సాహిత్యం సంభాషణ

‘భగ్నమైన స్వేచ్ఛ’: ఒక భగ్న భావజాలం

('Fractured Freedom': One Fractured Ideology ) (కోబ‌డ్‌గాంధీ జైలు ర‌చ‌న ఫ్రాక్చ‌ర్డ్ ఫ్రీడం. దీనిపై  మ‌నీష్ ఆజాద్  *ది కోర‌స్‌*లో స‌మీక్ష రాశారు. కోబ‌డ్ గాంధీ దానికి స్పందించారు. ఆయ‌న అభిప్రాయాల‌పై తిరిగి మ‌నీష్ ఆజాద్ రాశారు. ఈ మూడు ర‌చ‌న‌ల‌ను తెలుగు పాఠ‌కుల కోసం వ‌రుస‌గా ఇస్తున్నాం... వ‌సంత‌మేఘం టీం) కోబాడ్ గాంధీ జైలు డైరీ చదువుతున్నంతసేపూ,  ఆయన జీవన సహచరి అనురాధ గాంధీ ఈ పుస్తకాన్ని చదివి వుంటే కనక ఆమె  స్పందన ఎలా ఉండేది అనే భావన వెంటాడింది. ‘బీహార్-జార్ఖండ్‌లోని నక్సలైట్ ఉద్యమం ఈ రోజు మాఫియా ఉద్యమంగా మారిపోయింది, [ఆమె 12
కథలు

Hey! Show Me Your Papers!

"Yes, I am faithful to the Indian Constitution! I am a watchdog of the Constitution, " Khadar mumbled and rolled on the bed, not sleeping a wink. It was March. Across the starlit and cloudless sky on a new Moon night, the light was playing hide-and-seek. Khadar lay lying under the open sky. Though the cool breeze tickled him, the pestering thoughts made him restless. The rickety cot creaked while
కథలు సాహిత్యం

కవుడు అనునొక కాపటి

"దుర్గాకుమార్ హఠాన్మరణం" లెక్చరర్ ఫోరమ్ వాట్సాప్ గ్రూప్ మెసేజ్. "మా వాడేనా" ... లోపల....ఆందోళన.... అవునంటూ అరనిముషంలో .. మరో మెసేజ్ "మాథమాటిక్స్ లెక్చరర్ దుర్గాకుమార్ ఆర్.ఐ.పి"  ఉదయపు నిద్ర మత్తువదిలింది. ఏమై వుంటుంది? నెమ్మదిగా వాడి ఆలోచనలు కుప్పగూడుతున్నాయి నాకంటే పదిహేనేళ్లు చిన్నవాడు. యిప్పుడు నలభైఏళ్లు దాటివుండవు. ఫోటో...లు ..కూడా పెట్టారు లెక్చరర్స్ అసోసియేషన్ గ్రూపులో పిక్చర్ జూమ్ చేసి దగ్గరగా చూసాను.... అంబులెన్స్ లోపల నోరుతెరుచుకుని...పడుకున్న శవం… శరీరాన్ని కప్పుతూ స్ట్రేచర్ పై సగం వరకు దుప్పటి నా కంటి కొలకుల్లో దాగిన రెండే రెండు… బొట్లు టప్... టప్ ... మొబైల్ స్క్రీన్ పై
సాహిత్యం సమీక్షలు

విప్లవోద్యమాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు

నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఈ కథలు మూడు సంపుటాలుగా రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణతారలో ప్రచురణ అయ్యాయి. మొదటి కథల సంపుటి 2005 - 2012. 16 కథలతో మొదటి సంఖలనం తీసుకువచ్చారు. 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం ప్రచురించారు. 2016 -2019 మొత్తం14 కథలతో మూడవ కథల సంకలనం తీసుకువచ్చారు. ఈ కథలలో గత 50 సంవత్సరాలుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా
కొత్త పుస్తకం సాహిత్యం

