కథలు గల్పిక

దేశాంతరం!

కరోనా కాదుగాని బడీ లేక బయట ఆడుకోవడానికీ లేక పొద్దస్తమానమూ ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తుంటే పరీక్షా కాలం కాస్తా వచ్చేసింది! “భారతదేశానికి సరిహద్దులు తెలపండి?” ప్రశ్నపత్రంలోని ప్రశ్న! “భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయా పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి” జవాబు రాసిన విద్యార్థికి జీరో మార్కులు వేశారు మాస్టారు! చదివి రాసిన విద్యార్థి డంగైపోయాడు! “టిక్రి, సింఘు, గాజీబోర్డర్” అని జవాబు రాసిన మిగతా విద్యార్థులను మాస్టారు మెచ్చుకొని ఎన్నికి అన్ని మార్కులూ వేసేశారు! టీవీలూ పేపర్లూ చూసి రాసిన విద్యార్థులు పొంగిపోయారు! “దేశ సరిహద్దులు మారిపోతాయా?” ఆశ్చర్యపోతూ
సాహిత్యం కవిత్వం

ఈ క్షణం

వయసు మనుషుల్ని దూరం చేసింది మమత పురాతన అవశేషమయింది ముదిమి ఊతకర్రగా మారింది ప్రేమించడమే మరిచిపోతున్న  మనుషుల్ని వదిలి రాని కాళ్ల వెంట కానని చూపుల దారులలో చిక్కుకున్న నిన్ను ఎక్కడనీ వెతకను నా చిట్టి కూనా.. గ్రీష్మంలో మలయ మారుతంలా రాలుతున్న విత్తుకు జీవం తొడిగావు ఇప్పుడు నా మేనంతా సంతోషం అవును ఈ క్షణం అపురూపం ఉద్వేగం, ఉత్తేజం సంగీతంలా నాకు కొత్త ఊపిరినద్దుతోంది.. మబ్బులు పట్టిన ఆకాశం నా కన్నీటి తెరగా దారంతా పరచుకొంది ఈ మహా వృక్షం దాపున కాసేపు  సేద తీరుదాం ఈ క్షణం నాకెంతో అపురూపం గతం తాలూకు నీలి
సాహిత్యం వ్యాసాలు

మయన్మార్‌లో సైనికకుట్ర – తదనంతర పరిణామాలు

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని జనవరి 31న తెల్లవారుజామున హస్తగతం చేసుకుంది. ఆగ్నేసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్‌ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత సైన్యాధిపతి మిన్‌ అంగ్‌ హేలింగ్‌ అధికారం చేపట్టాడు. అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్ర్యం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేళ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి
లోచూపు సాహిత్యం

బ్రాహ్మణవాదం-  విమర్శనాత్మక  ప‌రిశీల‌న‌

కేర‌ళ‌కు చెందిన మావోయిస్టు మేధావి ముర‌ళీధ‌ర‌న్‌(అజిత్‌, ముర‌ళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మ‌ణిజం  పుస్త‌కానికి  చాలా గుర్తింపు వ‌చ్చింది. దీన్ని విర‌సం బ్రాహ్మ‌ణ‌వాదం, మార్క్సిస్టు విమ‌ర్శ అనే పేరుతో తెలుగులో గ‌త ఏడాది అచ్చేసింది. బ్రాహ్మ‌ణ‌వాదం ఒక ఆధిక్య భావ‌జాలంగా, సంస్కృతిగా ప‌ని చేస్తున్న తీరు మీద ఈ పుస్త‌కంలో అజిత్ కేంద్రీక‌రించారు. బ్రాహ్మ‌ణ‌వాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్ప‌టి దాకా వ‌చ్చిన పుస్త‌కాల కంటే చాలా భిన్నమైన ఆలోచ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, సూత్రీక‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి.  బ్రాహ్మణవాదం  బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ
సాహిత్యం కవిత్వం

పోతూ పోతూ

పోతూ పోతూమనంఇంత ఆస్తినీకాసిన్ని జ్నాపకాల్నీవారసత్వంగా ఇచ్చిచరిత్ర మడతల్లో అంతర్ధానమౌతాం పోతూ పోతూఅతడుశోకతప్త ఇంద్రావతి నీరగులుతున్న అడవినీశాంతి కోసం యుద్ధాన్నీవారసత్వంగా ప్రకటించి వెళ్ళాడు.. ముఖం లేనివాళ్ళ ముఖమైగొంతులేనివాళ్ళ గొంతైఅనాది ఆదివాసీ ఆర్తనాదమైమిగలాల్సిందేదోతగలబెట్టాల్సిందేదోప్రకటించి వెళ్ళాడు.. అతణ్ణి స్మరించడమంటేగాయపడ్డ పావురాన్నిప్రేమగ హత్తుకోవడమేగడీల మీదకుఫిరంగులు పేల్చడమే..నూతన మానవావిష్కరణకు ఎదురేగడమే 15-09-21
సాహిత్యం కవిత్వం

స్వప్నకథనం

శూన్యగోళంలో తిరుగాడే పిట్టజీవావరణంలో ఇమడలేకగహన గగనం చేరలేకమన బాల్కానీ ఊచల మీద టపటపమన తలుపుల మీద టకటకమన గుండెలకు దగ్గరగా గునగునగుండే గువ్వై ఎగిరిపోన... కల అయిపోలేదుతూటాల మీదుగా పూలతుంట్లు తుంచిపాపల బుగ్గల నుంచి లేత గులాబీలు తెంచిమొర చాపిన లేగ ముట్టెకు ముద్దిచ్చిముట్టించి, ముట్టడించి,దట్టించి, దహించిరివ్వున. కెవ్వన... ఎగిరిపోన.. కలఅయిపోలేదుకనలి కనలికదిలి కదిలిఉప్పటి కన్నుల మీదుగా జారిచప్పటి పెదవుల మీదకు చేరిచప్పున తోలేలోపే ఎగిరిపోన..
సాహిత్యం కవిత్వం

