వ్యాసాలు

న్యాయమైన వేతనం కోసం విచారణ ఖైదీ పోరాటం

ఖైదీల రోజువారీ వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ సవరణను ప్రకటించినప్పుడు .. నైపుణ్యం కలిగిన పనులకు రూ. 620, పాక్షిక నైపుణ్యం కలిగిన పనులకు రూ. 560, నైపుణ్యం లేని పనులకు రూ. 530 గా నిర్ణయించింది. జైలు గోడల వెనుక సంస్కరణలను ప్రోత్సహించడమూ; శ్రమ గౌరవాన్ని పెంపొందించడమూ ఈ చర్య ఉద్దేశ్యంగా భావించారు. అయితే, ఒకప్పుడు విచారణా ఖైదీగా రోజుకు రూ. 20 కంటే తక్కువ వేతనం పొందిన టి.కె. రాజీవన్ వంటి వారికి, ఈ వార్త ఒక పరాకాష్టగా, చేదు వ్యంగ్యంగా అనిపించింది. ఎడక్కర మావోయిస్టు కేసులో ఐదవ నిందితుడిగా ఉన్న రాజీవన్, ఒకప్పుడు అమల్లో
వ్యాసాలు

ప్ర‌మాద‌క‌ర‌మైన వికసిత్ భారత్

1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు  భారతదేశంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి కూటమి 18 సంవత్సరాలు పాలన సాగిస్తూ నేడు వారే అధికారంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పంచవర్ష ప్రణాళికలు, జమీందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, సంస్థానాల విలీనం, భూ సంస్కరణలు, గరీబీ హటావో మొదలగు వాటిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది.1975 ఎమర్జెన్సీ తదనంతర  పరిణామాలలో ముఖ్యంగా 
వ్యాసాలు

లొంగిపోయినా త‌ప్ప‌ని దాడులు,  దర్యాఫ్తులు  

Figure 1 ఉపర్పరలోని భీమా మాద్వి ఇంటి బయట రేఖపల్లి వాసులు డిసెంబర్ 4న, రేఖపల్లి గ్రామంలో భద్రతా బలగాలు తీసుకువెళ్తున్నప్పుడు భీమా మాడ్వీని అతని కుటుంబ సభ్యులు చివరిసారిగా చూశారు. మూడు రోజుల తర్వాత, వాట్టేవాగు దగ్గర ఉన్న  సెక్యూరిటీ క్యాంపులో ఒక మంచంపైన చనిపోయి ఉండటాన్ని అతని బంధువు సుక్రామ్ మాడ్వీ గమనించాడు. 46 ఏళ్ల భీమా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. అయితే, భద్రతా బలగాలు కొట్టి చంపి ఉంటాయని  అతని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, ఉసూర్ బ్లాక్‌లో ఉన్న రేఖపల్లి, వాట్టేవాగు గ్రామాల మధ్య  సుమారు మూడు కిలోమీటర్ల
వ్యాసాలు

నా జీవితానికి దారి దీపాలు – రాఘ‌వ‌

బాగా రాసే వారు కాదు, బాగా చదివేవారే బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతారు. బాగా చదివే వారే బాగా రాయగలుగుతారు. మంచి పుస్తకం మనిషి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. కొత్త చూపునిస్తుంది కొత్త ఆలోచనలను ఇస్తుంది ,ఆచరణ దిశగా చైతన్యవంతంగా నడిపిస్తుంది. మంచి పుస్తకం మాట్లాడుతుంది. మాట్లాడనిస్తుంది. అక్షరానికి గొంతు నిస్తుంది. * తెలుగు సమాజాలకు అవసరమైన ఎన్నో విలువైన వ్యాసాలను తెలుగులో నేరుగాను ,అనువాదం ద్వారానూ అందిస్తున్న రాఘవ కొత్త పుస్తకం 'ప్రశ్నించే గొంతులు'. ఈ పుస్తకం సోమవారం తిరుపతిలో ఆవిష్కరించబడుతుంది.  'మాట్లాడే పుస్తకాలు శీర్షికన'  పుస్తకాల గురించి తన అభిప్రాయాలను వసంతమేఘం కోసం అందించారు రాఘవ.
వ్యాసాలు

వి. ప్రతిమ, సుంకర గోపాలయ్య , పల్లిపట్టు నాగరాజు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు. పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా
వ్యాసాలు