ఒక పల్లెటూరి పిల్ల ప్రయాణం

గత పది సంవత్సరాలుగా కథలు రాస్తున్న పావని తన కథల సంకలనానికి ముందు మాట రాసివ్వమని అడిగింది. పావని వయస్సు రీత్యా మా చిన్నమ్మాయి తోటిది. విరసం సభల్లో, కథల వర్క్‌ షాపుల్లో ఇప్పటి యువతరపు ప్రతినిధిగా పరిచయం. వాళ్ల తాతది మధ్యతరగతి పై కులపు వ్యవసాయ కుటుంబం. కడప జిల్లాలోని పులివెందుల. గిట్టుబాటు కాని వ్యవసాయ గ్రామాల్లో ఊపిరిసలపనివ్వని భూస్వామిక ముఠా తగాదాలు, 1947లో అధికారమార్పిడి జరిగిన తర్వాత పల్లెల్లోకి అందివచ్చిన పాఠశాలలు, పావని తండ్రి చదువుకుని ఉద్యోగస్తుడిగా ప్రొద్దుటూరుకు మారారు. అప్పటికే పల్లెలనొదిలి పట్నాలలో స్థిరపడ్డ కుటుంబానికి చెందిన పావని అమ్మగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అంటే
కథలు హస్బెండ్ స్టిచ్ - 3 సాహిత్యం

మాట్లాడు!!

నువ్వు నాతో మాట్లాడు ఈ ప్రపంచాన్నంతా పక్కన నెట్టేసి వింటాను నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు ఈ ప్రపంచాన్నంతా నీలోనే చూసుకుంటాను మాట్లాడు... మాట్లాడు స్నేహితుడిలా... ప్రేమికుడిలా... సహచరుడిలా రోజూ నన్ను పలకరించే తోటలోని గువ్వలా... మాట్లాడు... మాట్లాడు - స్వర “ఏమిటీ మెస్సేజీలు చెత్త కాకపోతే... ఏం మాట్లాడాలి నీతో? పని చేస్కోనీవా...?” కోపపు ఎమోజీ ఎర్రగా... చిరాగ్గా కార్తీక్ నుంచి. స్వర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏమీ లేవా తమ మధ్య మాటలు...? పంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి తెలపాల్సినవి... రోజూ చూసుకునే ఇద్దరి మనుషుల మధ్య... సహచరుల మధ్య? ఈ సంభాషణ లేని జీవితం ఏమిటి? ఈ
సాహిత్యం కథావరణం కాలమ్స్

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
సాహిత్యం వ్యాసాలు

సృజనాత్మకత‌ను నిషేధించగలరా?

యాభై సంవత్స‌రాల నుండి విరసం వైభవంగా వెలుగుతోంది. ఐతే ఆ ప్రయాణం సాఫీగా లేదు.చాల కష్టాలొచ్చాయి.నిర్బంధాలు  పెరిగాయి. కాని విరసం స్థిరంగా నిలిచింది. ఈ నిషేధం మొదటిదీ చివరిదీ కాదు. అసలు సృజనాత్మక‌త‌ని ఎవరైనా నిషేధించగలరా? అసలు నిషేధించాల్సిన అవసరం ఉందా..? చరిత్రలోకి పొతే సాహిత్యం మీద నిషేధం రకరకాల రూపాల్లో అమలుపరిచారు. సెక్స్ గురించి, రాజ్యం గురించి వ్యతిరేకంగా గొంతు విప్పితే నిర్బంధం అమలు చేసారు. చార్వాక సాహిత్యాన్ని నాశనం చేసారు. దీనిలో బ్రాహ్మణిజం ముఖ్య పాత్ర వహించింది. దేశంలో ఫాసిజం ప్రజల గొంతుల మీద ఉక్కుపాదం మోపుతున్నది. అన్ని ప్రజాస్వామిక సంస్థలని నాశనం చేస్తున్నది. ఇది
సాహిత్యం కథావరణం

” రైతుకు పనే  ప్రపంచం.రైతు పనిముట్లు కూడా అతడి కుటుంబ సభ్యులే  “

వ్యవసాయం ఆధారం చేసుకుని మనుషుల్ని పల్లెల్ని చిత్రీకరించిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక జ్ఞాపకంగా మారిపోయింది. వ్యవసాయం అనేది వర్తమానానికి కాక గతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొందరు ఆధునికులు . అంతగా వ్యవసాయం కనుమరుగవుతూ వస్తున్నది. అయినా రైతులు రాజీ పడకుండా, జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు రైతుకు బాసటగా తెలుగు కథకులు ఆది నుండి నిలబడ్డారు. అనంతపురం లాంటి రాయలసీమ జిల్లాల్లో రైతు పక్షం వహించిన రచయితలు పాదయాత్రలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో రైతులతో పాటు పాల్గొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాయడం