సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌లో జేసీ

*క్లాసిక‌ల్* సంవిధానంలోని వెలుగు నీడ‌లు విప్లవ సాహిత్య విమర్శ చరిత్రలోని  1980ల  త‌రంలో  జేసీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఆ ద‌శాబ్దంలోనే ఆయన ప్ర‌ధాన  రచనలు   వెలువడ్డాయి. కవిత్వం-గతితార్కికత అనే వ్యాస సంపుటి 1991 జనవరిలో సృజన ప్రచురణగా వచ్చింది. విప్లవ సాహిత్య విమర్శ ఆరంభకుల్లో  కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కెవిఆర్ ప్రముఖులు.  వారు విప్లవ సాహిత్య విమర్శకు పటష్టమైన పునాది వేశారు. ఈ ముగ్గురూ అభ్యదయ సాహిత్యోద్యమ సంప్రదాయంలోంచి నక్సల్బరీ పంథాలోకి వచ్చారు.  ఈ తొలి తరం ప్రముఖులతో పోల్చుకుంటే 1980లలో వచ్చిన విమర్శకుల మేధో వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. ఒక్కొక్కరు ఒక్కో వరవడిని విమర్శలోకి తీసుకొచ్చారు. వీరంతా సుమారుగా
కథలు సాహిత్యం

బేన్

అల్పిక “టియ్యారెస్‌ని బేన్ చేస్తారా?” “ఏమ్మాట్లాడుతున్నావ్?” “అంటే పదహారు ప్రజాసంఘాలనీ బేన్ చేసారు కదా?” “ఔను... అయితే?” “అంటే తెలంగాణ సాధనకోసం వాటితో కలసి టియ్యారెస్ పనిచేసింది కదా?” “అవంటే ఉద్యమ సంఘాలు” “మరి టియ్యారెస్ ఉద్యమ పార్టీ కదా?” “.....................?!?.....................”
సాహిత్యం కవిత్వం

లైబైసన్

అదొక ఓక్ చెట్టుశాఖోపశాఖలుగా విస్తరించిఊడలు దిగి రారాజుగావిర్రవీగుతుంది చిన్న చిన్న మొక్కలనుఎదగనీయదుఎదుగుతున్న మొక్కల చిదుము అచ్చట రెండు పూల మొక్కలురెండూ చేదోడు వాదోడుగారాబిన్ జారవిడచిన సైక్లామెన్ గింజలతో మొక్కలెదిగినా వాసన వ్యాప్తి లేదునేల మొక్క కాదది వలస మొక్క అదిఫుక్క్వా మొక్కల కంటే తక్కువేేదీన్ని పుట్టుక ఇక్కడే మరణమూ ఇక్కడేతన జాతి బీజాలు పదిలం ఈ నేలలో ఐనా సైక్లామెన్ సాగు కి ఎక్కువ చోటుఫుక్క్వా సాగుకి తక్కువ చోటుఓక్ చలువేతన నేలలో తానే పరాయై అస్తిత్వంకోసంభూపొరల్లో తండ్లాట ఓక్ఒక దాన్ని చంపి మరొక దాన్ని బతికించే యత్నం సైక్లామెన్ ని మచ్చిక చేసుకునిఫుక్క్వా సువాసనను కట్టడి చేేయనిరంతర
ఎరుకల కథలు

“పదకొండు నెలల జీతగాడి కత”

