ఓపన్ పేజ్

భారత ప్రజాయుద్ధానికిఎల్లెలెరుగని సంఫీుభావం

ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజల ఆకాంక్షలు కలుస్తాయి. మానవాళి  స్పందనలు ఉమ్మడి రూపం ధరిస్తాయి. ఒకే హృదయంలోంచి వ్యక్తమవుతాయి. చరిత్ర నిర్దేశించే లక్ష్యాలను విశాలమైన చూపులతో మారుమూలల నుంచి కూడా పోగు చేసుకుంటాయి.  విశ్వాసాలు, విలువలు, ప్రయోజనాలు భౌతిక రూపం ధరిస్తాయి. న్యాయాన్యాయ వైఖరులు ఎల్లప్పుడూ మానవీయత వైపే  నిలబడతాయి. లేకపోతే పాలస్తీనా అస్తిత్వం కోసం ప్రపంచమంతా  ఒకే గొంతుగా ఎట్లా ప్రతిధ్వనిస్తుంది? రక్తసిక్త  బస్తర్‌ అంతర్జాతీయ చైతన్యంగా ఎట్లా ప్రతిఫలిస్తుంది? దేశాల, సమూహాల ఉనికిని దురాక్రమిస్తున్న మార్కెట్‌కు, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ఎందుకు వెల్లువెత్తుతుంది? బాధితులకు ఈ ప్రపంచమంతా సంఫీుభావం ఎందుకు అందిస్తుంది? పాలస్తీనాలాగే బస్తర్‌ కూడా ఇవాళ
కరపత్రాలు

వికసిత భారత్‌ @ 2047 – కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర

విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు జూలై 4 2024, గురువారం ఉ. 10 గంటల నుండి సా . 6 గంటల వరకుసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత
కథనం

ఈ పసిపాపల కథ వింటారా?

‘మీ డబ్బులు నాకక్కర్లేదు. మీ ఓదార్పూ అక్కర్లేదు. నాక్కావాల్సింది నా పిల్ల. తలకి తల కావాలి’ కోపం, దుఃఖంతో అన్నది మాసే సోడి. ఆమె రెండు చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. ‘ఈళ్ళను కూడా పట్టుకుపొండి. మాకు మీ సామాన్లు అక్కర్లా. నా పిల్లను చంపి సామాన్లు పడేసి పోయారు. నాకు నా పిల్ల కావాలి. పిల్లను చంపిన పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలను ఎంటనే శిక్షించాలి’ ఖరాఖండిగా అన్నాడు బామన్‌ సోడి. మాసే, బామన్‌ మంగ్లి తల్లిదండ్రులు. ‘మేం చంపలేదు’ పోలీసులు. ‘ఆరోజు దీదీని తరిమింది నువ్వేగా! నీకు తల్లి లేదా? చెల్లె లేదా? నీకు పిల్లల్లేరా? ఈ నొప్పి
కీనోట్

ఆదివాసీ పరిరక్షణకు ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నిద్దాం

(మధ్య భారతదేశంలో ఆదివాసులపై ప్రభుత్వ బలగాల హత్యాకాండ కు వ్యతిరేకంగా  ఐక్య కార్యాచరణ సన్నాహాల్లో భాగంగా  25, శనివారం ఉదయం 10 గంటలకు, హైదరాబాదులో ని సుందరయ్య విజ్ఞానకేంద్రం, షోయబ్ హాల్లో   ఏర్పాటు చేసిన సమావేశంలో  పౌరహక్కుల సంఘం ప్రవేశపెట్టిన కీనోట్ ) మితృలారా.. ఆదివాసులకు భారత రాజ్యాంగం హామీ పడిన హక్కులు తీవ్రమైన సంక్షోభంలో పడిపోయాయి. అడవి, సహజ వనరులు, పర్యావరణం, ఆదివాసుల జీవనోపాధులతో సహా వాళ్ల జీవించే హక్కును సహితం భారత ప్రభుత్వం  ఉల్లంఘిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పీడిత సమూహాలన్నిటి రక్షణ కోసం అనేక ప్రత్యేక చట్టాలను రాజ్యాంగం ప్రకటించింది. ఇందులో ఆదివాసల
stories

The flow

What have you decided?“ asked Ravi, looking into her face. “Didn’t I tell you that there is no change in my decision!“ Sobha said looking at the stream flowing at her feet. “Won’t you change your mind?” he pleaded. “No” she said firmly without taking her eyes off the flowing stream. He looked at her with hurt for a few moments. She sat leaning to the left, with her left
సంభాషణ

హస్‌దేవ్ అటవీ విధ్వంస ‘మూల్యాన్ని’ ఎప్పటికీ చెల్లించలేం

అడవిని కాపాడాలంటూ ఉద్యమిస్తున్న 'హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి' వ్యవస్థాపక సభ్యుడు, 'ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్' కన్వీనర్ అలోక్ శుక్లాకు ఈ ఏడాది 'గోల్డ్‌ మ్యాన్ అవార్డు' లభించింది. గోల్డెన్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేసే కార్యకర్తలకు ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డును గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు. ఈ సంవత్సరం, గోల్డ్‌ మ్యాన్ ఎన్విరాన్‌మెంట్ అవార్డును భారతదేశానికి చెందిన అలోక్ శుక్లాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుగురు కార్యకర్తలు - దక్షిణాఫ్రికాకు చెందిన నాన్‌లే మబుతుమా, సినెగుగు జుకులు, స్పెయిన్‌కు చెందిన తెరెసా
stories

