సాహిత్యం కవిత్వం

పోతూ పోతూ

పోతూ పోతూమనంఇంత ఆస్తినీకాసిన్ని జ్నాపకాల్నీవారసత్వంగా ఇచ్చిచరిత్ర మడతల్లో అంతర్ధానమౌతాం పోతూ పోతూఅతడుశోకతప్త ఇంద్రావతి నీరగులుతున్న అడవినీశాంతి కోసం యుద్ధాన్నీవారసత్వంగా ప్రకటించి వెళ్ళాడు.. ముఖం లేనివాళ్ళ ముఖమైగొంతులేనివాళ్ళ గొంతైఅనాది ఆదివాసీ ఆర్తనాదమైమిగలాల్సిందేదోతగలబెట్టాల్సిందేదోప్రకటించి వెళ్ళాడు.. అతణ్ణి స్మరించడమంటేగాయపడ్డ పావురాన్నిప్రేమగ హత్తుకోవడమేగడీల మీదకుఫిరంగులు పేల్చడమే..నూతన మానవావిష్కరణకు ఎదురేగడమే 15-09-21
కవిత్వం సాహిత్యం

ఎర్రెర్రని దండాలు

అన్నా! ఆర్కె!!భోరున వర్షంవడి వడిగా పారాల్సినచంద్రవంక పారనని మొరాయించింది నాగులేరు నా వల్ల కాదనికారంపూడి కనుమల్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తుందిపుల్లల చెరువు నీరు నీ దాహార్తి తీరుస్తా రమ్మంటూ ఆహ్వానిస్తుంది కాకిరాల కనుమలునీవొస్తావని కళ్ళల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నాయిబొల్లాపల్లి బోడులు నీ పాద స్పర్శ కోసం తండ్లాడు తున్నాయిగుత్తికొండ బిలం లోమన పార్టీ అంటూ నీవు చేసిన ప్రసంగం ఇంకా ప్రతిధ్వనిస్తోంది మాచెర్ల డిగ్రీ ప్రాంగణం లో నీవెగురేసినరాడికల్ జెండాల రెపరెపలు పల్నాడు దాటిరాష్ట్ర సరిహద్దులావల మహోద్యమ కెరటాలై ఎగిసాయి యుద్ధం జరగాలిశాంతి కావాలంటూ చర్చలకైనల్లమల తోరణం చిన్నారుట్ల నుండినీ అడుగుల సవ్వడి మరో చరిత్ర దిశగా అసంపూర్తి
కాలమ్స్ లోచూపు

కులం, జెండర్ లను ఇలా చూద్దాం

కులం గురించి దళితవాదం చర్చిస్తుందని, జెండర్ గురించి స్త్రీవాదం చర్చిస్తుందని, ఒక్కో అస్తిత్వ సమస్యను ఆ నిర్దిష్ట అస్తిత్వవాదమే చర్చిస్తుందని, లేదా పరిష్కరిస్తుందనే  అస్తిత్వ వాదాల భావజాల వాతావరణం నెలకొని ఉన్న ఈనాటి సందర్భంలో ‘’స్త్రీవాద దృక్కోణంలో జెండర్, కులం’’ అనే ఈ పుస్తకం రావడం ఎంతో ఆహ్వానించదగింది. మన అంతరాలవారీ  సామాజిక వ్యవస్థలో జెండర్, కులం అనేవి విడివిడిగా కనబడుతున్నప్పటికీ, వాటి మధ్య నున్న సంబంధాలను లోతుగానే కాకుండా శాస్త్రీయంగా విశ్లేషించిందీ పుస్తకం. సుదీర్ఘ  పరిణామ క్రమంలో ఆ రెండింటి సాన్నిహిత్యం కారణంగా ఏర్పడిన వాటి  ఉమ్మడి చరిత్ర క్రమాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని రచయిత్రి
సాహిత్యం కవిత్వం

రగల్ జెండను భుజానికెత్తి జోహార్లందాం..!!

