కాలమ్స్

ఈ కవిత్వం గూర్చి మాట్లాడదాం రండి..!!

(ప్రముఖ కవి , సాహిత్య విశ్లేషకుడు , సాహితి స్రవంతి నాయకుడు కంగార మోహన్ ఈ సంచిక నుంచి కొత్త పుస్తకాల సమీక్షా కాలం *ఈ పుస్తకం  చదివారా ?* ప్రారంభిస్తున్నారు - వసంత మేఘం టీం ) సాహిత్యంలో వస్తువు పాఠకులకొక సారాన్ని అందించాలి. అలా అందించడానికి తగిన రచనా విధానాన్ని వదిలిపెట్టి, వస్తువుకు అనవసరమైన అలంకరణల్ని అతికించడం వల్ల ప్రయోజనం లేదు. సాహిత్యాన్ని చదివినవాడు లేదా విన్నవాడు ఆనందించడంతోబాటు ఎంతో కొంత చైతన్యానికి గురికావాలి. సుష్టుగా భోంచేశాక నిద్ర వచ్చినట్టుండకూడదు సాహిత్యం. అది ఆలోచింపజెయ్యాలి. ఆ ఆలోచనచైతన్యాన్నివ్వాలి. ఆ చైతన్యం కార్యరూపం ధరించాలి. ఆనందించడానికే అయితే
stories

A Mother and Father in the Revolution

“How come you are back so early?” asked Myni anxiously when she saw Rukni and Sindayi coming towards her when she looked up from her writing. She had sent them to the village on work just a short while ago. “I believe the police are here. Comrades from Salepal village met us and told us”. “Where did they come?” “Supposedly to Bodili village” “Who saw them?” asked Myni closing her
కవిత్వం

శబ్దం పురివిప్పితే

ప్రతి అడుగులో మట్టిని ముద్దాడినఆమె పాదాలనునీ ఇనుప గొలుసులేం చేస్తాయ్ప్రతి అక్షరానికి కశ్మీర్ గాయాన్ని పూసిన ఆమె సత్తువనునీ సంకెల్లేం చేస్తాయ్ప్రతి పదంలో ఆకుపచ్చరంగు పోసిఅడవిని కట్టిన ఆమె హృదయాన్ని నీ ఖాకీ కుక్కలేం చేస్తాయ్ ప్రతి వాక్యంలో ఎరుపురంగును వొంపిఅమరులకు స్థూపాన్ని కట్టిన కలం మేస్త్రీలనునీ పోలీసు గూండాలేం చేస్తారుఆమె గొంతులోంచి ఆజాదీ శబ్దం పురివిప్పితేనియంతలు నెత్తురు కక్కి చస్తారుఇప్పుడు దేశమంతా ఆజాదీనేకశ్మీర్ టు కన్యాకుమారివయా అరుంధతీ రాయ్.
కవిత్వం

మీతో నేనున్నాను అరుంధతీరాయ్, షౌకత్ భాయ్

ఎంత సరిపోయిందిపార్లమెంటు ఉన్న రాజధాని ఢిల్లీలోనే భూమి చలన సూత్రాన్ని కనుగొన్న కోపర్నికస్ మార్గం ఉందిజగన్నాటకమో, గ్రీక్ ట్రాజెడీ యోషేక్స్పియర్ చెప్పినట్లు శబ్దము, ఆగ్రహం తప్ప ఏమీలేని ప్రపంచ నాటక రంగమోఆధునిక అబ్సర్డ్ డ్రామాయోఅన్నీ కలిసిన రాజకీయ నాటక రంగమోఉన్న ఆ వీధిలోనేఒక లిటిల్ థియేటర్ ఆడిటోరియం ఉన్నదిఆ రోజక్కడ‘ఆజాదీ ఓన్లీ వే’ బ్యానర్ వెలిసిందిదేశంలోనే కాదుదేశం నుంచీ ఆజాదీ కోరేఆ హక్కు ప్రజలకే ఉంటుందిఆరోజు, ఏ రోజైనాఆజాదీ ప్రకటనలో నేనున్నానుదండకారణ్యంలో ఆమె కామ్రేడ్స్ తో నడచిన రోజుగ్రీన్ హంట్ కమిటీ అగెయినిస్టు వార్ ఆన్ పీపుల్ తో యాన్మిర్డాల్ సాయిబాబాతో పాటు ప్రతిఘటించిన రోజు మనసారా నేనక్కడున్నానుది
కవిత్వం

