సంభాషణ

నిషేధంపై విరసం అభ్యంతర పత్రం

5.5. 2021టు సోమేష్ కుమార్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ప్రభుత్వం,హైదరాబాదు.ఫ్రంఅరసవెల్లి క్రిష్ణఅధ్యక్షుడువిప్లవ రచయితల సంఘం6-1-\16-7ఎ\1పెద్దిరాజు స్ట్రీట్ పైజర్ పేటవిజయవాడ-1520001విషయం: జీవో ఎంస్ నెం. 73, తేదీ 80.3.2021, జనరల్ అడ్మినిష్ట్రేష‌న్‌ (ఎస్పిఎల్డి)శాఖ-తెలంగాణప్రజా భద్రతా చట్టం-1992- విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం, దానిపై విరసం అభ్యంతరం,సమాధానం. రెఫరెన్స్: 1. దిన పత్రికలకు 28. 4. 2021నాడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంస్ 73. 2.ఆంధ్రజ్యోతి దిన పత్రిక, తేదీ: 2442021, పేజీ 1,3. 3.తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, 1992పైన ఉదహరించిన రెఫరెన్స్ 3 ప్రకారం ప్రభుత్వం ఒక సంస్థను చట్ట వ్యతిరేకమని పత్రికల్లో ప్రకటన
కవిత్వం

మన ప్రేమ అజరామరం

నీవు నాకునేను నీకుఎన్నటికీ దూరం కాదు నీ ప్రతిఉచ్ఛ్వాస నిశ్వాస‌లోమాత్రమే కాదు నీ కన్నీటిచుక్కల్లోనే కాదు నీ ఆనందక్షణాల్లోనే కాదు నీ అంతర్మథ‌నంలోనే కాదు నీవు నేనుగానేను నీవుగాతొలి చూపులోనేతొలి స్పర్శలోనేఏకమై ఉన్నాము ఏ నిర్భంధ‌మూమనలను విడదీయలేదు మనంమృత్యుంజయులంమన ప్రేమాఅజరామరం.
కాలమ్స్ లోచూపు

అస్తిత్వాలు, ఆధునికత, ప్రగతిశీల సామాజిక పరివర్తన

అస్తిత్వాలు,అస్తిత్వవాదాలు ఒకటి కాదు. కాబట్టి అస్తిత్వాల చర్చ అస్తిత్వవాద చర్చ మాత్రమే కానవసరం లేదు. ఇలా అంటున్నామంటే,అస్తిత్వ వాదాలను  పట్టించుకోనవసరం లేదని కాదు.అస్తిత్వాల విముక్తి కోసం అస్తిత్వవాదాలను సీరియస్ గా పట్టించుకొని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించడమని అర్థం.     చరిత్రలో ప్రాచీనకాలం నుండే మానవ అస్తిత్వాలు ఉనికిలో ఉంటూ వస్తున్నాయి.ఆ అస్తిత్వాలన్నీ మారకుండా  ఒకే విధంగా లేవు. వేర్వేరు స్థల కాలాలలోని  ఉత్పత్తి సంబంధాలతో వాటికున్న సంబంధాల పరస్పర ప్రభావాలను బట్టి అవి మారుతూ  ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఒకే కాలంనాటి నిర్దిష్ట అస్తిత్వాలను పరిశీలించినా, అవి వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉండి వేర్వేరు చలన క్రమాలను కలిగి ఉంటాయి.కనుక
కవిత్వం

దేశం శవయాత్ర చేస్తోంది

పొద్దున్నే.నా కళ్ళల్లో విరబూసిన నవ్వుసాయంత్రానికి రాలికరోనా పొట్లమైపోయింది వెన్నెలంతా పారబోసుకొనిచీకటి పడ్డచందమామ! ఎవడూచెట్టుకాలేకపోయాడు గాలి కొదిలేసినకొన ఊపిరిజాగరణ చుట్టూకోరలుచాచిన కాసుపత్రులు! భూమి వల్లకాని చితులన్నీమూటలు మూటలు గార్యాలీతీస్తూపవిత్ర గంగా నది చరిత్రైదిక్కులు కోల్పోయి ఒడ్డు పట్టుకుంటున్నకాగితప్పడవలు! చెమట వాసన కోల్పోయి నఅభివృద్ధి ప్రణాళికొకటిసిగ్గు విడ్చిన రాజముద్రిక పట్టుకొని సంచరిస్తుంటేఆక్సీజన్ అందకప్రపంచ ఔషధాలయంశవయాత్ర చేస్తోంది
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమర్శలో చారిత్రక పాత్ర

మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రత్యేకత దాని సిద్ధాంతంలో ఉంది. సాహిత్యంలో ఉండే భావాలకు చరిత్ర ఉంటుంది. దాన్ని సామాజిక చరిత్రలో భాగంగా చూడాలి. అప్పుడే అ రచన ఏ కాలంలో ఏ అర్ధం పలికిందీ వివరించడానికి వీలవుతుంది. సాహిత్యానికి ఉండే అర్థాలు చెప్పడం సాహిత్య విమర్శ కర్తవ్యాల్లో ప్రధానమైనది. ఒక రచనకు అ అర్థాలు ఎలా ఏర్పడ్డాయి? ఎలా మారుతూ వచ్చాయి? అనే ప్రశ్నలకు జవాబు నేపథ్యంలోని సామాజిక చారిత్రక స్థితిగతుల మార్పుల్లో వెతకాలి. ఇది మార్క్సిస్టు  సాహిత్య విమర్శలో కీలకం. _ చారిత్రక భౌతికవాద పద్ధతిని సాహిత్య రచనకు సక్రమంగా అన్నయిస్తేనే ఈ పని సాధ్యమవుతుంది. ఈ
ఇంటర్వ్యూ సంభాషణ

