వ్యాసాలు

ఎస్ ఐ ఆర్ — భారత ప్రజలపై సరికొత్త యుద్ధం

ప్రస్తుతం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) భారతదేశ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశాలలో ఒకటిగా ఉంది. ఎన్ ఆర్ సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) వ్యతిరేక ఉద్యమ సమయంలో అమిత్ షా చెప్పిన “ఆప్ క్రోనాలజీ కో సమఝియే” (మీరు కాలక్రమాన్ని అర్థం చేసుకోండి) అనే మాట ఒక మీమ్‌గా బాగా ప్రాచుర్యం పొందింది. గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తే, ఎన్నికల సంఘం ఆదేశించిన ఎస్ ఐ ఆర్ అనేది, కాలక్రమానుసారంగా చూస్తే, ఎన్ ఆర్ సి ప్రాథమిక దశేనని స్పష్టమవుతోంది. దేశ జనాభా మొత్తానికి సంబంధించిన పౌరసత్వ
వ్యాసాలు

The secret the Beheaded Head whispered from the Gallows

The secret the Beheaded Head whispered from the Gallows What a state of society is that which knows of no better instrument for its own defence than the hangman, and which proclaims, through its own brutality, as eternal law? Is there not a necessity for deeply reflecting upon an alteration of the system that breeds these crimes, instead of glorifying the hangman who executes a lot of criminals to make
వ్యాసాలు

SIR – New Frontier of War against the Indian People

At present, Special Intensive Revision (SIR) is one of the most controversial issues in India’s political landscape. Amit Shah's “Aap chronology ko samjhiye” became very popular as a meme during the anti-NRC movement. Looking at everything that has happened and is happening across the country over the past year, it is clear that the SIR directed by the Election Commission is, chronologically, the preliminary stage of NRC itself. In the
వ్యాసాలు

మణిపూర్ ప్రజల బాధలు అంతమయ్యేదెలా?

హింస ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా, మణిపూర్ సమాజంలోని చీలికలు లోతుగా ఉన్నాయి; సాయుధ బృందాల పహారాలో ఉన్న కందకాలు, బఫర్ జోన్ల ద్వారా విభజితమై  ఉన్నాయి. ఇది మన కుళ్ళిపోయిన సమాజంలోని నిస్సహాయుల, మూగబోయిన వారి విన్నపం.  ప్రస్తుత పరిస్థితుల వల్ల మన సమాజం దారుణం నుండి మరింత దారుణస్థితికి మారుతోంది. భీభత్సం, మారణకాండ, అత్యాచారం, అవినీతిల వల్ల ప్రజలు ఆనందాన్ని పంచుకోవడం, తమ జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయారు... ఈ బాధను అంతం చేయడం ఎలా? మణిపూర్‌లో హింస ప్రధానమైనదిగా మారడానికి మూడేళ్ల ముందు, 2020లో 'షూటింగ్ ది సన్' అనే నాటకం కోసం ఒక మణిపురి
వ్యాసాలు

కె.పి అశోక్ కుమార్

కె.పి అశోక్ కుమార్ (1956) జననం - ప్రాథమిక విద్యాభ్యాసం మచ్చ బొల్లారం., సికింద్రాబాద్. ఇంటర్ వరకు బొల్లారంలో చదివి బికాం సర్దార్ పటేల్ కాలేజ్, సికింద్రాబాద్ లో చేరారు. ఉస్మానియాలో ఆర్కియాలజీ, ఆంధ్రసారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో గ్రంథాలయ సమాచార శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదటి ఐదు సంవత్సరాలు స్పెషల్ టీచర్ గా పని చేశారు. తర్వాత సాంకేతిక విద్యాశాఖలో గ్రంథపాలకుడిగా ఎంపికై, హైదరాబాద్ లోని పాలిటెక్నిక్ లలో 25 ఏళ్లుగా పనిచేసి 2014లో పదవీ విరమణ చేశారు. 2014 - 19 వరకు పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్
వ్యాసాలు

మహిళల భుజంపై తుపాకీ పెట్టి..

