సంభాషణ

ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబాకు న్యాయం జరగాలి

2022 డిసెంబర్ 5 ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు యిచ్చిన విడుదల ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టును ఉత్తర్వును  పునరుద్ధరించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ 18 మానవ హక్కుల సంస్థలతో కలిసి స్కాలర్స్ ఎట్ రిస్క్ ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబ క్షేమాన్ని గురించి  తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఈమెయిలు ద్వారా గౌరవనీయులైన ధనంజయ వై. చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తి 2022 డిసెంబర్ 5 విషయం: ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబాకు న్యాయం చేయడం గురించి (డైరీ నం. 33164/2022) ప్రియమైన జస్టిస్ చంద్రచూడ్ గారికి, అహింసాయుతమైన భావవ్యక్తీకరణచేసినందుకు ప్రతీకారంగా జైలు జీవితం గడుపుతున్న ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా క్షేమం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తపరిచేందుకు, ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు విడుదల ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టు
సంభాషణ

గజ్జె గట్టి గొంతు విప్పి జనంలో గానం చేసిన  ప్రజా గాయకుడు

దండకారణ్య విప్లవోద్యమంలో నాలుగు దశాబ్దాలు అలుపెరుగని, మడిమ తిప్పని గొప్ప విప్లవ కారుడు, ప్రజల ముద్దు బిడ్డ శంకరన్న. ఆయన 1960లలో సిరొంచ తాలూకాలోని అంకీస-ఆసరెల్లిలకు సమీపంలో కల సాతాన్ పల్లిలో నిరుపేద ఆదివాసీ వాసం వారి కుటుంబంలో పుట్టాడు. ఆయనకు తల్లి-తండ్రులు శివా అని పేరు పెట్టుకున్నారు. ఆయన వాసం శివా గానే పెరిగాడు. అందరాదివాసీ పిల్లల లాగే ఆయన చదువు సంధ్యలు నోచుకోలేదు. చదువుకోవాలనే కోరిక ఎంతున్నా పేదరికం అనుమతించలేదు. ఆయన నవ యవ్వన ప్రాయంలోనే విప్లవ రాజకీయాల ప్రభావంలోకి వచ్చి అనతికాలంలోనే పూర్తికాలం విప్లవకారుడిగా విప్లవోద్యమంలో చేరిపోయాడు. గడ్ చిరోలీ జిల్లాలో ఉద్యమంలో చేరిన
ఇంటర్వ్యూ సంభాషణ

 అవును. ఈరోజు యుధ్ధ పరిస్థితి వుంది” – హిమాంశు కుమార్

'ఆసియన్ స్పీక్స్' , 'అరోరా ఆన్‌లైన్' కోసం రెజాజ్ ఎం షీబా సిదీక్ 2022 ఆగస్టు 26న గాంధేయవాది, మానవ హక్కుల కార్యకర్త హిమాంశు కుమార్‌ను ఎర్నాకులంలో ఇంటర్వ్యూ చేశారు. యుఏ(పి)ఏకి వ్యతిరేకంగా జరిగిన మానవహక్కుల సదస్సులో ప్రసంగించేందుకు హిమాంశు కుమార్ కేరళకు వచ్చారు.  సుమారు ఒక గంటసేపు జరిగిన సంభాషణలో హిమాంశు భగత్ సింగ్ మాటలను ప్రతిధ్వనించారు, “భారతదేశ శ్రామిక ప్రజానీకాన్ని, సహజ వనరులను కొన్ని పరాన్నజీవులు దోపిడీ చేస్తున్నంత కాలం యుద్ధస్థితి ఉనికిలో ఉంది, ఉంటుంది. వారు పూర్తిగా బ్రిటిష్ పెట్టుబడిదారులు లేదా మిశ్రణ బ్రిటీష్-ఇండియన్ లేదా పూర్తిగా భారతీయులు కావచ్చు”.  గోంపాడ్ ఊచకోతపై స్వతంత్ర దర్యాప్తును కోరినందుకు
వ్యాసాలు సంభాషణ

