సాహిత్యం ఈబుక్స్

జ‌గిత్యాల జంగ‌ల్ మ‌హ‌ల్

ఈ సంచిక వ‌సంత‌మేఘం పాఠ‌కుల‌కు *జ‌గిత్యాల జంగ‌ల్ మ‌హ‌ల్ * విప్ల‌వోద్య‌మ చారిత్ర‌క ప‌త్రాల రెండు సంక‌ల‌నాలు ఇస్తున్నాం. విప్ల‌వాభిమానుల‌కు ఇవి  అపురూప‌మైన కానుక‌లు. న‌క్స‌ల్బ‌రీ శ్రీ‌కాకుళ పోరాటాలు దెబ్బ‌తినిపోయాక తిరిగి ఉత్త‌ర తెలంగాణ‌లో భూస్వామ్య వ్య‌తిరేక స‌మ‌ర‌శీల రైతాంగ పోరాట ప్ర‌జ్వ‌ల‌న ఉవ్వెత్తున సాగింది. అది తెలుగు నేల అంతా విస్త‌రించింది. దానికి అక్ష‌ర రూపం 1981లో వ‌చ్చిన నాగేటి చాళ్ల‌లో ర‌గిలిన రైతాంగ పోరాటాల చ‌రిత్ర అనే ప‌త్రం. అది మొద‌లు 1984లో  మ‌హారాష్ట్ర కొండ‌కోన‌ల్లో ఊపిరి పోసుకుంటున్న ఆదివాసీ రైతాంగ పోరాటాల చ‌రిత్ర అనే ప‌త్రం దాకా ఈ రెండు సంక‌ల‌నాల్లో ఉన్నాయి.  ఇవి
కథలు అల‌నాటి క‌థ‌

పోలీసు దాడి

పొలుమారు మీద కూలీకి పోయినోళ్ళు అడుగుల్లో అడుగులేస్తూ ఇల్లకు జేరుతున్నరు. ఊల్లే సాగల్లు తిరుగుతున్నరు. లచ్చవ్వ ఆయిల్ల గాసం కోసం పొయికింద కయితే ముండ్లకంప ఏరుకచ్చింది. పొయిమీద సంగతి యాదికచ్చేటాల్లకు గుండెల్ల రాయి పడ్డట్టయింది. పొద్దున్నే సోలెడు గట్కకోసం మాదిగిండ్లన్నీ తిరిగింది యాదికచ్చేటాల్లకు ఉన్న పాణం తుస్సు మన్నది. ‘‘కూలీకి పోయినకాడ పటేలు కూలిత్త డనుకుంటే నాలుగురోజులు ఆగల్నన్నడు, కూలోల్ల ఇండ్లల్ల మనులు మాన్యాలున్నట్టు. పూటగాసపోల్లం కూలియ్యమని పట్టుపడితే కావురాలచ్చినయని ఎగిరెగిరిపడ్డడు. మొన్నటిదాక సంఘం మాటని సెప్పినట్టిన్నరు. ఇప్పుడు పోలీసోళ్ళ బిప్రి జూసుకుని మల్ల సాగిచ్చుకుంటాండు’’ తనలోనే అనుకుంటా కాళ్ళు కడుక్కొని ఇంట్లకు వోయింది లచ్చవ్వ. ‘‘ఈ దిక్కుమాల్ల
కాలమ్స్ లోచూపు

పితృస్వామ్యంపై ఫేస్ ఆఫ్ ‘స్టోమా’

 కొన్ని పుస్తకాలు మనుషుల జీవిత గాథల్ని వినిపిస్తే,  మరికొన్ని పుస్తకాలు వాటిని వ్యాఖ్యానిస్తాయి. కానీ గీతాంజలి గారు రాసిన 'స్టోమా' పుస్తకం స్త్రీల విషాద లైంగిక గాథల్ని ఒక చలనచిత్రం వలె పాఠకుల కళ్ళముందు దృశ్యమానం చేస్తుంది. బయటకు కనబడని వికృత పురుష మానసికతను, అమానుష లైంగికతను లైవ్ గా చిత్రిస్తుంది. మన సమాజంలో స్త్రీల అనంత విషాదానికి ప్రత్యక్షంగా పురుషుడే కారకుడుగా కనిపించినప్పటికీ, పరోక్షంగా పురుషులను (స్త్రీలను) కూడా నడిపించే దుష్ట పీడక సంప్రదాయాలు, దోపిడి సామాజిక వ్యవస్థ ఉన్నాయనే వాస్తవాన్ని మనం పట్టించుకోకుండా ఉండలేము. ఇందులో చిత్రించిన 13 కథలకు ఎంతో వైవిధ్యపూరితమైన సామాజిక నేపథ్యం
సాహిత్యం కవిత్వం

