సాహిత్యం

Viyyukka: Morning star in Indian literature

Revolutionary women writers have made an incredible contribution to Telugu literature and in fact it is a significant addition to Indian literature as well. It has been four decades since women revolutionaries started writing short stories, but except a few most of them are unknown to mainstream literature. Now virasam, (Revolutionary Writers Association) along with other friends took the tedious project of compiling nearly 300 stories written by 53 women
సాహిత్యం కవిత్వం

అతడు రేపటి పొద్దు

మరణం మౌనం కాదునిశ్శబ్దన్ని బద్ధలుకొట్టడమే.ఆశయం కోసం నడిచి అలసిపోలేదు,ఆరిపోలేదు.అడుగుల చప్పుడు ఆశయం కోసం వినబడుతూ వున్నాయి. చెదలు పట్టిన సమాజం నుచర్చలతో ఛేదించలేమన్నారువిఫలం అయితేవిప్లవమే అన్నాడు.యుద్ధంకోసంమాటీచ్చి మరిచిపోలేదు.వాగ్దానంగనిలబడ్డాడు. మృత్యువు ముచ్చట పెట్టినచివరిరక్తం బొట్టుచిందించిండు.మాయదారి రోగంమందలించినపోరుదారికి మరణంలేదన్నడు. చిగురించిన వసంతములోమేఘమై కురుస్తానని.రేపటి పొద్దుకుమాటిచ్చిన వీరుడతడు. 15-10-2021
కథలు సాహిత్యం

అమ్మను చూడాలి

" ఏమిటండీ? అలా ఉన్నారు? ఒంట్లో బాగానే ఉంది కదా!" జానకి అడిగింది కోర్టు నుండి వచ్చినప్పట్నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న భర్తను. " ఇవాళ కోర్టులో ఒక వింత కేసు వచ్చింది ...""సరిపోయింది. కోర్టు పిచ్చి.. ఇంటి దాకా తెచ్చుకున్నారా? నేను ఇంకా  ఏమిటోనని భయపడ్డా !లేవండి భోజనానికి."           జానకి కోటయ్య మాటలు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయింది .జానకి ఎప్పుడూ అంతే. తను చెప్పదలుచుకున్నది చెప్పడమే గానీ తన మాట  విన్నది ఎపుడని?  అందుకే తను మాట్లాడడమే మానేసాడు అవసరమైతే తప్ప. అప్పుడైనా తన మాట నెగ్గదు. అయినా జానకి నోటి దురుసు కు జంకి 
కథలు గల్పిక సాహిత్యం

జైలూ బెయిలూ!

“అబ్బా... వీవీకి బెయిలొచ్చింది, యేమైనా కోర్టుల వల్లే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది” “రెండువేల పద్దెనిమిది నుంచి జైల్లో పెట్టి విచారణ జరపకుండానే తీర్పు యివ్వకుండానే శిక్షాకాలం అమలు చేస్తున్నారు కదా?” “ఔన్లే, యిప్పటిదాకా ఆయన మీద పెట్టిన యే కేసూ నిలబడలేదు” “ఇప్పుడూ బీమా కోరేగాం కేసూ నిలబడదు. ఆల్రెడీ ఆర్సెనాల్ ఫోరెన్సిక్ సంస్థ అమెరికా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టులో కూడా పోలీసులు పెట్టిన ఎలిగేషన్లు కల్పితాలని, నిందితుల కంప్యూటర్లలోకి సాక్షాలని అక్రమంగా లోడ్ చేశారని చెప్పింది” “ఎవరు యేమి చెప్పినా, మనం చెప్పిన రిజల్టు వస్తేనే మనం నమ్ముతాం, అదే నమ్మదగింది అవుతుంది” “అమెరికా
సాహిత్యం కవిత్వం

కన్నా..

అదొక నిర్జన మైదానం అప్పుడే గతమైన బాల్యం కన్నీటి కడలి మాటున చిట్టిపొట్ట కోసం నెత్తికెత్తుకున్న పెద్దరికం నీవు పుట్టిన ఈ నేలలో విగ్రహాల నిర్మాణం అతి ముఖ్యం కూల్చివేతా వాళ్లిష్టం అయినా ఎందరికో ఊపిరి చిహ్నం శ్వేదాశ్రువులతో వెలిసిన నిండైన అంబేద్కర్‌ విగ్రహం ఆ నీడలోకి కాసేపయినారా మన బతుకు గాయానికి ఆయనే ఒక లేపనం.
సాహిత్యం కవిత్వం

కవాతు..

