పత్రికలు

ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ సాలిడారిటీ విత్ పోలిటికల్ ప్రిసనర్స్

అంతిమ ప్రకటన ప్యారిస్, డిసెంబర్ 20-21, 2025 2025 డిసెంబర్ 20–21 తేదీలలో పారిస్‌లో జరిగిన "రాజకీయ ఖైదీలకు మద్దతుగా అంతర్జాతీయ సదస్సు"కు పాలస్తీనా, కుర్దిస్తాన్, టర్కీ, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, ట్యునీషియా, చిలీ, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్, కెమరూన్, ఇరాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, పెరూ, గ్రీస్, మెక్సికో దేశాలకు చెందిన విప్లవకర, పోరాట సంస్థలు, వక్తలు హాజరయ్యారు. ఈ సదస్సు ముగింపు తీర్మానంతో—ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఖైదీలతో అంతర్జాతీయ సంఘీభావాన్ని తెలియచేస్తూ, ప్రజలు సాగిస్తున్న పోరాటాలు, ప్రతిఘటనల మార్గాన్ని వెలిగించే ఒక ప్రాథమిక శక్తిగా తీర్చిదిద్దడానికి మా ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము. సామ్రాజ్యవాద
పత్రికలు

దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులురాజ్యాంగ వ్యతిరేకం ప్రజలపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్‌ చేద్దాం

రౌండ్‌ టేబుల్‌ సమావేశం25 జనవరి 2023, హైదరాబాదుప్రెస్‌ నోట్‌ ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న మేము జనవరి 11వ తేదీన దక్షిణ బస్తర్‌లోని కిష్టారం`పామేడు ప్రాంతంలో జరిగిన సైనిక దాడికి దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లలో కోబ్రా దళాలు, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు వెళ్లి బాంబులు దాడులు చేశాయి. ఈ దాడిలో పొట్టం హంగి అనే ఆదివాసీ యువతి మృతి చెందింది. రాజ్యాంగంలోని జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం తానే ఈ దేశ ప్రజలపై  వైమానిక యుద్ధం చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. మానవతకు వ్యతిరేకం. భారత ప్రజలు అనేక ప్రక్రియల ద్వారా, పోరాటాల