సంభాషణ

ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబాకు న్యాయం జరగాలి

2022 డిసెంబర్ 5 ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు యిచ్చిన విడుదల ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టును ఉత్తర్వును  పునరుద్ధరించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ 18 మానవ హక్కుల సంస్థలతో కలిసి స్కాలర్స్ ఎట్ రిస్క్ ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబ క్షేమాన్ని గురించి  తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఈమెయిలు ద్వారా గౌరవనీయులైన ధనంజయ వై. చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తి 2022 డిసెంబర్ 5 విషయం: ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబాకు న్యాయం చేయడం గురించి (డైరీ నం. 33164/2022) ప్రియమైన జస్టిస్ చంద్రచూడ్ గారికి, అహింసాయుతమైన భావవ్యక్తీకరణచేసినందుకు ప్రతీకారంగా జైలు జీవితం గడుపుతున్న ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా క్షేమం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తపరిచేందుకు, ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు విడుదల ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టు
సాహిత్యం కవిత్వం

నాలుగు పిట్టలు ( మినీ కవితలు)

కాలపు చరకలో కొంత గతాన్నివొదులుకున్నానుబంగారుభవిష్యత్తీగను వొడికిఇస్తుందని వేచి చూస్తున్నాను****చెరువును అంగీలాతొడిగిన నేలచేపల్నినగిషీలు చేసుకుంది***వెన్నెల అద్దంలోతన మోము చూసుకొనిచెరువుమురుసిపోతోంది***ఎండ మగ్గం తోమబ్బుల బట్టను అల్లుకొనికప్పుకుందినింగి***ఈ మౌన రాత్రిలోకొంత శబ్దాన్ని కోరుకున్నానువెన్నెల కొలనునుముద్దాడింది***చేపలకు కొలను చెబుతున్నకథలనుతారకలు కూడాఊ కొడుతూ వింటున్నాయి***కొలనును కాగితం చేసుకొనికవిత్వం రాస్తున్నాడుచందమామచేప పిల్లలు అక్షరాలు***సూఫీ పాడిన పాటనువినిఅలల చప్పట్లతోఆదరించింది చెరువు***16.11.22
సాహిత్యం కవిత్వం

వనాన్ని మింగిన కులం

ఒక చాటింపు పొద్దు కుంగే వేళఓ సమూహ కలయికవంటా వార్పు రేపుడప్పు పై దరువు తో మరునాడు పొద్దు పొడిచే వేళబండెడ్లు సిద్దంగిన్నెలు తపేలాలతో తరలుఅంతా ఒకే చోటు వనం అంటే చెట్లుఇళ్లకు గొళ్ళెం పెట్టిచెట్ల కిందకిసమూహాలుగాసమూహ సంఖ్య బట్టి చెట్టు ఎంపికనీడ కోసం ఉసిరి లేదు మర్రి లేదువేప లేదు రావి లేదుచల్లని గాలి కాసింత నీడ ఆ వేళమంత్రం లేదుతంత్రం లేదుసామూహిక వికాసంలో భాగంమానసిక సంఘర్షణకు ఉపశమనంఅందరిలో ఒకరమై ఒకరికి ఒకరమైమాటలు చేతలు కలివిడిగా చెట్టు కొమ్మలకు వేలాడే వేటలుజంతు అనాటమీ లో ఆరి తేరిన చేతులుపొందిక గా పోగులుపొయ్యి మీద నూనె తాళింపు చిటపటఅల్లం
కవిత్వం సాహిత్యం

అమ్మ

అవును!!!నేను..ఎన్నిసార్లు పిలిచినావిసుగురాని పదం అమ్మ! ఎందుకంటే..మా అమ్మ అందరి అమ్మలాటీవీ ముందు కూర్చునివంట ప్రోగ్రామోకామెడీ ప్రోగ్రామో చూసే అమ్మ కాదు..మా అమ్మ! నైస్ గా ఇంగ్లీషులో మాట్లాడే అమ్మ కాదు..మా అమ్మ !రోజుకో టిఫిన్ చేసి పెట్టే అమ్మ కాదు.. మా అమ్మ!మరిమా అమ్మ ఎలాంటి అమ్మ ? ఈ భూమి మీదఅరొక్క పంటకి పురుడు పోసే అమ్మ.. మా అమ్మ!ఎర్రని సూర్యున్ని తన వీపు మీద మోస్తూపంటకి కలుపు తీసే అమ్మ… మా అమ్మ ! ఆకాశమంత దుఃఖంఅవనికి ఉన్నంత ఓర్పుమా అమ్మ సొంతం తన చెమట చుక్కల్నితన కన్నీటి గుక్కల్నితాగిన ఈ భూమిమా అమ్మకి ఎప్పుడు
సంభాషణ

గజ్జె గట్టి గొంతు విప్పి జనంలో గానం చేసిన  ప్రజా గాయకుడు

దండకారణ్య విప్లవోద్యమంలో నాలుగు దశాబ్దాలు అలుపెరుగని, మడిమ తిప్పని గొప్ప విప్లవ కారుడు, ప్రజల ముద్దు బిడ్డ శంకరన్న. ఆయన 1960లలో సిరొంచ తాలూకాలోని అంకీస-ఆసరెల్లిలకు సమీపంలో కల సాతాన్ పల్లిలో నిరుపేద ఆదివాసీ వాసం వారి కుటుంబంలో పుట్టాడు. ఆయనకు తల్లి-తండ్రులు శివా అని పేరు పెట్టుకున్నారు. ఆయన వాసం శివా గానే పెరిగాడు. అందరాదివాసీ పిల్లల లాగే ఆయన చదువు సంధ్యలు నోచుకోలేదు. చదువుకోవాలనే కోరిక ఎంతున్నా పేదరికం అనుమతించలేదు. ఆయన నవ యవ్వన ప్రాయంలోనే విప్లవ రాజకీయాల ప్రభావంలోకి వచ్చి అనతికాలంలోనే పూర్తికాలం విప్లవకారుడిగా విప్లవోద్యమంలో చేరిపోయాడు. గడ్ చిరోలీ జిల్లాలో ఉద్యమంలో చేరిన
సాహిత్యం కవిత్వం

