ఉమ్మడి పౌరస్మృతి ప్రజావసరమా? బిజేపి అవసరమా?
ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలందరికీ తెలుసు. కానీ ఇది ప్రజలకు అవసరమై చట్టమని,ప్రజల కోసమే తీసుకువస్తున్నట్లు బీజేపీ చెబుతోంది. ఉమ్మడి హిందువులకే ఒక చట్టం లేదు.. ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వ చట్టం ఎందుకు? అనే ప్రశ్నకు బీజెపి వద్ద సమాధానం లేదు. అది మా ఎజండా అంశం.. ప్రజలందరికి అవసరం.. అందుకే తీసుకు వస్తున్నాం.. అంటోంది. ఏ లాభం లేనిదీ ఏ రాజకీయ పార్టీ ఏ చట్టాన్నీ తేవాలనుకోదు. ఇది ఎవరేమన్నా ఆర్ఎస్ఎస్ రహస్య ఎజండా! దాన్ని అమలు చేయటానికి బిజేపి ఎన్ని ఎత్తులు, పొత్తులు, కుట్రలకైనా వెనుకాడదు. సూటిగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఈ చట్టం తీసుకు రాకుంటే










