన్‌.టి.ఆర్‌. ప్రభుత్వం తీసుకవచ్చిన తీవ్ర నిర్బంధం, వరుస ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. అలాంటి  సమయంలో   సంక్షోభం రావడం చాలా బాధాకరం. యావత్‌ విప్లవోద్యమానికి  ఇది మొదటి సంక్షోభం కావడంతో ఆ సమావేశంలో   ఒక విధమైన ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. కొందరు ప్రతినిధులు 
వ్యాసాలు

రక్త సంబంధీకులకు..

ఈ నేలకు చెందిన నా తల్లులకు, తండ్రులకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మీ కోసం నేనురాసే ఒక బహిరంగ లేఖ. మీకీ లేఖ రాయాలని చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నాను. చాలా కాలం నుంచి రాయకుండా ఈ లేఖ అలా ఉండిపోయింది. మా సంస్థలో రొట్టెలు కాలుస్తున్నప్పుడు నా శరీరం కాలడంతో తొలిసారిగా నా కలాన్నిలా కదిలించాను. అమ్మా.. నీ అడుగుల్లో అడుగులు వేసి నడుస్తున్నప్పుడు నీకు రాయాలనుకున్నాను. ధనికులుగా, పేదలుగా, స్త్రీలుగా పురుషులుగా విభజించే విధానం పెరిగిపోతుండడం గురించి మా సంస్థలో తొలిసారిగా చర్చించాం. మన సమాజంలో వీటిని ఎలా అర్థం చేసుకోవాలో, ఆ చణలో వీటిని ఎలా
వ్యాసాలు

చిత్తనూర్‌లో  ఇథనాల్‌- రాజ్య హింస

అక్టోబర్‌ 21, 2023 రాత్రి 8 గంటలకు లకు వ్యర్థపదార్థాలతో కూడిన ట్యాంకర్‌ ఇథనాల్‌ పరిశ్రమ నుండి బయటికి వచ్చిన విషయం తెలుసుకొని, ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటి సభ్యులు మరియు ఎక్లాస్‌పూర్‌, చిత్తనూర్‌, జిన్నారంకి చెందిన రైతులు దాన్ని 21 రాత్రి శనివారం 8 గంటల నుండి 22 ఉదయం 11 గంటల వరకు దాన్ని నిలువరించి ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ ట్యాంకర్లో ఇథనాల్‌ ఉందా లేక పరిశ్రమ వ్యర్థ పదార్థాలు ఉన్నాయా అని స్పష్టం చేయాలనే ప్రజల డిమాండ్‌ పట్ల 15 గంటల నిరీక్షన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా ప్రజలు కనీసం
వ్యాసాలు

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేథం

ఆధునిక చరిత్రలో ఒక దేశాన్ని మరోదేశం దురాక్రమించడం లేదా వలసగా మార్చుకోవడం చూశాం. కాని అత్యధిక ప్రపంచ దేశాలచే గుర్తించబడి, చారెడు నేలకు నోచుకోక పోవడమనే దుస్థితి ఊహకందని విషయం. అదోక వాస్తవమై పాలస్తీనాగా మన కళ్లముందు కనిపిస్తోంది. పాలస్తీనా ఐరాస సభ్యదేశం, అలీన దేశాలలో గుర్తింపు పొందిన దేశం. ఆ దేశానికి రాజధాని లేదు. దాని పాలనలో ఉన్న ప్రజలు ఒకచోట లేరు. పాలస్తీనా వెలుపల (40 లక్షలు) సగం మంది కాందీశీకులుగా ఉన్నారు. ఇది ఒక భయంకర పరిస్థితి, దీని చరిత్ర అంతా పోరాటాల, త్యాగాల, రక్తసిక్త చరిత్ర. తమ మాతృభూమి కోసం 75 ఏండ్లుగా
వ్యాసాలు

మీ ఇంటిపైనే ఎందుకు దాడి చేశారు.. మా ఇంటిపై ఎందుకు చేయలేదు?

సెప్టెంబరు 5న మా ఇంటితో పాటు ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేసిన తర్వాత.. ‘మీ ఇంటిపైనే ఎందుకు దాడులు చేశారు.. మా ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు?” అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ముందుగా, ఈరోజు మేం పడుతున్న మానసిక వేదన మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నామని చెప్పాలి. అయితే, అది మన యిష్టాయిష్టాలపై  ఆధారపడి ఉండదు. కానీ ఎవరైనా ముస్లింలని అరెస్టు చేసినప్పుడు లేదా వారి యింటిపై దాడి జరిగినప్పుడు, సాధారణంగా ముస్లింలు మీ యింటి మీదనే ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నించరు. సూరత్‌లో అరెస్టయిన ముస్లింలను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల చేసిన తర్వాత ప్రముఖ
వ్యాసాలు

గనుల తవ్వకాన్ని వ్యతిరేకించినందుకు ..

గడ్‌చిరోలిలో గనుల తవ్వకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన నేతలు వేధింపులు, బెదిరింపులకు గురయ్యారు. వారికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తోడ్‌గట్టకు వెళ్ళే దారి సుదీర్ఘమైన, రాళ్ళు రప్పలతో, మలుపులతో వుంటుంది. ఈ గ్రామం మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లాలోని ఏటపల్లి తాలూకాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. గడ్‌చిరోలి పట్టణం నుంచి తోడ్‌గట్ట వరకు కారులో వెళ్లదగిన మార్గం గూగుల్ మ్యాప్‌లో కనిపించలేదు. ఆగష్టు 27 నాడు మధ్యాహ్నం సుమారు 150 కిలోమీటర్లు కారులో ప్రయాణించడానికి మాకు ఆరు గంటలు పట్టింది. ఏటపల్లి పట్టణం దాటిన తరువాత ఇరుకైన 
వ్యాసాలు

కృష్ణా జలాల పంపిణీ, పునః పంపిణీ సాధిద్దాం 

ఎంత  పెద్ద సమస్యయినా, ఎంత చిన్న సమస్యయినా పంపిణీ దగ్గర బిగుసుకు పోతున్నాయి. ఆ సమస్య తెగకుండా అనేక ఉచ్చులు బిగించటంలో ఎవరి మానాన వారు వాద ప్రతివాదాలు తీవ్రం చేస్తూనే ఉంటారు. ఈ నాలుగు దశాబ్దాలుగా కృష్ణానదీ జలాల పంపిణీకి, పున:పంపిణీకి సంబంధించి అనేకానేక చిత్రవిచిత్ర వాదనలు వినవలసి వచ్చింది. ఆ సంభాషణలో  ఘర్షణలో చిన్నచిన్న మెట్లుగా సమస్య పరిష్కారం వైపు ముందడుగు వేస్తూ వచ్చింది కానీ ఓ కొలిక్యిరాలేదు. రాలేదు అనేకంటే పట్టించుకోగల బాధ్యత ఉన్నవారు రానీయలేదు అనటమే సరిగా ఉంటుంది. కృష్ణానది నీళ్ళ విషయంలో అన్ని వనరుల సంపదల పంపిణీల చర్చ సందర్బం కాదు