కరపత్రాలు

అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో..

మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో.. విప్లవోద్యమంపై నిషేధానికి, యుఎపిఎ కేసులకు, ఎన్‌ఐఎ దాడులకు వ్యతిరేకంగా సదస్సు మార్చి 2, 2024 శనివారం ఉదయం 10.30 నుంచి సాయంకాలం 6 గంటల దాకా అంబేద్కర్‌ భవన్‌, వరంగల్‌ మిత్రులారా! మార్చి8 అంతర్జాతీయ శ్రామిక మహిళల విముక్తి పోరాట దినం. చరిత్రలో శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి, రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8 స్త్రీలందరి విముక్తి ఉద్యమాల దినంగా నమోదైంది. పాలకులు మార్చి8ని వేడుకల దినంగా మార్చేసినా ఈ దేశంలోని కార్మిక, ఆదివాసీ, దళిత బహుజన మహిళలు
కరపత్రాలు

 ప్రజా పాలనా? నియంతృత్వ పాలనా?

పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి!   ఏజెన్సీ గ్రామాలపై కూంబింగ్‌ను నిలిపి వేయాలి!! ప్రియమైన ప్రజలారా, రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనూ అక్రమ అరెస్టులు, కుట్ర కేసులు, పోలీసు   కూంబింగ్‌లు  షరా మామూలుగానే వుండబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం యిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ అశోక్‌ అన్న (కుర్సం వజ్జయ్య), రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ గోపన్న (దనసరి సమ్మయ్య), జిల్లా నాయకులు కామ్రేడ్స్‌ పుల్లన్న (సంగపొంగు ముత్తయ్య), ఎస్‌కె.మదార్‌, కలకొండ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసిన తీరూ, వారితో పాటు మొత్తం
కరపత్రాలు

ఆపరేషన్ కగార్ను ఆపండి

ధర్నా6 అక్టోబర్‌ 2024 సోమవారం ఉదయం 11 గంటల నుంచిఒంగోలు కలెక్టరేట్‌ వద్దఅడవిని, ఆదివాసులను, పర్యావరణాన్ని కాపాడుకుందాం ఆదివాసుల నిర్మూలనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించి తొమ్మిది నెలలు దాటింది. చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పేరుతో మారణకాండ నడుస్తోంది. ఇది ఈ నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు.  ఇప్పటికే   దేశవ్యాప్తంగా వేర్వేరు రూపాల్లో  విస్తరిస్తున్నది. మధ్యభారతదేశంలో ఆరంభమైన ఆపరేషన్‌ కగార్‌ దేశంలో అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలన్నిటికీ చేరుకుంటున్నది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ తెగలను నిర్మూలించి అక్కడ ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర