సాహిత్యం కవిత్వం

స్టాచ్యు ఆఫ్ అనీ క్వాలిటి

నేను మాట్లాడనునీ చుట్టూ రియల్ ఎస్టేట్ ధూమ్ ధామ్ గురించినేను చర్చించనునీ కేంద్ర వ్యాపార సామ్రాజ్య జిలుగుల గురించినేనేమీ అడుగనునువ్వు బలోపేతం చేసే వెయ్యి తలల భూతం గురించి సమతామూర్తీ!నీ ఐదు వేల ఋత్వికులలోనేనెక్కడున్నాను స్వామీ! ఇంకానన్ను చీకట్లోనే ముంచునా మూర్ఖోదయాన్నే స్వాగతించు వెయ్యేళ్ల కింది నుండిఇప్పుడెందుకు నిద్ర లేచావోనాకు తెలియంది కాదు మనుషులంతా సమానమైతేనీ దేవుని శంఖు చక్రాలు భుజాల మీదెందుకెక్కాయి మనుషులంతా ఒక్కటైతేమెడకు ముంత నడుముకు చీపురునీకాలమెందుకు మాయం చేయలే ఇంతకు"నంగిలి"రొమ్ములెందుకునెత్తుటి మేఘాలై కురిశాయి ఇవ్వాళఅయోధ్య తలనెత్తుకున్న నేల నేలంతాఅస్పృశ్య ఆడతనంఅరణ్య రోదనెందుకైంది ని దేవుడికినా అజ్ఞానానికి మధ్యనీ కులాన్ని గురువు చేసిపౌరోహిత్యాన్ని సృష్టించి బ్రాహ్మణులుకాని
సాహిత్యం కవిత్వం

*రెవల్యూషనరీ స్ప్రింగ్*

ఏవో ఏవేవోమరుపురానిగురుతులతోకరచాలనం చేసేసనివేశాలుసందేశాలు,పూర్తిగాఆయుధంతోసాయుధమైనఓ స్వాప్నికుడిఓ ప్రేమికుడిఆలోచనతోఆశయంతోరక్తం చిందించేఆ పాదాల నడకలుఈ దేశానికిదేహాన్ని అర్పించేఆజాదిని అందించేసాహసాలుఅహామీరు ఏంతటి ప్రేమికులుఅచంగా మా భగత్ లామీరు ఎంతటి సాహసీయులు
ఎరుకల కథలు

ప్రయత్నం

దుర్గమ్మ గుడి ముందు  -  ఇందిరమ్మ ఎస్.టి. కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధిహామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాతచాపలు  ఒకదాని పక్కన ఒకటి పరచబడి ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్ ప్యాడ్, ప్లాస్టిక్ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందుపేర్చబడ్డాయి.
సాహిత్యం కవిత్వం

జియ్యం గారు 

జియ్యం గారుఆడించేది అటపాడించేది పాటవలపట ముఖ్యమంత్రిదాపట మై హోం అధినేతఅక్రమ సంపాదన కువిరాళాల కుదేవుడు -- మతం -- ఒక దారిభక్తుల కు కొదువ లేదుడబ్బు కు తిరుగు లేదు జియ్యం గారుచదువు పదవతరగతి ఫెయిల్ఫార్మ్ కంపెనీ లో లేబర్నెక్స్ట్ టైపిస్ట్ కొంత కాలంకాషాయ వస్త్రాల తోదేవుడు -- మతంహిందుత్వం --- స్వర్గంఅంటూ సూక్తులు వల్లిస్తూచే ప్పేవి సూక్తులు --దూరేవి ?????? కోట్ల కర్చుతోసమతా మూర్తిరామానుజ చార్యుల విగ్రహంస్థాపననూరు ఎకరాల భూమి లోstatue of equality పేరుతోవిగ్రహంనాడు బ్రహ్మ కుల సంగానికినాయకుడు -- రామానుజా చార్యులుదేవుడు కాదు ఏళ్ళ తరబడిమన దేశాన్ని సర్వనాశనం చేసిందిబ్రాహ్మణులేప్రతిదాన్ని రహస్యం చేసారుపుక్కటి పురాణాలు
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

వ‌ర్త‌మాన క‌థా ప్రయాణం బహుముఖీనం

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? అవును. కథా
సాహిత్యం కవిత్వం