బాల్యమే సరికొత్త ప్రపంచం

మహా రంగస్థలం అదొక మహారంగస్థలంసజీవ రసాయన సమ్మేళనంసామాన్యుల అసాధారణ రంగస్థలంఏ నాట్యాచార్యులు నేర్పని మెలుకువలువేకువ నేర్పని కువకువలుసానుభూతి పవనాలు వీచేది అక్కడేకోపోద్రిక్తులయ్యేది అక్కడేఏ ఇంట్లో అల్లు డు గిల్లాడోఏ కొత్త కోడలు ఎపుడు నిద్ర లేచిందో తెలి సేది అక్కడేసిగపట్లు, తలంట్లుబొబ్బట్లు, ఉడుంపట్లు, తలరాతలపై ముఖ ప్రదర్శనలు అక్కడేఎవరు ఎక్కడ నోరుజారారోతేలిపోయే ది అక్కడేబిందెలదరువు, గానకచ్చేరిఅక్కడే, అదొక మహా రణస్థలంతాగి తెగ వాగేవాడితాట తీసే ధ్వంసరచన చేసేది అక్కడేరకరకాలముఖ భంగిమలు, హావాభావాలు…అదొక మహా రంగస్థలం…… 2. కాసిన్ని ఊసులు అరెరె పెద్దోడా,చిన్నోడా, బుజ్జోడా బలే గురి పెట్టారు రా బాబుల్లారనా చిన్నారి బాలల్లారజీవితమే వేట అయిన చోటమీతో కొన్ని
సాహిత్యం కవిత్వం

విలక్షణ యుద్ధంలోకి..!!

ఇది పోయే కాలం కదా..ఇది పోగొట్టుకునే కాలం కదా.. అయిన వాళ్ళనూ..అంటుగట్టుకున్నోళ్ళనూ.. జ్ఞాపకాల సీసాలోకిమనసు గాయాలు మాన్పేఅమ్మఒడి స్పర్శగాతర్జుమా చేసుకునిఔషధంలా ఒంపుకునిబిరడా బిగించుకునిబరిగీసుకు బతుకుతున్నదినిజమే కానీ.. ఆస్తులో ఆత్మాభిమానాలోహోరెత్తిన హోదాలో..అందలాలో.. ఆలింగనాలో.. బంపర్ ఆఫర్లుగాకలిసొచ్చినకలసొచ్చిన వైరల్ రుతువులో..క్లియరెన్సు సేల్ ధమాకాలో.. ఒడిసి పట్టిననెత్తుటి త్యాగాల గద్దెలుతాకట్టు పెట్టినదగుల్బాజీ తనమా..?? ఏమైందనీఏమైపోయిదనీఇప్పుడెందుకీతలపోతంతంటావా.. వీళ్లంతానావాళ్ళనుకున్న నమ్మకం.. వీళ్ళుమాత్రమేనావాళ్ళనుకున్న భ్రమాతేలిపోయిందిప్పుడు..మనసు తేటబారిందిప్పుడు.. కురిసే మబ్బులకరచాలనం కోసంవొళ్ళంతా చిట్లినబిడ్డల నెత్తుటి చారలుత్యాగాలు తలకెత్తుకుని.. తలదాచుకునే మట్టిగోడలన్నీఎర్రమన్ను అలికితెల్లని ఆశలు విరబూసేసఫేదు సున్నపు ఛీటాల్లో.. హరివిల్లై విరబూసేహరియాలీలను దర్శిస్తూ.. మా అమ్మీలు పాడేచెక్కు చెదరని ఆశలమొహరం మాథంవిషాద గీతాలు భుజంమీద చెయ్యేసినన్నెప్పుడూఓదారుస్తుంటాయి.. ఆకురాలు కాలంఅడవి లేని
సాహిత్యం వ్యాసాలు

పోడు భూముల స‌మ‌స్య‌కు ఇదీ ప‌రిష్కారం

ఆదివాసీల అభివృద్ధికి, హక్కుల రక్షణ కొరకు రాజ్యాంగంలో పొందుపర్చిన ఐదవ షెడ్యూలు, ఆరవ "షెడ్యూలు - వీటి వెలుగులో ప్రత్యేకంగా తీసుకొచ్చిన పెసా చట్టం, 1/70 చట్టం ఆచరణలో నీరుగారిపోయిన ఫలితమే నేటి ఆదివాసీల దుర్భర జీవితాలు. అలాగే “నేషనల్‌ పాలసీ ఆన్‌ (టైబల్స్‌”లో గిరిజన జీవన వికాసానికి ప్రత్యేక సంస్థలు - సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐ.టి.డి.ఎ), సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు (ఐ.టి.డి.పి.), గిరిజన సహకార సంస్థలు (జి.సి.సి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షణ - పరిశోధన కోసం “టైకార్‌” సంస్థలు దశాబ్దాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. విద్యారంగంలో ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్నియల్‌ స్కూల్స్‌, కాలేజీలు మరియు షెడ్యూల్‌
క్లాసిక్స్ ప‌రిచ‌యం కాలమ్స్