ఎర్రెర్రని దండాలు

అన్నా! ఆర్కె!!భోరున వర్షంవడి వడిగా పారాల్సినచంద్రవంక పారనని మొరాయించింది నాగులేరు నా వల్ల కాదనికారంపూడి కనుమల్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తుందిపుల్లల చెరువు నీరు నీ దాహార్తి తీరుస్తా రమ్మంటూ ఆహ్వానిస్తుంది కాకిరాల కనుమలునీవొస్తావని కళ్ళల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నాయిబొల్లాపల్లి బోడులు నీ పాద స్పర్శ కోసం తండ్లాడు తున్నాయిగుత్తికొండ బిలం లోమన పార్టీ అంటూ నీవు చేసిన ప్రసంగం ఇంకా ప్రతిధ్వనిస్తోంది మాచెర్ల డిగ్రీ ప్రాంగణం లో నీవెగురేసినరాడికల్ జెండాల రెపరెపలు పల్నాడు దాటిరాష్ట్ర సరిహద్దులావల మహోద్యమ కెరటాలై ఎగిసాయి యుద్ధం జరగాలిశాంతి కావాలంటూ చర్చలకైనల్లమల తోరణం చిన్నారుట్ల నుండినీ అడుగుల సవ్వడి మరో చరిత్ర దిశగా అసంపూర్తి
సాహిత్యం కవిత్వం

సబ్జెక్ట్‌ కరెక్షన్‌

బిర్యానీ తినిపించి బంగ్లా రాయించేసుకొన్నాకకత్తి చేతికందించి మెడ తెంచుకుపోయాక మత్తు దిగేక అస్తుబిస్తుగా మిగిలేక ఓ మనిషీ ఓ మనీషి ఓ మహర్షీ మాయమయ్యాక కలి ఉలి ఆగిందిశిలకు ఆకలి మొదలైంది...
సాహిత్యం కవిత్వం

పిచుకలకు రెక్కలొచ్చే వేళ

సాయీనీతో పాటుగా ఇంతమందిమాటాడుతుంటే వాడికేదో భయం కదా చావు నీ ముందు కరాళనృత్యం చేసినానీ గుండె చెదరలేదునీ నిబ్బరం వెనక వున్ననమ్మకమే నీ కళ్ళలో మెరుపు కదా? నీ మాటా నీ నవ్వే వాడినిబెదరకొడుతూ వున్నాయా? ఎందుకో మాటాడే వారంటేచెదరని నవ్వుగలవారంటేరాజుకెప్పుడూ భయమనుకుంటా ఎందుకంటే వాడెక్కిన అందలమెప్పుడూముప్పాతికమంది ఒప్పుకోనిదే కదా నువ్వెప్పుడూ అంటావు కబీరునిఆలపించమనిమనుషుల్ని ప్రేమించమని కానీ వాడు ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తూదేశాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు న్యాయానికి గంతలు కట్టి‌న్యాయమూర్తుల గుండెలపైఉక్కుపాదం మోపితీర్పులను తిరగరాయిస్తున్నాడు చీకటిని తెరచే ఉషోదయమొకటివేచి వుందని కబీరన్నది గుర్తుకొస్తోంది పిచుకలకు రెక్కలొచ్చినిన్ను ఎత్తుకొచ్చే కాలమెంతోదూరంలో లేదు బాబా !! (సాయిబాబా విడుదల కోరుతూ)
సాహిత్యం కవిత్వం

రగల్ జెండను భుజానికెత్తి జోహార్లందాం..!!

ఇది యుద్ధంఅనుకున్నాక..గెలుపొక్కటేలక్షమనుకున్నాక.. నువ్వూ నేనూఅతడూ ఆమెప్రజా యుద్ధానికిమారు పేరులం కదా.. జన సంగ్రామానికిజవసత్వాలౌతూజననమే కానీఎవరికైనా మరణమెక్కడిదీ.. అడవినీ మైదాల్నీకన్నీటి సంద్రాల్నీఅలుపెరుగని అమ్మవడైఆలింగనం చేసుకున్నవాడు అయిన వాళ్ళందరినీకష్టజీవి కన్నీళ్ళలోఆ బతుకు గాయాల్లోదర్శించుకున్న దార్శికుడతడు.. ఏవూరూ ఏవాడాఎవరి బిడ్డాఏవొక్కరి స్వప్నమదీఅతడికి మరణమెక్కడిదీ.. అతడి సహచర్యంలోఆయుధమూ అక్షరాలు దిద్దిచెరచబడ్డ చెల్లెళ్ళపిడికిళ్ళై విరబూయాలనిపరితపించింది.. పారే చెలిమతరాల దూపతో అల్లాడేఆదివాసీ గొంతు తడిపేకర్తవ్యాన్ని కళ్ళకద్దుకున్నది.. ఆ చెట్టూ ఈ పుట్టావాగూ వంకా పూవూ పిందేసెంట్రీ గాసిన తీతువూదాపుగాసిన గుబురు పొదలూ దుఖ్ఖ నదుల నదిమిపట్టితలలు వొంచి భుజముకెత్తివీరుడా నువ్వమరుడన్నయ్నీబాటలోనే మా అడుగులన్నయ్ కన్నీటి జ్ఞాపకాలు తొలుచుకొచ్చేబాధా బాసా మసిలే నెత్తురూ సరేదారి పొడవునా ఒలికిన త్యాగాలేచరిత్ర