ఒక ప్రజాస్వామ్యంలో

కొన్ని మాటలకు నరం ఉండదు గురిపెట్టి వదిలాకచిల్లం కల్లమైన ఒక నెత్తుటి నేల విలవిలలాడుతూ ఉంటుంది  గుండె నిండా విషం నింపుకున్నప్రేమ ఒలకబోయడం నెత్తుటి మైలురాళ్ళకు తెలియదనుకుంటావు  ఒక సంకుచిత రాజకీయ ఆవరణంలోఅజ్ఞాతం వీడిన నేల సంబరంనీ కళ్ళకు దృశ్యం కాకపోవచ్చు  ఒకరో ఇద్దరో పార్లమెంటుభవనమోమొలకెత్తలేదు పన్నెండు వందల ప్రాణాలు పోసినిర్మించుకున్న కల  కోట్ల హృదయ ధ్వనుల సంగమ స్థలి ఈ రోజులు పరిమళించకపోవచ్చుఈ కాలం వేదనై మిగలవచ్చుఈ ఉదయం నిరాశై వెలగవొచ్చుఈ నేల దుఃఖ రాసిగా ఉండవొచ్చు ఒకరోజునుమండే నెత్తురు పరిమళిస్తుందిఒక కాలాన్నిఆనందంగాపొలం నుండి రైతులు భుజం మీద మోసుకు వస్తారుప్రజలు ఒక ఉదయంఊహ కందని ఆశలు ఉదయిస్తారు  ఒక ఆకుపచ్చని సందేశమైతెలంగాణ దుఃఖ భూమిని
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

బాధిత స‌మూహాల విముక్తే క‌థ ల‌క్ష్యం కావాలి

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? కథ ఒక జీవన
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఈ మోహన్రావున్నాడు చూడండీ..!

అవును... మీరందరూ వినాలి. నేనెలా చనిపోయానో నేను మీకందరికీ చెప్పి తీరాలి. నా కథ మీకు వింతగా కనిపించవచ్చు పోనీ ఒఠ్ఠి చోద్యంగానూ అనిపించవచ్చు. నాలాంటి స్త్రీల కథలు ఎవరు రాస్తారో తెలీదు కానీ ఒకవేళ రాస్తే మాటుకు రాసిన వాళ్ళని కూడా మీరు తెగడతారు. ఒఠ్ఠి బలుపు... బూతూ రాస్తుందీవిడ అని ఆమెను పాపం మనస్తాపానికి గురి కూడా చేయవచ్చును మీరంతటి వాళ్లే సుమా! ఇంతకీ నేనెలా పోయానో మీకు చెప్పాలి. ఈవిడేదో మళ్ళా ఒక పురుషుడ్నో... అంటే భర్తని విలన్‌గా నిలబెడ్తుందని మీరనవచ్చు కానీ నా కథలో ఇది నిజమే. అవును మరి నిండు నూరేళ్లు
సాహిత్యం కవిత్వం

వీరగాధ

యాది వెన్నెల కాస్తుందివన భూమంతపురా కాల మ్రానుకోటలోజ్ఞాపకాల జాతర ఒక కుంకుమ్భరినివీర మరణాల మీంచినడిచి వస్తున్న కాలాన్ని కథలు చెబుతుంది కరువు గెల్చిన నేల మీదకడుపు పగుళ్ళు బడిఆకలికన్నీళ్లతోకొండలు కోనలు తడిసిపోయినాఓరుగల్లు మట్టికోట చెమ్మగిల్ల లేదు నిలువెల్లా గాయల్తో ఆత్మాభిమానంఆదివాసీ యుద్ధ మైంది శక్తి వంత ఆయుధాల్నిసవాల్ చేసినసంప్రదాయబాణం చెల్లా చెదురైన మోసం గెలిచాకతుది శ్వాస చిలుకలగుట్టందుకుందిఆగిపోకుండా- ప్రాణాల్ని దాచుకోలేనిఒక నిష్కల్మష కాలంప్రాణం పోస్కోని మానవాళికిఆకుపచ్చ తోరణాల అడివి కడుతుంది ఒక వీరోచిత త్యాగాలసంస్మరణప్రకృతోత్సవంఒక చేదు నిజాలతియ్యనిబంగారి జాతర పాలకుల కుటుంబ కణకణంప్రజల సొమ్మని ప్రకటించినబతుకుపోరు వెదురుచెట్లషామియనాలుపెద్ద పెద్ద చెట్లపందిళ్ళుప్రకృతి పిలిచిన ధ్వని ఇప్పపువ్వై గుప్పుమంటూఒక ఆదిమ జీవనవాసనేదోమనసును
సాహిత్యం వ్యాసాలు

అస్తిత్వ కవితా ప‌తాక  

‘‘అప్పుడప్పుడూ చావు చింత చీకట్లో కుక్కలా వెంటాడుతుంటుంది’’ ఎండ్లూరి సుధాక‌ర్ మస్తిష్కం బద్దలై ఉబికి వచ్చిన కవిత *చావును చంపండి*.  తన జీవితానికిలా ఈ రకంగా  ముగింపు పలుకుతాడని ఊహించినవాళ్లెవ‌రూ ఉండ‌కపోవచ్చు. అస్తిత్వజెండాని గుండెలనిండా బతుకు పోరాటం చేసిన నిఖార్సైన కవి ఎండ్లూరి సుధాకర్‌. బతుకంటే అతడికి ముమ్మాటకీ యుద్దమే.  ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించినవాడు. తన జీవితమంతా ఉద్యమయ్యే సాగింది. కవిత్వాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడినవాడు. బహుశా ఈ కాలపు మహోజ్వలిత దళిత ఉద్యమకారుడు. అతడి కవిత్వం నిండా ఆర్తి,