కుటుంబం-సొంత ఆస్తి- రాజ్యాంగ‌యంత్రం- 3

అమెరికాలోని పూర్వపు స్పానిష్ సన్యాసులవంటి మత ప్రచారకులకు ఈ ఆచారాలు ‘పరమ అసహ్యం’గా కనిపించాయి. అందుచేత వాటిని తోసేశారు. అలా కాక వారు కొంచెం విమర్శనా ద్రుష్టితో పరిశీలించి ఉన్నట్లయితే, ఈ మాదిరి క్రైస్తవేతర కుటుంబ రూపానికి నిదర్సనలు ‘పోలినీషియా’ అంతటా కనబడి ఉండేవి. [అంటే, మనం అసహ్యించుకున్నా, ఇష్టం లేకపోయినా చరిత్రను కాదనలేం. అన్నది ఎంగెల్స్ అభిప్రాయం. ఈ అవశేషం మన భారతంలో కూడా వుంది కదా! ద్రౌపదికి అయిదుగురు భర్తలు అన్నదమ్ములే] గుంపు పెళ్లి ఉన్నంత వరకు సంతానాన్ని తల్లి వైపునుంచే పరిగణిస్తారు. అందుచేత ‘ఆడ పరంపర’ మాత్రమే లెక్కలోకి వస్తుంది. అటవిక కాలం లోనూ,
ఈబుక్స్ మీరీ పుస్తకం చదివారా ?

మీరీ పుస్త‌కం చ‌దివారా?

ఈ పుస్త‌కం మీ కోసం. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాల తీరును అర్థం చేసుకోడానికి ఈ పుస్త‌కం ఉప‌క‌రిస్తుంద‌ని మీకు అందిస్తున్నాం. చ‌ద‌వండి.. చ‌ర్చించండి. భారతదేశంలో వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి అయి పెట్టుబడిదారీ విధానంగా మారిందని, అయితే ఈ మార్చు సంప్రదాయ (క్లాసికల్‌) రూపంలో కాకుండా ఈ దేశ విశిష్ట లక్షణాలపై ఆధారపడి మాత్రమే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని చూడాలని కొంతమంది వాదిస్తున్నారు. బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, చివరకు రష్యా దేశాలలో ఇలాగే జరిగాయని చారిత్రక ఉదాహరణలు చూపెడుతున్నారు. నేడు అర్ధ వలస, అర్ధభూస్వామ్య విధానంలో సామ్రాజ్యవాదుల అదుపాజ్ఞలలో దేశంలో పెట్టుబడిదారీ విధానం వృద్ధి కావడం సాధ్యం
సాహిత్యం వ్యాసాలు

కార్పోరేట్లకు ప్రజల ఆస్తులు

ఎన్నికల ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అనివార్యంగా ప్రభుత్వాలు ప్రజోపయోగ చట్టాలు చేస్తాయి . కొంతమేరకు అమలుజేస్తాయి కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వం, భూసంస్కరణల, అటవీ, గ్రామీణ ఉపాధి కల్పనల చట్టాలను,  మధ్యతరగతి ప్రజాస్వామిక వాదుల   డిమాండ్ మేరకు సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటివి జేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి లేదని మ‌న‌కు తెలుసు. అయినా చట్టలు  వుంటే, వాటి అమలుకై పోరాడే అవకాశం వుంటుంది, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ అవకాశం  కూడా లేకుండాపోయింది. సమాచారచట్టాన్ని, అటవీచట్టాలను,కార్మికచట్టాలను, వ్యవసాయరంగ చట్టాలను నీరుగార్చి పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతోంది. తానేమిజేసినా శ్రీరాముని కృప
ఈబుక్స్

ఎం.ఎస్. ఆర్ కాగడాగా వెలిగిన క్షణం ( పీడిఎఫ్ )

ఎం.ఎస్. ఆర్ రాసిన రచనలన్నింటిలోను విప్లవ కరుణాత్మకత సృష్టంగా ప్రతిఫలిస్తుంది. ప్రతి సమస్యపట్ల సున్నితత్వం, త్వరితం అయిన ప్రతిస్పందన కలిగిన ఎం.ఎస్. ఆర్ ఈ రెండు సంవత్సరాలలో జరిగిన అనేక సంఘటనలపై విలక్షణమైన పద్దతిలో మార్క్సిస్టు దృష్టితో కవితలు రాసాడు. తన తల్లిపై ప్రేమతో స్త్రీల విముక్తికై రాసినా పీడిత కులానికి చెందిన విద్యార్థిగా రిజర్వేషన్ వ్యతిరేకులపై రాసినా, చుండూరు మారణకాండ పై రాసినా , గల్ఫ్‌ యుద్దం పె రాసినా కార్మికుల బాధలపె రాసినా తోటి కామ్రేడ్స్ అమరత్వంపై, శత్రువు నిర్భంధం, అణచివేతలపై రాసినా ఎన్నుకున్న కోణం విలక్షణంగా వుండి, ఆ నమన్యలకు వరిష్కారం నూతన ప్రజాస్వామిక