ఆర్థికం

పెరుగుతున్న కుబేరులు, అప్పుల్లో ప్రభుత్వాలు

వరల్డ్‌ ఆఫ్ డెబ్ట్‌ రిపోర్ట్‌- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (యుఎన్‌సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 820 కోట్లు. తలసరి సగటు అప్పు ఒక్కరికి రూ 11 లక్షలు ఉంటుంది. ప్రపంచ జిడిపి 110 ట్రిలియన్‌ డాలర్లు కాగా ప్రపంచ రుణం 102 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. అంటే మొత్తం జిడిపిలో 93 శాతం వరకు రుణం ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర‌మైన  రుణ భారాన్ని మోస్తున్నాయి. ఈ నివేదిక 2024 వరకు దృష్టి సారించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవాళ ఆరోగ్యం,
ఆర్థికం

పాలస్తీనియన్లను తుడిచిపెట్టే  పన్నాగం

ద‌శాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగ‌తాల‌కు అడ్డు క‌ట్ట  వేయాల‌ని, పాలస్తీనా భూభాగాల ఆక్రమణల‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని గాజాలోని హమాస్‌ అనే మిలిటెంట్‌ సంస్థ 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ భూభాగాల‌లోకి చొర‌బ‌డి  251 మందిని బందీలుగా చేసుకొని అపహరించింది. దీనికి  ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులు మొద‌లు పెట్టింది.  అప్ప‌టినుంచి ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగిస్తూనే ఉంది.  గాజా ప్రపంచంలోనే అత్యధిక జన సాంధ్రత గల ప్రదేశం. 22 మాసాలుగా గాజాలో ఇజ్రాయెల్ మాన‌వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్న‌ది. ఇప్పటివరకు 85 వేల టన్నుల బాంబులతో ఆ ప్రాంతా న్ని శిథిలాల కుప్పగా మార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ జారవిడిచిన బాంబులు
ఆర్థికం

దండకారణ్యంలో మావోయిస్టులపై కార్పొరేట్ యుద్ధం

బిజెపి ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోడానికి కావలసిన బలమైన పునాదిని ఆరెస్సెస్‌ అందిస్తోంది. మాతృసంస్థగా ఆరెస్సెస్‌, దాని రాజకీయ వేదికగా బిజెపి రెండిరటికీ మధ్య సమన్వయం, ఉమ్మడి పని విధానం గత దశాబ్ధ కాలంలో బాగా బలపడ్డాయి. ఫాసిస్టు స్వభావం గల బిజెపి రాజకీయ పార్టీగా ఆధిపత్యం సాధించింది. 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో మనువాద ఫాసిస్టు స్వభావం గల మితవాద, మతోన్మాద, నిరంకుశ శక్తులు బలపడ్డాయి. హిందూత్వ  బడా బూర్జువా-భూస్వామ్య వర్గాలకు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతినిధిగా ఉంది. ఆ వర్గాల మద్ధతును తన వెనుక బలంగా సమీకరించుకుంది. హిందూత్వ సిద్ధాంత ప్రభావాన్ని విస్తరించి, బడా
ఆర్థికం

మితిమీరుతున్న ప్రపంచదేశాల సైనిక వ్యయం

ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తాజా వివరాలను స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) నివేదిక ప్రకారం భౌగోళిక రాజకీయ అలజడుల కారణంగా ప్రపంచ దేశాల సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిన
ఆర్థికం

కార్పొరేట్ల గుప్పిట్లోకి బ్యాంకులు

గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కారు చౌకగా అస్మదీయులైన బడా బాబులకు కిళ్లీలుగా చుట్టి నోటికి అందించడం ఈ ప్రభుత్వ విధానం. మోడీ 2014లో అధికారంలోకి రాగానే కాన్పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్టీస్‌ (సిఐఐ) ప్రభుత్వం ముందుంచిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌లో బ్యాంకింగ్‌ రంగం ప్రైవేటీకరణ ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల కార్పొరేట్ల రుణ బకాయిలను మాఫి చేసిన మోడీ ప్రభుత్వం, వాటి దాహర్తిని తీర్చడం కోసం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే అప్పగించేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌
ఆర్థికం