ఇప్పుడు ఒక నిశ్శబ్దంకమ్ముకున్నది దుఃఖమొక్కటేభాషగా మారింది ఎవరికి వారుమౌనంగాసంభాషిస్తున్న సమయం చిరునవ్వుల సితారాపల్లవించనివిషాద సందర్భం మీరలా చేరగిలబడినఆ మద్ది వృక్షంవిషాద సంకేతంగారాల్చిన ఆకులనుమీ దేహం పై వేస్తూ మీరు దాహంతీర్చుకున్న ఈ సెలయేరుదుఃఖిస్తూ ఉప్పగా మారింది మీతో కలిసి పాడినపక్షుల గుంపులుమౌనంగా రోదిస్తున్నాయి యుద్ధానికి సంకేతంగామారిన సాకేత్ దాదాఎక్కడని కుందేళ్ళగుంపు అడవినంతాగాలిస్తున్నాయి శతృవు గుండెల్లోపేలిన ప్రతి తూటానెత్తురంటినకంటితో వినమ్రంగావిప్లవ జోహార్లర్పిస్తున్నాయి మీరు నేర్పిన నడకతోవిస్తరించి సరిహద్దులనుచెరిపేసిన ప్రజా పంథాకన్నీటిని ఒత్తుకుంటూఎర్రజెండాను ఎత్తిపట్టింది వీరునికితంగేడు పూల మాలలతోవీడ్కోలు పలుకుతూకదులుతోందిప్రజా యుద్ధ కవాతు.. (కామ్రేడ్ ఆర్కే స్మృతిలో)
కథలు గల్పిక

దేశాంతరం!

కరోనా కాదుగాని బడీ లేక బయట ఆడుకోవడానికీ లేక పొద్దస్తమానమూ ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తుంటే పరీక్షా కాలం కాస్తా వచ్చేసింది! “భారతదేశానికి సరిహద్దులు తెలపండి?” ప్రశ్నపత్రంలోని ప్రశ్న! “భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఉత్తరాన హిమాలయా పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి” జవాబు రాసిన విద్యార్థికి జీరో మార్కులు వేశారు మాస్టారు! చదివి రాసిన విద్యార్థి డంగైపోయాడు! “టిక్రి, సింఘు, గాజీబోర్డర్” అని జవాబు రాసిన మిగతా విద్యార్థులను మాస్టారు మెచ్చుకొని ఎన్నికి అన్ని మార్కులూ వేసేశారు! టీవీలూ పేపర్లూ చూసి రాసిన విద్యార్థులు పొంగిపోయారు! “దేశ సరిహద్దులు మారిపోతాయా?” ఆశ్చర్యపోతూ
సాహిత్యం కవిత్వం

ఈ క్షణం

వయసు మనుషుల్ని దూరం చేసింది మమత పురాతన అవశేషమయింది ముదిమి ఊతకర్రగా మారింది ప్రేమించడమే మరిచిపోతున్న  మనుషుల్ని వదిలి రాని కాళ్ల వెంట కానని చూపుల దారులలో చిక్కుకున్న నిన్ను ఎక్కడనీ వెతకను నా చిట్టి కూనా.. గ్రీష్మంలో మలయ మారుతంలా రాలుతున్న విత్తుకు జీవం తొడిగావు ఇప్పుడు నా మేనంతా సంతోషం అవును ఈ క్షణం అపురూపం ఉద్వేగం, ఉత్తేజం సంగీతంలా నాకు కొత్త ఊపిరినద్దుతోంది.. మబ్బులు పట్టిన ఆకాశం నా కన్నీటి తెరగా దారంతా పరచుకొంది ఈ మహా వృక్షం దాపున కాసేపు  సేద తీరుదాం ఈ క్షణం నాకెంతో అపురూపం గతం తాలూకు నీలి
సాహిత్యం వ్యాసాలు

మయన్మార్‌లో సైనికకుట్ర – తదనంతర పరిణామాలు

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని జనవరి 31న తెల్లవారుజామున హస్తగతం చేసుకుంది. ఆగ్నేసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్‌ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత సైన్యాధిపతి మిన్‌ అంగ్‌ హేలింగ్‌ అధికారం చేపట్టాడు. అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్ర్యం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేళ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి
లోచూపు సాహిత్యం

బ్రాహ్మణవాదం-  విమర్శనాత్మక  ప‌రిశీల‌న‌

కేర‌ళ‌కు చెందిన మావోయిస్టు మేధావి ముర‌ళీధ‌ర‌న్‌(అజిత్‌, ముర‌ళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మ‌ణిజం  పుస్త‌కానికి  చాలా గుర్తింపు వ‌చ్చింది. దీన్ని విర‌సం బ్రాహ్మ‌ణ‌వాదం, మార్క్సిస్టు విమ‌ర్శ అనే పేరుతో తెలుగులో గ‌త ఏడాది అచ్చేసింది. బ్రాహ్మ‌ణ‌వాదం ఒక ఆధిక్య భావ‌జాలంగా, సంస్కృతిగా ప‌ని చేస్తున్న తీరు మీద ఈ పుస్త‌కంలో అజిత్ కేంద్రీక‌రించారు. బ్రాహ్మ‌ణ‌వాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్ప‌టి దాకా వ‌చ్చిన పుస్త‌కాల కంటే చాలా భిన్నమైన ఆలోచ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, సూత్రీక‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి.  బ్రాహ్మణవాదం  బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