పత్రికా ప్రకటనలు

సాయిబాబా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందడంపట్ల  బాధాతప్త హృదయంతో నిర్బంధ వ్యతిరేక వేదిక జోహార్లు తెలియజేస్తుంది.  ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తగా, కవిగా, రచయితగా, విద్యావేత్తగా పేరుపొందిన సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయాడు. .1990 సంవత్సరాల నుండి రిజర్వేషన్ అనుకూల ఉద్యమం, జైలు ఖైదీల హక్కుల సాధన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం, ఆదివాసి హక్కుల ఉద్యమం లాంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం సహించలేని రాజ్యం అతనిపై అక్రమ కేసులు బనాయించి పది సంవత్సరాలు జైలులో అండా సెల్
కవిత్వం

చావును నిరాకరించిన జీవితం

ప్రియమైన వైద్యులారా, సాయిబాబా కళ్ళను తీసేప్పుడుకొంచెం మృదుత్వాన్ని జోడించండివాటిల్లో అతను కలగన్న మరో ప్రపంచపు జాడలు మరొకరిలో విప్పారవచ్చునేమోఆ గుండెను మరింత నైపుణ్యంగా వెలికి తీయండిమనువాద ఫాసిస్టు మూకల బందీఖానాలో"చావును నిరాకరించిన" ఆ ఉక్కునరాల గుండెలోతుల్లో,ఆదివాసుల పట్లా, పీడిత, తాడిత ప్రజానీకం పట్లాఅలవిమాలిన సున్నితత్వానికి మూలాలేమైనా దొరకవచ్చునిత్య నిర్బంధంలో, నొటొక్క జబ్బులతో పెనుగులాడుతూవిశ్వాసాల కోసం నిలబడడం అంటే ఏమిటో చెప్పేందుకుపూటకో సిద్దాంతం ప్రవచించేఊసరవెల్లి ఉద్యమకారుల ముఖాలపైఆ పోలియోకాళ్ళతో జాడించేందుకేమైనా అవకాశముందేమో చూడండిమరొక్క, చివరి విన్నపం...ఆ మెదడును మాత్రంరేపటి తరాలకోసం, మరింత జాగ్రత్తగా భద్రపరచండితొంభై శాతం పైగా వికలాంగుడైనా, అతని "ఆలోచించే మెదడు" ప్రమాదానికి వణికినఈ దోపిడీవ్యవస్థబలహీన లంకె (వీక్