New Education

Sukru stays in an orphanage run by an NGO which is meant exclusively for Madiya Gond children who are orphans. There are fifty such children in it. Sukru is twelve or thirteen years old. You should listen to Sukru’s story in his own words. His eyes blaze with anger whenever he tells his story. So, let’s hear what he has to say.                                                                                                 ***** Our lives prior to the
కవిత్వం

పాదాల పాదులున్నాయ్! జాగ్రత్త!!

మనంసమూహంకన్ను తెరిచినప్పుడువాడుస"మూక" ఊకైకంట్లో నలుసయ్యిండులౌకికం తెలియని నాల్కమనువు నోటితోలౌకిక విలువల వెలుగుల మీద చీకటి ఉమ్మేసిందిమెదడుసభ్యత్వ రుసుం చెల్లించికాషాయ వనంలో కండ్లు తెరిచినవాడుజ్ఞాన పుష్పం ఎలా అవుతాడు?లోచనా లోతుల్లోకి ఎందుకు తొంగి చూస్తాడు?వాడికి మనిషి కాదు మతం మృత కళేబరం ప్రధానంరాముడి పాదుకా చక్రాలుమనువుఅధర్మ రథానికి తగిలించుకొనిమతం రోడ్డు మీదుగాజనం బుర్రల్లోకి నడిపిస్తాడు వాడుమొరిగే మురుగు మోరీ నోరెళ్ళబెట్టిపండ్ల శూలాలతో కొరుకుతాడు వాడుజ్ఞానం గంగలో కలిపిశీలం చిలుక్కొయ్యలకు తగిలించిఏకతకు కాషాయం సుత్తెతో బీటలు పెట్టిఅంద భారత విద్యార్థి పరివారంసనాతన గోదాట్లో శవమై తేలుతుందిస్వైర విహారవెర్రి శునకమైవిద్యారణ్యంలోనువ్వివ్వాల వెంటబడొచ్చునిన్న ఇక్కడఅంజన్నా... లింగన్నా...నరేషులూ... అనేకులునడిచిన అడుగులున్నాయివారి పాదాల పాదులున్నాయ్!జాగ్రత్త!!
కవిత్వం

వాగ్దానం

మనుషులు పుడతారు చనిపోతారుతల్లి గర్భంలో ప్రాణం పోసుకోవడానికి స్త్రీ పురుషుల కలయిక కారణం అయితేమరణానికి కారణాలు అనేకంసహజమరణాలు అసహజ మరణాలుఈ రెంటికీ మధ్యన జరిగిపోయే మరణాల సంగతేంటి ?వాటికీ ఈ రాజ్యం పెట్టిన పేరు ఎన్ కౌంటర్ఎన్ కౌంటర్ అంటే ప్రజలకు నమ్మకం అది ఏకపక్ష మరణ శాసనమని ఎక్కడో ఓ తల్లికి గర్భశోకం మిగిల్చారని!ఓ తండ్రి కల లను కాటిపాలు చేసారని!ఓ కొంపను నిలువునా కూల్చారని!ఓ ఊరును వాళ్ళకాడు చేసారని !మరణం మనుషులను దుఃఖంలో ముంచడం సహజమే !ఈ కింది నాలుగు పదాల వెతుకులట సంఘర్షణ లో నా... కనులు వర్షించి,ఈ కాగితం తడవడం నాకు తెలువకుండానే
కవిత్వం

యుద్ద భయం

వానికి యుద్దమంటే భయంఅందునా..అడవిలో యుద్ధమంటే అణువణువునా భయమే!అందుకేవాడుఅందరిని కుప్పేసుకొనిమంతానాలాడిఅడవిలోకి అడుగు పెట్టాలనిఅడుగులో అడుగేయడానికివెనకడుగు వేస్తాడుపిరికి గుండె దుండగీడు!అడవిలో ఆకులను చూసినాబాకులని భయపడుతాడుఎండు కట్టెను చూసినాఏకే రైఫిలనుకుని ఎగిసిపడతాడుఅడవిలో అగ్గిరవ్వలను లెక్కగట్టిఆర్పాలని ఆకాశమార్గాన మాటువేస్తాడువాడకున్న ధైర్యమంతా రాజ్యమే!చట్టమూ, సైన్యమూ భుజాన వేసుకొనిఅభివృద్ధి పాట పాడుకుంటూఅడవిబిడ్డలను ఆదమరపించికాటు వేయచూస్తాడువాడికితెలుసు... 'జనతనసర్కారు' ఎదుటతన సర్కారు తలదించుకోవాలని!జనరాజ్యం విస్తరిస్తేవాడిరాజ్యం అదృశ్యమవుతుందని తెలుసు.