(ఎంత చెప్పినప్పటికీ ఎంతగా చెప్పుకున్నప్పటికీ చెప్పుకోవాల్సిన జీవితాలు కొన్ని ఇంకా చీకట్లోనే ఉండిపోతాయి, మిగిలిపోతాయి. అలా చీకట్లో ఉండిపోయిన జీవితాల్లోని దుఃఖాలు నవ్వులు ఉద్వేగాలు సంతోషాలు ఆ కులం వాళ్లని మాత్రమే కాదు,  మనసున్న ఎవరైనా కదిలిస్తాయి, కలవరపెడతాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి, నవ్విస్తాయి. ఆ దుఃఖ భాష తెలిసినప్పుడు, మనసుతో విన్నప్పుడు ఆ కతలను ఇంకా చదవాలనిపిస్తుంది,ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. గిరిజనులు రాసిన గిరిజన జీవన వ్యథలను చదవడం ఎవరికైనా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. సాహిత్య విమర్శా వ్యాసాలు రాసే*కవి,కథకుడు,నవలాకారుడు పలమనేరు బాలాజీ (49)తన జాతి కతలను, వ్యథలను ఇక్కడ పంచుకుంటున్నారు. ఈ సంచిక నుండే ఎరుకల
కథలు గల్పిక

ఆర్టికల్ 19 vs జీవో 73

“పదహారు ప్రజా సంఘాలను యెందుకు నిషేధించారు?” “మొదటిది... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను యెత్తి చూపుతున్నాయి...” “ఔను, ప్రజాస్వామ్యంలో యెవరు పడితే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పే” “అంటే విమర్శించి రెచ్చగొట్టి తమ సంఘాల వైపు ఆకర్షిస్తున్నాయి...” “నిజమే, ప్రభుత్వాలు ఆకర్షణ శక్తిని కోల్పోయినట్టవదూ?, యింకా నేరం” “రెండోది... అన్నల ఆదేశంతో బీడు భూములు ఆక్రమించేసుకుంటున్నారు...” “ఔన్లే, లీడర్స్ ఆక్యుపై చెయ్యొచ్చు... బడా బడా కంపెనీలకు వేల ఎకరాలు అప్పనంగా రాసివ్వొచ్చు కానీ బీదా బిక్కీ బీడు భూములు దున్నుకోవడం తప్పే” “అంతేకాదు, రాజ్య నిర్బంధం మీద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు” “ఊ... నిరసన కార్యక్రమాలకు అవకాశం
సాహిత్యం కవిత్వం

ఏది ప్రజాస్వామ్యం

శవాలపైన భవంతులు కట్టిబంగారు పళ్ళెంలోపంచభక్ష్య పరమాన్నాలు తినేదొరలుగల్ల దేశంలోఏది ప్రజాస్వామ్యం రెడ్ కార్పెట్ వేసికుక్కల్ని పిలిచితల్లి దేహాన్నిముక్కలుగ నరికివిందునేర్పరిచేగుంట నక్కలున్నఈ రామ రాజ్యంలోఏది ప్రజాస్వామ్యం సైన్సును సాగిలబడేసినాన్ సైన్స్నునాన్సెన్స్లచేతుల బెట్టిననపుంసకులెలేఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం ప్రశ్నించేప్రజాస్వామ్యంఅని చెప్పిఉపా చట్టాలు బెట్టిఅండా సెల్లులోజీవితాలనుఅంధకారంచేస్తున్న ఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం మూడత్వంమురుగు నీటిలోదైవత్వందయా దక్షిన్యాలతోఉపొంగుతూ ప్రవహిస్తున్నశవాల కాల్వలున్నఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం
సాహిత్యం కవిత్వం

యుద్ధమాగదు

ఆ ఒక్క క్షణం కోసంయుగాలుగ ఎదురుజూసిందిఆ ఒక్క ఊహఆమెను పసిదాన్ని జేసింది అల్మయిరాలోపుస్తకాలు సర్దింది" మరణాన్ని తిరస్కరిస్తున్నా "వాక్యాన్నిపక్షిని జేసిభుజంమీద మోసుకుతిరిగింది.. గుండెనిండావసంతాలపొదుముకొనిగిన్నెనిండాబువ్వవొండుకొనివొణికే చేతుల్తో ప్రియమార తిన్పించాలనిమొగులుకోసం రైతుజూసినట్టుబిడ్డడి కోసం తల్లి జూసనట్టుగేటుకు కళ్ళ నతికించిఎంత ఎదురుచూసిందో అతడురాలేదుభయపడ్డట్టే జరిగిందిఊపిరి బిగబట్టే లోపుఊపిరాగినంత పనయ్యింది. ఆమెకూ అతడికీ మధ్యరాజ్యం..పూలరెక్కలమీదబుల్ డోజర్ నడిచింది మధ్య యుగాలకేసిముఖంతిప్పిన కోర్టుప్రజలకోసం కొట్టుకునే గుండెప్రమాదమన్నది****" అమ్మా..ఇక నాయినరాడా? "మెలిపెట్టే బిడ్డప్రశ్నల్నీఅంతరంగ సముద్రాల్నీ అదిమిపట్టితెగుతున్నఆశల దారాల్ని పేనుతూమళ్ళీచౌరస్తాలో నిలబడ్దదామె.. యుద్ధ మాగదు..
సాహిత్యం కవిత్వం