వాళ్ళు ముగ్గురు

వాళ్ళు ముగ్గురే అనుకునివాళ్ళని లేకుండా చేస్తేఇంకేమీ మిగలదనివిషం పెట్టిచిత్రహింసలకు గురిచేసికొయ్యూరు అడవుల్లోహతమార్చిసంబరాలు చేసుకున్నావు కానీ ఆ చిత్రహింసలకొలిమిలోంచిఫీనిక్స్ పక్షిలావేలాదిమంది సాయుధప్రజా విముక్తి సైన్యంపుట్టుకొచ్చింది నువ్వో కాగితప్పులవనిరుజువయిందిస్పార్టకస్ నుండిదండకారణ్య ఆదివాసీ వరకునెత్తుటి పుటలలోంచిమరల మరలవిముక్తి నినాదంవినబడుతూనే వుంది అమరత్వం పొత్తికడపులోంచిఉద్యమ నెల వంకలుఉదయిస్తూనే వుంటారు శ్యాం మహేష్ మురళీఅమర్ రహే అమర్ రహే
కాలమ్స్ ఆర్ధికం

వ్యక్తిగత గోప్యతకు చెల్లు చీటీ – నూతన టెలికామ్‌ బిల్లు – 2022

మోడీ పాలనలో పౌరుల వ్యక్తిగత గోప్యత మన దేశంలో ఎండమావిగా మారింది. పెగాసస్‌ వంటి స్పైవేర్‌ను రచయితలపై, ప్రతిపక్షాలపై, సామాజిక మేధావులపై, జర్నలిస్టులపై, న్యాయమూర్తులపై ఉపయోగించింది. ఇప్పటిదాకా రహాస్యంగా సాగిస్తున్న నిఘాకు, డేటా చౌర్యానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ వ్యూహాలు పన్నుతున్నది. అందులో భాగంగానే కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  ఇప్పుడున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1985, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ యాక్ట్‌ 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ (చట్ట విరుద్ధ స్వాధీనం) యాక్ట్‌ 1950 స్థానంలో నూతన టెలికాం ముసాయిదా బిల్లు- 2022ను కేంద్రం సెప్టెంబర్‌లో విడుదల చేసింది. భారత వినియోగదారులు, నియంత్రణ
కాలమ్స్ లోచూపు

వర్ణం నుండి కులం దాకా ఒక సృజనాత్మక మార్క్సిస్టు విశ్లేషణ

భారత సమాజాన్ని విదేశీ ఆలోచనాపరులే కాకుండా ఎంతోమంది స్వదేశీ ఆలోచనాపరులు కూడా ఒక చలనరహిత సమాజంగా నేటికీ చూస్తూనే ఉన్నారు. గత కాలం నుండి ఈనాటి వరకు భారత సమాజంలో వర్ణం, కులం ఎటువంటి మార్పు లేకుండా అస్తిత్వంలో ఉన్నాయని వారంటారు. కాని భారత సమాజపు అసలు వాస్తవికత సంక్లిష్టమైనదని, అది కులవ్యవస్థ రూపంలో వ్యక్తమవుతుందని గుర్తిస్తారు. ఆ సంక్లిష్ట వాస్తవికతను 'చాతుర్వర్ణ' నమూనా వివరించజా లదని తెలిసినప్పటికీ, సైద్ధాంతికంగా దానిని ఎంత మాత్రమూ తిరస్కరించరు.                                  మరి కొంతమంది ఆలోచనాపరులు ఆసియాతరహా ఉత్పత్తి విధానం ఆధారంగా భారతీయ సమాజపు చలనరాహిత్యాన్ని గురించి తమ వాదనలు చేస్తారు. అయితే వర్ణం,
ఇంటర్వ్యూ సంభాషణ

 అవును. ఈరోజు యుధ్ధ పరిస్థితి వుంది” – హిమాంశు కుమార్

'ఆసియన్ స్పీక్స్' , 'అరోరా ఆన్‌లైన్' కోసం రెజాజ్ ఎం షీబా సిదీక్ 2022 ఆగస్టు 26న గాంధేయవాది, మానవ హక్కుల కార్యకర్త హిమాంశు కుమార్‌ను ఎర్నాకులంలో ఇంటర్వ్యూ చేశారు. యుఏ(పి)ఏకి వ్యతిరేకంగా జరిగిన మానవహక్కుల సదస్సులో ప్రసంగించేందుకు హిమాంశు కుమార్ కేరళకు వచ్చారు.  సుమారు ఒక గంటసేపు జరిగిన సంభాషణలో హిమాంశు భగత్ సింగ్ మాటలను ప్రతిధ్వనించారు, “భారతదేశ శ్రామిక ప్రజానీకాన్ని, సహజ వనరులను కొన్ని పరాన్నజీవులు దోపిడీ చేస్తున్నంత కాలం యుద్ధస్థితి ఉనికిలో ఉంది, ఉంటుంది. వారు పూర్తిగా బ్రిటిష్ పెట్టుబడిదారులు లేదా మిశ్రణ బ్రిటీష్-ఇండియన్ లేదా పూర్తిగా భారతీయులు కావచ్చు”.  గోంపాడ్ ఊచకోతపై స్వతంత్ర దర్యాప్తును కోరినందుకు