కేంద్రంలోని కూటమి ప్రభుత్వం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2026 ను ఏప్రిల్ 18వ తేదీన లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో లోక్ సభ, శాసనసభల స్థానాల పునర్విభజన, అందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గూర్చి పేర్కొన్నారు. ఈ బిల్లు 2 /3 వ వంతు మెజారిటీతో గెలుపొందవలసి ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వానికి లోక్ సభలో అంత మెజారిటీ లేకపోవడం వలన వీగిపోయింది. అనంతరం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అధికార పక్ష నాయకులు ప్రతిపక్షానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదంటే, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని
వ్యాసాలు

నోయిడా కార్మికుల ధర్మాగ్రహం.

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం,గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా(న్యూ ఓఖ్లా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రణాళికా బద్ధ పారిశ్రామిక పట్టణం. జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక భాగం. యమునా మరియు హిండన్ నదుల మధ్య మైదాన ప్రాంతంలో 17 ఏప్రిల్ 1976 నాటి యూపి పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి చట్టం కింద ఈ నగరం ఆ ప్రాంతానికి విస్తరణగా సృష్టించబడింది. రాజధాని నగరం న్యూఢిల్లీ కేంద్రానికి ఆగ్నేయంగా దాదాపు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రక్కనే ఘజియాబాద్ అనే మరొక నగరం ఉంది. ఇక్కడ దేశ, విదేశీ బహుళజాతి కంపెనీల, చిన్న,మధ్య
వ్యాసాలు

జ్యోతిరావు పూలే, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ల పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

మన దేశంలోని బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలకు పునాదులు వేసిన సామాజిక విప్లవ కారుడు జ్యోతిరావు పూలే, పునాలోని గోవింద రావు- చిమ్నా బాయ్ దంపతులకు ఏప్రిల్ 11,1827 న జన్మించాడు. పూల ఉత్పత్తి, అమ్మకం చేయడం వల్ల ఆయన కుటుంబంలోని వారందరి పేరు చివర పూలే అని స్థిరపడింది. పూలే ఆనాటి బ్రిటిష్ ఇండియాలోని కుల భూస్వామ్య వ్యవస్థలో అమలు జరుగుతున్న అంటరానితనం, కుల మరియు లింగ వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థ నిర్మూలన కావాలని పోరాడారు. బాలికలు, మహిళల విద్యా హక్కుల కోసం, వితంతుల పునర్వివాహ హక్కు కోసం పోరాడారు.
వ్యాసాలు

రాజధాని రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ భారత పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించటం, తదుపరి కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపడంతో ఇక చివరిగా రాష్ట్రపతి ఆమోదం  జరిగిన తర్వాత అది చట్టబద్ధం అయిపోతుంది. ఈ సందర్భంగా పార్లమెంటులోనూ, రాష్ట్రంలోనూ వైసీపీ అధినేతతో పాటుగా ఆ పార్టీ నాయకులు అమరావతిని వ్యతిరేకిస్తూ, అందుకు ప్రతిగా గుంటూరు- విజయవాడ- మచిలీపట్నం కారిడార్ గా "మావిగాన్ "ను రాజధానిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కూడా టిడిపి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 లో హైదరాబాదును 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా
వ్యాసాలు

ప్రాణాలని తీస్తూ అభివృద్ది అంటే ఎలా

వేదాంత మైనింగ్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళడం కోసం జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ, దళిత సముదాయాలు నిరసన తెలపడంతో  పోలీసులు వెనుదిరిగారు నికితా జైన్తెలుగు : పద్మ కొండిపర్తి 2026 ఏప్రిల్ 10 ఇళ్లను, ప్రాణాలను, గౌరవాన్ని బలిపెట్టి అభివృద్ధి చేస్తామంటే ఏమవుతుంది? ఒడిశాలోని రాయగడ జిల్లాలో, ఆదివాసీ,  దళిత సముదాయాలు  భారీ పోలీసు అణచివేతను ఎదుర్కోవడంతో కాంతమాల్ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 2026 ఏప్రిల్ 7న, వందలాది మంది పోలీసులు కాంతమాల్ గ్రామంపై ఒక్కసారిగా దండెత్తారు. గ్రామస్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న నరేంద్ర అనే కార్యకర్త 'మక్తూబ్'తో మాట్లాడుతూ, ఇళ్లపై దాడి