మరణం అతనిదేనా….

  ప్రేమను వ్యక్త పరిచే   మానవులు వున్న నేలపైనుండి   ఒకానొక మనిషి   దారి చేసుకుంటూ తరలిపోయాడు.   పంజరాన్ని ధ్వంసం చేసి   పావురం కళ్ళల్లోకి చూచిన వేగుచుక్క-   దేహ రహస్యం తెలిసిన ఆఖరి మనిషి   భూమి ఆలింగనంలో   కంటి పాపను దాచుకున్నాడు    జాబిలి వైపు చిరునవ్వు విసిరి    అంధకారపు ఆకాశంలోకి     నక్షత్ర వల విసిరి     నేలపై వెలుగును శాశ్వతం చేసిన వాడు     మరణం అతనిదేనా     ఒక కలను మోసిన వారందరిది     ఆకలి
కథలు

చరిత్ర మునుముందుకే…

"మావోయిస్టుల దిష్టి బొమ్మలను తగలబెడుతున్న ప్రజలు”. తన టాబ్‌ లో వార్తాపత్రికల హెడ్‌ లైన్స్‌ చదువుతూ ఆ వార్త దగ్గర జూమ్‌ చేసి చూసింది సుధ. ఆ వార్త కింద ఫోటోలో బి‌ఎస్‌ఎఫ్ పోలీసులు తలకు నల్లటి గుడ్డలు చుట్టుకుని ఎక్కువ మందే వున్నారు. కొంత మంది జనాలు కూడా నిలబడి వున్నారు. కొంత మంది చేతుల్లో ... "మావోయిస్టులారా ! మా గ్రామాలకు రాకండి!". అని రాసి వున్న ఫ్లెకార్డులున్నాయి. సాధారణ దుస్తుల్లో వున్న ఇద్దరు మనుషులచేతుల్లో గడ్డితో తయారు చేసిన మానవాకార బొమ్మలకు ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులు తొడిగి నిప్పు అంటించిఅవి దహనం అవుతుంటే పైకెత్తి
కథలు సాహిత్యం

స్వామి

అది వేదిక కాదు. ఒక ఆడిటోరియం కాదు. అక్కడున్న వాళ్ళందరు సమాజం నుండి బహిష్కరణకు గురైన వారే.  వారి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు  కూడా పేదరికంలో జీవిస్తూనే వున్నారు. వృద్ధుల సమూహంతో కూడిన ఒక పెద్ద గుంపు అక్కడ చేరింది. సాధారణ ప్రజలు అస్యహించుకునే బంకాటి కుష్ట్ కాలనీ అదే. ధన్బాద్ నుండి 8 కిమీ దూరంలో ఆ కాలనీ ఉంటుంది. ఫాదర్ స్టాన్ స్వస్థలమైన రాంచీ నుండి 145 కి.మీ దూరంలో వుంది. జెసూట్ పూజారి  ఫ్రేమ్డ్ పోర్ట్రెయిట్ ఒక మేకు నుండి చెట్టు కాండం పైన వేలాడదీయబడింది. దాని చుట్టూ ఉన్న బంతి పువ్వుల దండ  నిర్వాహకుల నిధుల