ప్రపంచ సామాజిక నివేదిక

ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం, యునైటెడ్‌ నేషన్స్‌ విశ్వవిద్యాలయ ప్రపంచ అభివృద్ధి ఆర్థిక పరిశోధనా సంస్థతో కలిసి రూపొందించబడిన  ‘ప్రపంచ సామాజిక నివేదిక -2025’ ని ఏప్రిల్‌ 24న విడుదల చేసింది. ఇందులో  సామాజిక పురోగతిని వేగవంతం చేయడానికి నూతన విధాన రూపకల్పనను ప్రోత్సహిస్తుంది. పెరుగుతున్న అసమానత, ఉద్యోగ అభద్రత, సామాజిక అపనమ్మకం వంటి అంశాలు ఇందులో చర్చిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక అభద్రత, అస్థిరమైన అసమానత స్థాయిలు, క్షీణిస్తున్న సామాజిక విశ్వాసం, సామాజిక విచ్ఛిన్నం ప్రపంచవ్యాప్తంగా సమాజాలను అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచ సామాజిక నివేదిక 2025, సమాజాలను భయపెడుతున్న ధోరణులను వెల్లడిస్తుంది. తక్షణ, నిర్ణయాత్మక విధాన చర్యను డిమాండ్‌
ఆర్థికం

కార్పొరేట్‌ సేవలో మోడీ ప్రభుత్వం

కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న పాలకుల ప్రగల్భాలు నిజం కాదని తేలిపోయింది. ఏ రంగంలో చూసిన ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌, భూటాన్‌లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మనదేశ ఆర్థిక వ్యవస్థ కూడ పతనం దిశగా వేగంగా దిగజారుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తు పట్ల ప్రజల్లో భయాలు పెరిగిపోతున్నాయి. ఎనిమిది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్‌ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. ''బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ప్రభుత్వమైన పెట్టుబడిదారుల పనులను చక్కబెట్టే కార్యనిర్వాహక కమిటి'' అని మార్క్స్‌ 1850 థకంలోనే తెలపాడు. అధికార బదిలీ జరిగి ఏడున్నర
కాలమ్స్ ఆర్థికం

అవినీతి, దోపిడీల‌ను పెంచే క్రోనీ క్యాపిటలిజం

ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడ అనేక రూపాలలో కొనసాగుతుంది. అందులో ఒకటి క్రోనీ క్యాపిటలిజం. (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) అని మనం పిలుస్తున్నాం. ఆసియా టైగర్‌గా పిలువబడే నాలుగు దేశాలు దక్షిణ కొరియా, తైవాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలు వేగంగా పారిశ్రామికీకరణ చెంది 1960-96 వరకు సంవత్సరానికి 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాయి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐయంఎఫ్‌) సంస్థలు ఆ దేశాల అభివృద్ధి తీరును బాగా శ్లాఘించాయి. అయితే 1997లో ఆసియా టైగర్‌ దేశాల ద్రవ్యవ్యవస్థ ఒకేసారి కుప్పకూలింది. అయితే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఆసియా టైగర్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు
ఆర్థికం

సంక్షోభంలో ‘మోడీ’నోమిక్స్

మోడీ  పాలన దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి తీసుకెళ్లింది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను మోడీ నోమిక్స్‌ అని పిలుస్తారు. మోడీ నోమిక్స్‌ ప్రధానాంశాలు: భారత తయారీ రంగ అభివృద్ధి కోసం మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ కేంద్రంగా మార్చడం అని సంగ్రహించవచ్చు. ఈ లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడి అనుకూల సంస్కరణలు, విదేశీ పెట్టుబడికి ఎర్ర తివాచీ పర్చడంగా పాలన సాగుతోంది. అంటే మోడీ నోమిక్స్‌ అనేది పెట్టుబడిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన వ్యూహం. అందువల్లనే మొత్తం ప్రపంచాన్ని ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఒప్పించడానికి వివిధ దేశాల పర్యటనలు, కార్పొరేట్లతో సమావేశాలు జరిపారు. అయినా,
ఆర్థికం

ఆర్థిక వృద్ధి  –  అసమాతనలు

దేశంలో ఆర్థిక వృద్ధి పురోగమనంలో ఉందని, దేశం ప్రగతి పథంలో దూసుకోపోతోందని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప వాస్తవం కాదని పలు అంతర్జాతీయ నివేదికలు ఘోషిస్తున్నాయి. దేశంలో ఆర్థిక అసమానతలు, పేదరికం తగ్గుతూ ఉన్నదని ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని    మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నది. వాస్తవానికి దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారు, ధనికులు మరింతగా పెరుగుతున్నారు. ఈ అంతరం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. భారత దేశ ఆదాయం, సంపదను విశ్లేషిస్తూ మొత్తం పన్నుల వ్యవస్థను పునర్వవస్థీకరించి ధనిక కుటుంబాల నికర