కరపత్రాలు

Viksith Bharath @ 2047 – Corporate Hindu Rashtra

Seminar on the occasion on Revolutionary Writers Association Formation Day 10 AM to 6 PM Thursday, July 4, 2024 Sundarayya Vignana Kendram, BaghLingampally, Hyderabad The fact that a vulture that ate a hundred sheep won't fall with a singlepoll has been proven. However, the public has also reined in the arrogance of Hindutva fascists in the elections. Despite the lies, deceptions, distortions, and enticements in the election campaign, people were
కరపత్రాలు

ఆపరేషన్ కగార్ను ఆపండి

ధర్నా6 అక్టోబర్‌ 2024 సోమవారం ఉదయం 11 గంటల నుంచిఒంగోలు కలెక్టరేట్‌ వద్దఅడవిని, ఆదివాసులను, పర్యావరణాన్ని కాపాడుకుందాం ఆదివాసుల నిర్మూలనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించి తొమ్మిది నెలలు దాటింది. చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పేరుతో మారణకాండ నడుస్తోంది. ఇది ఈ నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు.  ఇప్పటికే   దేశవ్యాప్తంగా వేర్వేరు రూపాల్లో  విస్తరిస్తున్నది. మధ్యభారతదేశంలో ఆరంభమైన ఆపరేషన్‌ కగార్‌ దేశంలో అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలన్నిటికీ చేరుకుంటున్నది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ తెగలను నిర్మూలించి అక్కడ ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర
కరపత్రాలు

వికసిత భారత్‌ @ 2047 – కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర

విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు జూలై 4 2024, గురువారం ఉ. 10 గంటల నుండి సా . 6 గంటల వరకుసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత
కరపత్రాలు

ఎవరీ ఆదివాసులు? వాళ్ళను ఎందుకు మన ప్రభుత్వం చంపుతోంది ?

ఈ మధ్య ఆదివాసులను  పోలీసులు కాల్చేస్తున్న వార్తలు మీరు పత్రికల్లో చదివే ఉంటారు. టీవీల్లో చూసే ఉంటారు. ఒక్కోసారి ఇరవై మందిని, ముప్పై మందిని ఎన్‌కౌంటర్‌ పేర చంపేస్తున్నారు. ఈ ఘటనలు   మన పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, రaార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయి.  ఇంతకూ ఎవరీ ఆదివాసులు? వాళ్లను ఎందుకు ఇట్లా కాల్చేస్తున్నారు? అనే ప్రశ్న మీకు తలెత్తే ఉంటుంది. ఆదివాసులంటే  అడవుల్లో జీవించే జనాలు. మనమంతా ఆదివాసుల నుంచే వచ్చాం.  మన మూలాలు ఆదివాసుల్లో ఉన్నాయి.  ఏది తినాలో, ఏది తినకూడదో మొదట ఆదివాసులే తెలుసుకున్నారు. ఏ నొప్పికి ఏ ఆకు వాడాలో, ఏ