వ్యాసాలు

కార్పొరేట్ జగత్తు కోసం ఖాకీమయమవుతున్న అడవులు

భారతదేశంలోని మూల మూలకు ద్రవ్యపెట్టుబడి వేగంగా, దూకుడుగా విస్తరిస్తున్నఫలితమే మన దేశంలోని అడవుల కార్పొరేటీకరణ. పెట్టుబడి సంచయనం గురించి ప్రాథమిక అర్థశాస్త్ర పాఠాలు అర్థమైనవారికి ఈనాడు మన దేశంలో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణ గురించి ఆశ్చర్యమో, విచిత్రమో ఏమీ వుండదు. ఆఫ్రికా మూలవాసులు చెప్పుకునే అనుభవం జగమెరిగినదే. ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో రైఫిల్తో వెళ్లిన యురోపియన్ పెట్టుబడిదారులు వారి చేతిలో బైబిల్ పెట్టి వారి భూములను కైవశం చేసుకున్నారని చెప్పుకోవడం తెలిసిందే. ఉత్పత్తి సాధనాలలో ఒకటైన భూమిని స్వంతం చేసుకోకుండా, ఆ భూమిపై ఆధారపడుతున్న రైతులను శ్రామికులుగా మార్చకుండా పెట్టుబడిదారీ విధానం వునికిలోకి వచ్చి వుండేదే
వ్యాసాలు

అర్బన్‌ నక్సలిజం కట్టడికి మహారాష్ట్రలో కొత్త బిల్లు    

Without Justice and Love , Peace will always the great illusion - Dom Helder Camara, Arch Bishop -Brazil. (న్యాయం, ప్రేమ లని శాంతి  ఎప్పుడూ గొప్ప భ్రమ ` డామ్‌ హేల్దర్‌ కెమరా, ఆర్చిబిషప్‌, బ్రెజిల్‌) పీడిత ప్రజల  ఆకాంక్షల అణచివేసేందుకు, తమ దోపిడీ సజావుగా కొనసాగేందుకు పాలకులు తొలి నుండి ఆయుధాలను ప్రయోగించడం మనం చూస్తున్నదే. అయితే, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ముసుగులో అదే పనిజేస్తూ, మధ్య తరగతి బుద్ధిజీవులను నమ్మించేందుకు, పాలకులకు చట్టాలు ఉపయోగపడుతాయి. అయితే, ఆ రాజ్యాంగాన్ని రాసుకున్నదెవరు? ఆ చట్టాలను చేస్తున్నదెవరు?, వాటిని వాఖ్యానించేదెవరు?అనేది విశ్లేషిస్తే, వారు
వ్యాసాలు

నీటి ప్రైవేటీకరణ-పర్యావరణం పై ప్రభావం

సకల జీవరాసులకు నీరు ఎంత ప్రాణదాయినో చెప్పవలసిన పని లేదు. నీరు లేకపోతే జీవపు ఉనికే లేదు. భూమి పై అత్యంత విస్తారంగా లభించే సహజ వనరు కూడా గాలితో పాటు నీరే. అటువంటి నీరు ప్రకృతి కారణాలతో తప్ప అందరికీ, సకల జీవరాసులకు సహజంగానే లభించాలి. నీటిని తాగు, సాగు అవసరాలకై ప్రజలందరికీ లభ్యమయ్యేలా చూడటం అన్ని ప్రభుత్వాల సహజ బాధ్యత. అవి తమ బాధ్యతను ఎంత వరకు నెరవేర్చాయనే విషయం పక్కన పెడితే గత మూడు దశాబ్దాలుగా ఇంతటి సహజమైన వనరును కూడా, ఏ వనరు లేకపోతే మానవ మనుగడే ఉండదో అటువంటి వనరును కూడా
వ్యాసాలు

Let us strive hard to bury the Patriarchy for women emancipation.

We are going to celebrate 114th International Working Women's Day at a time when on one hand Brahmanical Hindutva Fascism has spread its tentacles in every sphere of life, and on the other hand, Imperialism has intensified its exploitative measures on oppressed people and nations. Now we are under the yoke of two monstrous terrors.  Brahmanical patriarchy is an Indian peculiar chamber of horrors. In a semi-colonial and semi-feudal society,
వ్యాసాలు

Religion and Indian Election

Over 72 days of his campaign, Narendra Modi mentioned Mandir-Masjid and bigotry lashed issues 421 times and Pakistan, Muslim and minority came from his mouth 224 times. This is Brahmanic Hindutva’s strategy to capture political power through its well learnt divisive political approach. But this approach is not always straightforward. Historically, Brahmanism has been able to rule over the society through both coercion and assimilation methods. These two methods were
వ్యాసాలు

మోదీ గ్యారంటీలతో మహిళా సాధికారత సాధ్యమా!