ప్రజా ఉద్యమాలు – రాజ్యాధికార ప్రాసంగికత

"సేవ్ ఆరావళి" ఉద్యమం ఉత్తర భారత దేశంలో పెద్ద ఎత్తున జరిగి లక్షలాదిమంది ప్రజలు పాల్గొని, ఆ ఉద్యమం తాకిడికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కూడా దిగి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలలో సాయుధ పోరాటయేతర ఉద్యమాల పట్ల విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం విజయాల పట్ల కూడా ప్రస్తావనలు చేయడం జరుగుతుంది. ఈ రకమైన చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, "భారతదేశంలో సాయుధ పోరాటాలు యొక్క ప్రాసంగికత ఏమిటన్న అంశం ప్రధానంగా చర్చనీయాంశం అయింది." అయితే ఇక్కడ సేవ్ ఆరావళి, ఢిల్లీ రైతు ఉద్యమం అన్నవి
వ్యాసాలు

మాట్లాడే పుస్తకాలు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు.పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా అలా..
వ్యాసాలు

సీమ అస్తిత్వ చరిత్రలో వెలుగు కెరటం సుబ్బరాయుడు

( రాయ‌సీమ విద్యావంతుల వేదిక  మూడో బులిటెన్‌కు రాసిన ముందుమాట‌. జ‌న‌వ‌రి 4న క‌ర్నూలులో జ‌ర‌గ‌నున్నఆర్ వి వి రాష్ట్ర మ‌హాస‌భ‌లో ఆవిష్క‌ర‌ణ‌) చరిత్ర చాలా అద్భుతమైనది. తన స్థల కాలాలకు అవసరమైన మానవులను తానే తయారు చేసుకుంటుంది. తన స్వరానికి తగిన గొంతుకలను సిద్ధం చేసుకుంటుంది. ఈ విడత రాయలసీమ ఉద్యమానికి అవసరమైన వాదనలతో  మేధో సమర్థన అందివ్వగల వ్యక్తిగా చరిత్ర సుబ్బరాయుడుగారిని ఎంచుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయే నాటికి ఆయన కేవలం ఇంజనీర్‌ మాత్రమే. వృత్తి వల్ల పట్టుబడిన నైపుణ్యాలతో రాయలసీమ నీటి పారుదల వ్యవస్థ గురించి ఆలోచిస్తుండేవారు. తుంగభద్రలో వృథా అవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని
వ్యాసాలు

వందేమాతర స్వరం మారుతున్నది

వందేమాతరం గీతంపై శీతాకాలపు సమావేశాలలో భారత పార్లమెంట్ చర్చి స్తున్నది.   ఆనాటి రాజ్యాంగ సభ దేశభక్తి గీతంగా వందేమాతరం గీతాన్ని ఆమోదించింది. ఇటీవల కాలంలో వాజ్ పేయి(1998) నరేంద్ర మోదీ (2025) పరిపాలనా కాలంలో ఒకానొక చర్చగా ముందుకు వస్తుంది.  వందేమాతరం గీతం సారాంశం ఏమిటి? కాలంతో పాటు ఎందుకు వివాదాస్పదం అవుతోంది. బకించంద్ర ఆనందమఠం  నవలలో వందేమాతర గీతాన్ని రాశారు. జాతీయోద్యమ కాలంలో ప్రజల పాడుకునే విధంగా గీతం ప్రాచుర్యం పొందింది. అధికార మార్పిడి తర్వాత అధికారక దేశభక్తి గీతం అయింది. దేశంలోని భిన్న మతాల ప్రజలలో కొన్ని మినహాయింపులున్నా వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్నారు. వందేమాతర గీతాన్ని
వ్యాసాలు

జైలు ఆకాంక్షల్లో రచన రూపేష్ అముద్రిత నవల ‘ఖైదీల జ్ఞాపకాలు’

అక్ర‌మ కేసులో  జైల్లో ఉన్న కేర‌ళకు చెందిన రాజ‌కీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది. పాతికేళ్ళకు పైగా జైలులో బందీగా ఉన్న మండేలా, దాస్ కాపిటల్ గ్రంథాన్ని జైలులోనే చదివాడు. జైలుకి వెళ్ళక ముందు మండేలా కేవలం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మాత్రమే చదివాడు. దాస్ కాపిటల్ జైలుకు చేరడం అనేది ఆసక్తికరమైన విషయం. జైలు సూపరింటెండెంట్ అశ్లీల రచనలను లేదా హాస్య కథలను మాత్రమే లోపలికి అనుమతించేవాడు. అయితే, ఈ మధ్యలో ఎవరో ఇతర పుస్తకాలతో పాటు దాస్ కాపిటల్‌ను కూడా సూపరింటెండెంట్ ముందు ఉంచారు.