ఇది యుద్ధంఅనుకున్నాక..గెలుపొక్కటేలక్షమనుకున్నాక.. నువ్వూ నేనూఅతడూ ఆమెప్రజా యుద్ధానికిమారు పేరులం కదా.. జన సంగ్రామానికిజవసత్వాలౌతూజననమే కానీఎవరికైనా మరణమెక్కడిదీ.. అడవినీ మైదాల్నీకన్నీటి సంద్రాల్నీఅలుపెరుగని అమ్మవడైఆలింగనం చేసుకున్నవాడు అయిన వాళ్ళందరినీకష్టజీవి కన్నీళ్ళలోఆ బతుకు గాయాల్లోదర్శించుకున్న దార్శికుడతడు.. ఏవూరూ ఏవాడాఎవరి బిడ్డాఏవొక్కరి స్వప్నమదీఅతడికి మరణమెక్కడిదీ.. అతడి సహచర్యంలోఆయుధమూ అక్షరాలు దిద్దిచెరచబడ్డ చెల్లెళ్ళపిడికిళ్ళై విరబూయాలనిపరితపించింది.. పారే చెలిమతరాల దూపతో అల్లాడేఆదివాసీ గొంతు తడిపేకర్తవ్యాన్ని కళ్ళకద్దుకున్నది.. ఆ చెట్టూ ఈ పుట్టావాగూ వంకా పూవూ పిందేసెంట్రీ గాసిన తీతువూదాపుగాసిన గుబురు పొదలూ దుఖ్ఖ నదుల నదిమిపట్టితలలు వొంచి భుజముకెత్తివీరుడా నువ్వమరుడన్నయ్నీబాటలోనే మా అడుగులన్నయ్ కన్నీటి జ్ఞాపకాలు తొలుచుకొచ్చేబాధా బాసా మసిలే నెత్తురూ సరేదారి పొడవునా ఒలికిన త్యాగాలేచరిత్ర
కాలమ్స్ కవి నడిచిన దారి

ఇది ప్ర‌యాణం..

చదువేలేని తరంలోంచి వచ్చాను. మా జేజబ్బ ఏటవతల తాండ్రపాడు. నాన్నకు చదువు లేదు. అప్పట్లో  పిలిచి కోర్టులో తోటమాలి పని ఇచ్చారు. ఆ తరువాత బిల్లజవానుగా ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాకు చదువు మీదకన్నా సినిమాలు కథలమీద మోజు . అందుకే చదువు అబ్బలేదు.  కర్నూలు లో పుట్టాను.  అది 1990 కవిత్వజ్వరం బాగా పట్టుకున్న కాలం. నాకు కవులంటే పిచ్చి మోహం. వాళ్ళ ఫోటోలు తెల్లపుస్తకం లో అతికించి, ఫోటోలకింద వారి చిరునామాను, ప్రచురితమైన కవిత్వం సంకలనాల్ని రాసి దాచుకునే వాణ్ణి. ఇప్పటికీ ఆపుస్తకం ఉంది.  ఆశారాజు రాసిన రెండవపుస్తకం 'దిశ ' నాకు రంగుల సీతాకోకలా అనిపించింది.
సాహిత్యం కవిత్వం

*రెవల్యూషనరీ స్ప్రింగ్*

ఏవో ఏవేవోమరుపురానిగురుతులతోకరచాలనం చేసేసనివేశాలుసందేశాలు,పూర్తిగాఆయుధంతోసాయుధమైనఓ స్వాప్నికుడిఓ ప్రేమికుడిఆలోచనతోఆశయంతోరక్తం చిందించేఆ పాదాల నడకలుఈ దేశానికిదేహాన్ని అర్పించేఆజాదిని అందించేసాహసాలుఅహామీరు ఏంతటి ప్రేమికులుఅచంగా మా భగత్ లామీరు ఎంతటి సాహసీయులు
సాహిత్యం ఇంటర్వ్యూ సంభాషణ

వ‌ర్త‌మాన క‌థా ప్రయాణం బహుముఖీనం

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? అవును. కథా
సంభాషణ సాహిత్యం ఇంటర్వ్యూ

బాధిత స‌మూహాల విముక్తే క‌థ ల‌క్ష్యం కావాలి

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? కథ ఒక జీవన
కాలమ్స్ క్లాసిక్స్ ప‌రిచ‌యం

కుటుంబం-సొంత ఆస్తి- రాజ్యాంగ‌యంత్రం- 4

దంపతీ వివాహం :దంపతీ వివాహం యొక్క అంతిమ విజయం, నాగరికత యొక్క ప్రారంభ దశకు చిహ్నం. దీనిలో మగవాడికి ప్రాధాన్యం. జన్మ కారకుడైన తండ్రి విషయంలో సందేహం లేకుండా చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తండ్రి అనంతరం, అతని ఆస్తికి అతని బిడ్డలే సకాలంలో వారసులు కావాలన్నది అక్కడున్న అవసరం. వివాహ బంధం యొక్క గట్టి దనమే జంట పెళ్ళికీ, దీనికీ తేడా. ఈ నూతన వ్యవస్థలో దంపతులలో ఎవరుకోరినా వివాహాన్ని ఛేదించడం సాధ్య పడదు. దాంపత్య ధర్మాన్ని అతిక్రమించే హక్కు కూడా అతనికే మిగిలింది. సమాజం అభివ్రుద్ధి పొందిన కొద్దీ మగవాడు తన హక్కును అమలు పరచుకుంటూ