మమత ఫాసిస్టు వ్యతిరేకి కాదు

1. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగు ప్రాంతాల్లోని కొందరు వామపక్ష మేధావులు  కూడా  మమతకు  జేజేలు పలుకుతున్నారు. ఈ విషయం వింటే మీకేమనిపిస్తోంది? ఇది ప్రతిచోటా జరుగుతోంది. బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఆమెను ఎంతో గౌరవంతో, ఆపేక్షతో చూస్తున్నాయి. ఈ ఎన్నికల విజయం ఆమెను ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది అనడంలో సందేహం లేదు. కొంతమంది ‘వామపక్ష’ మేధావులు మమతకు జేజేలు పలుకుతున్నారు లేదా జనాకర్షణ పొందిన రాజకీయాలను ముందుకు వెళ్ళే అంతిమ మార్గంగా సిద్ధాంతీకరించడం కొత్తేమీ కాదు. బెంగాల్‌లో చాలా మంది ‘వామపక్ష ’ మేధావులు నిజమైన “అట్టడుగు వర్గాల (సబల్టర్న్)” పార్టీగా
కవిత్వం

ఈ చీకటి ముఖమ్మీద

నన్ను కప్పుకోవాలనే చూస్తుంటుంది.ఈ చీకటెపుడూ వొక నిషిద్ధ ముఖచిత్రాన్ని పట్టుకుచీకటి పడగల్తోనానీడై తిరుగుతుంటుంది. అనాది నేలమాళిగలోంచివిస్తరిస్తున్నవొక వెలుగు నువిషాద నవ్వుల మీద పగతోతలుపులు మూయడం కొత్త కాదు వసంతాన్నిఒంటి రంగుపుల్ముకున్నచెమటచుక్కను నేనుఈ కాలాన్నిక్వారంటైన్లో ఉంచు చూద్ధాం?! ఈ చీకటి ముఖమ్మీదైనా సరేజలజలా పారడమే తెల్సు!
సంభాషణ

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే.అక్షరాలను బంధించడం అంటే ఆలోచనలను బంధించడం. సృజనాత్మకతను బంధించడం. వర్తమానాన్ని కాదు భవిష్యత్తును బంధించడం. అక్షరాల పై ఆలోచనలపై సృజనాత్మకత పై నిషేధం ఎప్పుడూ మంచిది కాదు. వర్తమాన ప్రపంచంలో అనేక సామాజిక సంక్షోభాలను అందుకు కారణాలను కారకాలను తక్షణం గుర్తించాల్సిన ప్రస్తుత తరుణంలో, సమానత్వం కోసం స్వేచ్ఛకోసం మానవీయత కోసం మెరుగైన మానవ సంబంధాల కోసం, మానవ హక్కుల కోసం మనం సృజనకారులను కాపాడుకోవాల్సి ఉంది.మెరుగైన సమాజం కోసం  మెరుగైన ఆలోచనలను విస్తృత పరచి, నిష్పాక్షిక దృష్టితో వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించాల్సి ఉంది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో వచ్చిన విస్తృతమైన సాహిత్యం, పాటలు
కవిత్వం

వర్తమానం

మిత్రోంతేలుతున్న శవాలతోనదులు పునీతంశవాల మతం మాత్రం తెలీదు అచ్చాదన లేని మునకలతోపావనమైన నదులుఈ మునకల మతం తెల్సు భాయియోం నూలుపోగు లేకుండాహరహర అంటుంటేబజార్లు సిగ్గుతో తల దించుకున్నాయ్బహనోం ముఖం తిప్పుకున్నారు అజ్ఞానులు వూరేగుతుంటేరక్షక భటుల కాపలాసరిహద్దులో సైనికుడు విస్తు పోయాడు సస్తున్న మనుషుల లెక్కలు తేలవనిమోగించిన గంటలు గరిటలు పళ్ళాలుగూళ్ళల్లోంచి కిందకు దిగట్లే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసినందుకుగాలిలో పెట్టిన కొవ్వొత్తులుస్మరణ జులుస్ తీస్తున్నాయ్ నిరక్షర కుక్షులుగద్దె పై కూకుంటేజరిగే తంతు కళ్ళ ముందు కదలాడుతుంది ఇంకా యజ్ఞ యాగాదులువైరస్ సంహారి అంటూ భ్రమలుకల్పిస్తున్న నపుంసక రాజ్యం రాజ్యానికి శస్త్ర చికిత్స అత్యవసరంఅవసరమైన ఆయుధాల ఎంపిక దేశవాసులదే
కవిత్వం

మీ యుద్ధం ఎవరి కోసం…?

ఎవరి కోసంమీ త్యాగంఎవరి పైమీ పోరాటం నరహంతకుడు రాజైరాజముద్రీకుడైప్రజా….ప్రాణాన్నిమానాన్నితీస్తుంటే ఎవరి పై మీ పోరాటం ఫాసిజంప్రజలను చీల్చే యుద్ధంగా మారి తడిగుడ్డతోగొంతులు కోస్తుంటే ఎవరి కోసం మీ త్యాగం మాయన్నలారవీర జవానులారఎవరి పై మీ పోరాటం చచ్చినా శవాన్ని లేపిజ్ఞాన మార్గపుదారులేసికటిక చీకట్లనెల్లాకాలరాసినవీరులపైనా ఎవరి కోసంమీ పోరాటంఎవరి కొసంమీ త్యాగం పచ్చినెత్తూరుమరిగినట్టిపడగవిప్పీనిలిచినట్టీఆధునికనీరో చక్రవర్తినైజాం చక్రవర్తుల పైన అన్నలారవీర జవానులారవాని పైన చేయియుద్ధంఅదే ప్రజా యుద్ధం