ఒక నిస్సహాయుడి తలపోత

ఇంత ఉక్కపోతలో కాసింత ఊరటకి సంతోషపడిపోవడంగురించి కాదు..వచ్చే మంటల ఊడ్పులమండుటేసవి గురించే దిగులంతా -ఊచలు వంచుకొనిరాజ్యం కోరలు వంచిబయటకురావడం చూసికళ్ళు చెమర్చడం గురించి కాదు ..మనసు చిగుర్చడం గురించి కాదు..చేయని నేర నిరూపణలలోనే జీవితాల హరణ గురించే వేదనంతా-మనుషుల ఉదాసీనత మేత మేసిరాజ్య క్రూరత్వం ఇబ్బడిముబ్బడి కావడం వెచ్చని సుఖ జీవితాలుచల్లబడిన రక్తాల విరామ స్థలాలవడంరంగువెలసిన ఎర్రరంగులుఒక సమాధానపడిన ఎర్రగాబొగులుపోవడం గురించేఅసలు భయమంతా..పొడిచిన సూర్యోదయం లేఎండలో కాసింత ఒళ్లు కాగుతున్నంతలోనేప్రజా జీవితాల పొద్దు కుంగుతుందేమోననిఅభద్రతాఅనకొండ చుట్టుకౌగిలిలోపెనుగులాటల గురించే..కొన్ని నల్లకోటుల పట్టుదలలుకొన్ని వసంతాల ప్రేమలతలుఅండా సెల్లో పళ్ళ బిగువున ఒక చక్రాలకుర్చీ దివ్యాంశ యుద్ధంజీవితాశల తరువుకి ఒక లేతాకులారోజు రోజు
దండకారణ్య సమయం

ఊర్మిళ @ నీతి-ఆధునిక మహిళ

ఆధునిక మహిళ రేపటి చరిత్ర రచిస్తుంది అని గురజాడ ప్యారిస్ కమ్యూన్కు బోల్షివిక్ విప్లవానికి మధ్యకాలంలో, బోల్షివిక్ విప్లవానికి సన్నిహిత కాలంలో చెప్పాడు. రష్యా, చైనా విప్లవాల కన్నా భారతదేశంలో విప్లవ విజయం ప్రపంచ పీడిత వర్గాల విముక్తికి దోహదం చేస్తుందనే ప్రామిస్ - వాగ్దానం నక్సల్బరీ చేసింది. మార్క్స్ ఆశించిన పెట్టుబడి పరాయికరణ నుంచి మానవసారం పొందే విముక్తి, లెనిన్ ఆశించిన సాంస్కృతిక విప్లవం, చైనాలో మావో తనపై తాను చేసే పోరాటంగా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ సారం నుంచి చారుమజుందార్ రచించిన స్వప్నం. చారుమజుందార్ చైనా శ్రామిక వర్గ మహత్తర సాంస్కృతిక విప్లవాన్ని బోల్షివిక్
కరపత్రాలు

వికసిత భారత్‌ @ 2047 – కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర

విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు జూలై 4 2024, గురువారం ఉ. 10 గంటల నుండి సా . 6 గంటల వరకుసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత
కథనం

ఈ పసిపాపల కథ వింటారా?

‘మీ డబ్బులు నాకక్కర్లేదు. మీ ఓదార్పూ అక్కర్లేదు. నాక్కావాల్సింది నా పిల్ల. తలకి తల కావాలి’ కోపం, దుఃఖంతో అన్నది మాసే సోడి. ఆమె రెండు చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. ‘ఈళ్ళను కూడా పట్టుకుపొండి. మాకు మీ సామాన్లు అక్కర్లా. నా పిల్లను చంపి సామాన్లు పడేసి పోయారు. నాకు నా పిల్ల కావాలి. పిల్లను చంపిన పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలను ఎంటనే శిక్షించాలి’ ఖరాఖండిగా అన్నాడు బామన్‌ సోడి. మాసే, బామన్‌ మంగ్లి తల్లిదండ్రులు. ‘మేం చంపలేదు’ పోలీసులు. ‘ఆరోజు దీదీని తరిమింది నువ్వేగా! నీకు తల్లి లేదా? చెల్లె లేదా? నీకు పిల్లల్లేరా? ఈ నొప్పి
Press notes పత్రికా ప్రకటనలు

చ‌ల‌ప‌తి, విజ‌య‌వ‌ర్ధ‌న‌రావుల విడుదలకై పోరాడుదాం

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ, ప్ర‌జాసంఘాల‌కూ జీవిత ఖైదీల విడుద‌ల సాధ‌న స‌మితి త‌ర‌పున ఆహ్వానం. మిత్రులారా.. చిల‌క‌లూరి పేట బ‌స్సు ద‌హ‌నం కేసు మ‌న‌లో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆ దుర్ఘ‌ట‌న కు బాధ్యులైన చ‌ల‌ప‌తిరావు విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు సంఘ‌ట‌న జ‌రిగిన రెండు మూడు రోజుల‌కే అరెస్ట్ అయ్యారు. వారు ఆ నేరం బ‌స్సులో ఉన్న వారిని చంపాల‌నే ఉద్దేశ్యంతో చేయ‌లేదు. కేవ‌లం బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్ర‌మే చేశారు. అయితే అనుకోని విధంగా బ‌స్సు ద‌హ‌నం జ‌రిగిపోయింది. చ‌ల‌ప‌తి విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు అరెస్ట్ అయిపోయారు.