నివేదిక

భిన్నాభిప్రాయాన్ని నేరమంటారా ?

మణిపూర్ లాంటి ఘటనలు బస్టర్ లో సుదీర్ఘ కాలంగా జరుగుతున్నాయని సోనీ సోరి తదితరులు తమ జైలు జీవిత చిత్రహింసల అనుభవాలను గుర్తు చేసుకుంటూ,  రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ' (సిఎఎస్ఆర్)లో రిమాండ్  చేశారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అన్ని రంగాల్లోనూ అమలవుతున్న రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 29 శుక్రవారం నాడు ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో 35కి పైగా సంస్థల సమూహం అయిన 'రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ' (సిఎఎస్ఆర్) సమావేశం జరిగింది. 'భిన్నాభిప్రాయాన్ని నేరపూరితం చేయడం
నివేదిక

నియాంగిరి  సురక్ష  సమితిపై  ఉపా కేసులు

నియాంగిరి  సురక్ష   సమితి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)(యూఎపిఎ) చట్టం కింద ఒడిశా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నియాంగిరి  సురక్ష    సమితి నాయకులు, మద్దతుదారులపై క్రూరమైన ఉగ్రవాద నిరోధక ఉపా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆగస్ట్ 5న, కలహండి జిల్లా లాంజిగఢ్ హాట్ నుండి స్థానిక ఆదివాసీ గ్రామస్తుల మధ్య ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల గురించి ప్రచారం చేస్తున్నప్పుడు, ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, కృష్ణ సికాకా (గ్రామం పతంగ్‌పదర్) బారి సికాకా (గ్రామం లఖ్‌పదర్)లను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆగస్ట్ 6వ తేదీ ఉదయం,
నివేదిక

హర్యానాలోని న్యూహ్‌లో  హిందూత్వ కుట్ర

న్యూహ్‌లో 2023 జులై 3, సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన బ్రుజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు, ఆ తరువాత హర్యానా, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, జన్ హస్తాక్షేప్ ఆరుగురు సభ్యుల నిజ నిర్థారణ బృందాన్ని పంపించి పరిస్థితిని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జన్ హస్తాక్షేప్ బృందంలో సీనియర్ జర్నలిస్ట్ సయీద్ నక్వి, జెఎన్‌యు ప్రొఫెసర్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త డాక్టర్ వికాస్ వాజ్‌పెయి, జర్నలిస్ట్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త అనిల్ దుబే, జర్నలిస్ట్ ఆస్థా, సతీష్, ప్రదీప్‌లు
నివేదిక

మణిపూర్ హింస మతపరమైనది కాదు, ప్రభుత్వ ప్రాయోజిత కార్పొరేట్ ఎజెండా

( మణిపూర్ లో హింస ను "స్టేట్ -స్పాన్సర్డ్ " అని , నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నుండి ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందం తన నివేదికలో బహిర్గతం చేసింది. " రాష్ట్రంలో జరుగుతున్నది మతహింస కాదు లేదా రెండు వర్గాల మధ్య పోరు కాదు, ఇది భూమి, వనరులు, మతోన్మాదులు,  మిలిటెంట్ల చుట్టూ తిరుగుతూ ఉంది.  ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన కార్పొరేట్ అనుకూల ఎజెండా అమలు సాకారం చేసేందుకు ఫాసిస్టు ప్రభుత్వం చాకచక్యంగా వ్యూహం పన్నినందువలన  హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. NFIW  ప్రధాన కార్యదర్శి ఆని రాజా , జాతీయ కార్యదర్శి నిషా