8 మార్చ్‌, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం. 114 ఏళ్ల క్రితం ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల చొరవ, కృషితో ప్రారంభమైన ఈ దినం ప్రపంచ వ్యాప్తంగా పీడిత వర్గాల మహిళలందరూ జరుపుకుంటున్నారు. వారందరికి అభినందనలు. వాస్తవంగా శ్రామిక మహిళలను మించి సంపన్న కుటుంబాల మహిళలు, కమ్యూనిస్టులను మించి బూర్జువా పార్టీలు ఈ దినాన్ని మరీ అట్టహసంగా జరుపుకోవడం యేటేటా పెరుగుతోంది. ఇందులో గత కొద్ది సంవత్సరాలుగా హిందుత్వ శక్తులు ముందు పీఠిన నిలుస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో! అధికారం రుచి మరిగిన హిందుత్వ శక్తులు, వారి తిరుగులేని నాయకుడు మోదీ తన అధికారాన్ని నిలుపుకోవడానికి దేనికైనా సిద్ధపడుతాడని, ఎంతకైనా తలపడుతాడని
సమకాలీనం వ్యాసాలు

‘నయా ఉదార వాద’ ఆర్థిక విధానాలు – శ్రీలంక సంక్షోభం

(నయా ఉదారవాదం అనే పదం నిజానికి ఒక misnomer – తప్పు సంకేతాన్ని ఇచ్చే పదం. కానీ కొన్ని సామ్రాజ్యవాద విధానాల సమాహారానికి నయా ఉదారవాదం అనే పేరు పడినందుకు మాత్రమే ఆ పదాన్ని ఈ వ్యాసంలో ఉపయోగించాను. సారాంశంలో అది సామ్రాజ్యవాద విధానమే, నయా వలసవాద దోపిడీ పద్ధతే.) దక్షిణ అమెరికా దేశాలలో పింక్ వెల్లువ తిరుగుబాట్లు, అరబ్ దేశాలలో జరిగిన అరబ్ వసంత తిరుగుబాట్లు, అమెరికా, యూరోప్ దేశాలలో జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ ఉద్యమాల తరువాత అంత పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు ఎగిసి పడుతున్న దేశం శ్రీలంక. ప్రజల తిరుగుబాటువల్ల తప్పనిసరి పరిస్థితిలో
వ్యాసాలు

సంక్షేమ హస్టల్ విద్యార్థులు భవ్య, వైష్ణవీలకు న్యాయం దక్కేనా ?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామొత్తం 3,214 యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లలో 8,59,959 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఇటీవల కాలంలో సంక్షేమ వసతి గృహాలు,గురుకులాలలో బాలికల వరస మరణాలు కొనసాగుతున్నాయి.హౕస్టళ్ళలో పర్యవేక్షణ లోపం,సౌకర్యాల కొరత, పౌష్టికాహారం అందకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ    “కుల వివక్షత” అసలు కారణం. ఈ ఏడాది పిబ్రవరీ మూడవతేది రాత్రి భువనగిరి పట్టణంలోని యస్సీ బాలికల వసతిగృహంలో పదవతరగతి చదివే విద్యార్థులు కోడి భవ్య (15), గాదే వైష్ణవి(15) ఆత్మహత్యలు చేసుకున్నారు. బాలికల హాస్టల్ వద్ద హాస్టల్ వార్డెన్ ,వాచ్ వుమెన్ ఉండకపోవడం హాస్టల్లో ఉన్న వంట మనిషి ఆమెతో పాటు హౕస్టల్
వ్యాసాలు

ప్రొ. సాయిబాబా కేసులో లాయర్ల  అవిశ్రాంత కృషి

మా అప్పీలు  విజయవంతం అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం వుంది. సాక్ష్యాలను బూటకమని నిరూపించగలమని మాకు తెలుసు.' ఇందుకోసం ఒక న్యాయవాదుల సేన పని చేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా,  అతని సహ నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి విజయవంతమైన పోరాటం వెనుక సంవత్సరాల తరబడి జరిగిన సన్నాహాలు వున్నాయి. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు జూనియర్‌లుగా ఉన్న న్యాయవాదుల బృందం చేసిన కృషి ఆ తయారీకి వెన్నెముక. కోర్టులో వాదించిన సీనియర్‌ అడ్వకేట్లు.. త్రిదీప్ పైస్, ప్రదీప్ మంధ్యాన్, ఎస్పీ ధర్మాధికారిలు అయితే వారికి వివరాలందించడానికి బృందంగా పనిచేసిన న్యాయవాదులు బరుణ్ కుమార్, నిహాల్ సింగ్ రాథోడ్, హర్షల్
వ్యాసాలు

జీవించే హక్కు కోసం శాంతి చర్చలు

మధ్యభారత ప్రాంతం ఆదివాసీల హననానికి కేంద్రంగా మారేలా భారత ప్రభుత్వం చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను దింపి ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపేస్తున్నారు. ఆపరేషన్ కగార్ 15 నెలలుగా మధ్యభారతంలో నిరంతరాయంగా కొనసాగుతూ వందల సంఖ్యలో ఆదివాసీల ప్రాణాల్ని హరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీకి మధ్య యుద్ధం సమ ఉజ్జీవుల మధ్య యుద్ధం కాకపోయినప్పటికి దశాబ్దాలుగా త్యాగాలతోనే విప్లవోద్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అశేష ప్రజానీకం మద్దతు సానుభూతి కూడాగట్టడంలో విజయం సాధించారు. అది విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతాంగ శ్రేణుల నుంచి బలం వచ్చి చేకూరింది.