పాలకవర్గాలలో మరో కలకలం

సెప్టెంబర్‌ మూడవ వారంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా టీ.ఓ.ఐ. (టాయ్‌) లో సౌమిత్రాబోస్‌ ఒక వార్త రాశాడు. మావోయిస్టులు భద్రతా బలగాలలోకి, దుర్గా వేడుకలలోకి, స్లమ్స్‌ లలోకి తమ శక్తులను చొప్పంచడానికి నూతన పథకం రూపొందిస్తున్నారనీ శీర్షిక పెట్టాడు. పోలీసుల, భద్రతా బలగాల ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సానుభూతిపరులను సమీకరించుకోవడం; మహారాష్టలో మావోయిస్టులకు సంబంధించిన 84 అనుబంధ సంఘాల పైన ఇప్పటికీ ప్రజా భద్రతా చట్టం అమలులో వుంది; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లలో ఆ చట్టాన్ని వినియోగించుకొనే పట్టణాలలో వారి ప్రమాదాన్నిలేకుండా చేశారు అనే హైలైట్స్‌ పెట్టాడు. ఆ పక్కనే పార్టీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి స్థానికులను
సంభాషణ

ఈ మట్టిని తొలుచుకొని లేచిన ఆదివాసీ రైతు వీరుడు

(అమరుడు కామ్రేడ్‌ కేండ్రుక సింగన్న స్మృతిలో...) అది సెప్టెంబర్‌ మాసం మధ్య రోజులు. మేము నారాయణ పట్నా గుండా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాం. నారాయణ పట్నా బ్లాక్‌ వచ్చేసరికి అంతా హడావిడిగా కనిపిస్తున్నది. దారి పొడుగునా ప్రజల నుండి అమితమైన ఆదరణ వ్యక్తమవుతున్నది. మేము బహిర్గతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, మా అలికిడి ఏ మాత్రం అర్థమైనా, జనం నిద్ర మంచాలపై నుండి లేచి బారులు తీరి చేతులు కలుపుతున్నారు. ఈ ఆప్యాయత మా అలసటను మాయం చేస్తున్నది. ఎక్కడకు వెళ్లినా  మా సంఖ్యకు మించి ‘డొప్ప’ల్లో ఆహారం వస్తున్నది. మా ప్రయాణం కొంచెం ముందుకు
వ్యాసాలు సంభాషణ

ఈ నిషేధం పిఎఫ్‌ఐ మీదా? ముస్లింల మీదా?

బీజేపీకి ఒక ప‌ద్ధ‌తి ఉంది. అది ముందు జ‌నంలోకి ఒక రాయి విసురుతుంది.  ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో  చూస్తుంది. పెద్ద‌గా ఇబ్బంది లేకుండా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకుంటే విరుచుకపడుతుంది.  ఒక వేళ ప్రతిఘటన వచ్చేలా కనిపిస్తే  కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇంకో వైపు నుంచి  ఇంకో రూపంలో దాడి చేస్తుంది.   దీనికి    కావాల్సినంత టైం తీసుకుంటుంది. నింపాదిగా పని చేసుకపోతుంది.   ఇదీ సంఘ్‌ ఫాసిస్టు వ్యూహం. హిందుత్వ ఫాసిజం స‌మాజంతో  భావజాల క్రీడ ఇది.   ఫాసిజానికి రాజకీయార్థిక పునాది ఉన్నప్పటికీ దాని వ్యవహారం,  వ్యక్తీకరణ ప్ర‌ధానంగా  భావజాల కేంద్రంగానే ఉంటుంది.  ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా
సంభాషణ

ఇద్దరు మిత్రులు – విప్లవోద్యమంలో రెండు స్రవంతులు

కత్తి మోహన్‌ రావు స్మృతిలో ఎంఎస్‌సి కెమెస్ట్రీ విద్యార్థిగా, ఆర్‌ఎస్‌యు నాయకుడుగా 1982 నుంచి మా ఇంట్లో అందరికీ తెలిసిన సన్నిహిత మిత్రుడు కత్తి మోహన్‌రావు గుండెపోటుతో మరణించి ఇప్పటికీ ఏడాదిన్నర కావొస్తుంది. ఆయన స్మృతిలో గుర్తుచేసుకోవాల్సిన విషయాలు రెండు - కాకతీయ యూనివర్సిటీలో కెమెస్ట్రీ ల్యాబ్‌ తగులబడినపుడు పోలీసులు ఆయనను అందుకు బాధ్యుణ్ణి చేసి ముద్దాయిని చేయడం. ఒకే ఊరు, సహ విద్యార్థులు చైతన్య పూర్వకంగా ఎంచుకొని ఒకరు మెడిసిన్‌లోకి ఒకరు కెమెస్ట్రీలోకి వచ్చిన ఒకే ఊరు విదార్థులు డా. ఆమడ నారాయణ, మోహన్‌రావుల ఆదర్శ జీవితం. చివరిసారి ఆయనను వరంగల్‌ జైలు నుంచి బెయిల్‌ మీద
వ్యాసాలు సంభాషణ

అణ‌చివేత మ‌ధ్య‌నే నూత‌న పోరాట ప్ర‌పంచం

2021 సెప్టెంబర్‌లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్ల‌వోద్య‌మ ప్ర‌భావిత‌ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్ల‌వోద్య‌మాన్ని తుదముట్టిస్తామని  ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్ర‌క‌ట‌న చేసి స‌రిగ్గా ఏడాది. ఈ సంవ‌త్స‌ర‌మంతా  అణ‌చివేత‌ మ‌ధ్య‌నే విప్ల‌వోద్య‌మం పురోగ‌మించింది. ఈ రెంటినీ ఈ సంద‌ర్భంలో ప‌రిశీలించ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.  విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో  మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత
సంభాషణ

వాళ్లేం నేరం చేశారు?

గోమియా, న‌వాదీయ్ ఆదివాసుల గురించి  ఆలోచిద్దాం జార్ఖండ్‌ జనాధికార మహాసభ తన సహచర సంస్థలు (ఆదివాసి , మూలవాసి సంఘటన్‌, బోకారీ, ఆదివాసి ఉమెన్స్‌ నెట్‌వర్క్‌, బగైచా తదితర సంస్థలు) కలిసి ఆగస్ట్‌ 2021- జనవరి 2022 మధ్యకాలంలో బోకారీ జిల్లా  గోమియా & నవాదీయ్‌ డివిజన్‌ పరిధిలో (బ్లాక్‌లో) అమాయకులైన, నిర్దోషులు ఆదివాసీలు, నిర్వాసితులు మావోయిస్టులని, ఇతర తప్పుడు ఆరోపణపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసింది. దాదాపు 31 మంది పీడిత కుటుంబాలను, బాధితులను విచారణ చేసింది. ఈ నిజనిర్ధారణ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బాధితుల పరిస్థితులను అర్థం చేసుకోవడం,
సంభాషణ

అసలు ‘హక్కులు’ అనడమే నేరం. ముస్లిం హక్కులు అనడం ఇంకెంత నేరం!

ఆదివారం ఉదయాన్నే ఒక మీడియా మిత్రుడి ఫోను. మీ ఇంటికి ఎన్. ఐ. ఏ. వాళ్ళు వచ్చినారా అక్కా అని. పొద్దున్నే ఏదో పనిమీద బైటికొచ్చి ఉన్నా. ఇంటికి పోతే అప్పటికే కొంత మంది మీడియా వాళ్ళు ఇంటికొచ్చి ఇదే విషయం అమ్మను అడిగి వెళ్లారని తెలిసింది. తర్వాత నిదానంగా తెలిసిందేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సభ్యుల ఇళ్ళలో సోదాలు జరిగాయని, ఒకర్ని అరెస్టు చేశారని. ఆ సంఘం ముస్లింలది కావడమే ఇందుకు కారణం. కొంచెం ఆలోచిస్తే.. ఇప్పుడు ఇక్కడ, తెలుగు సమాజంలో హిందూ ముస్లిం విభజన వేగంగా జరగాల్సిన అవసరం