వ్యాసాలు

హర్యానాలో ఇళ్ళ కూల్చివేత- కోర్టులో కేసు

హర్యానాలో జూలై 31 హింసాకాండ తరువాత, నూహ్, గురుగ్రామ్ ప్రాంతాలలో ప్రభుత్వం అక్రమ భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లను నడిపింది. 57 ఎకరాలకు పైగా అక్రమ ఆక్రమణను ప్రభుత్వం తొలగించినట్లు చెబుతున్నారు. అయితే, హైకోర్టు ఈ విషయాన్ని గమనించి, బుల్డోజర్ ఆపరేషన్‌పై నిషేధం విధించింది. హర్యానాలోని నూహ్‌లో  జరిగిన హింసాకాండ తర్వాత బుల్డోజర్ చర్యపై హైకోర్టులో జరుగుతున్న వాదనలు వాయిదా పడ్డాయి. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో హైకోర్టు సుమోటో (స్వయంచాలకం)గా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. దీనిపై 2023, ఆగస్టు 13న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
వ్యాసాలు

చినబోయినలచ్చుమమ్మ కొడుకు

గద్దరన్న ఇక లేడని తెలిసినప్పటి నుండి చాలా బాధగా  వుంది. ఏ పనిలో ఉన్నా ఆయనే తెగ గుర్తుకొస్తున్నాడు. ఆయన గత కొంత కాలంగా విప్లవోద్యమానికి భిన్నమైన  దిశలో పనిచేయడం, తన పాత దృక్పథానికి భిన్నంగా మాట్లాడడం చూస్తున్నాం. ఒకప్పుడు మీడియాలో ప్రచారం కావడానికి ఇష్టపడన కళాకారుడు ఆయన. ఇప్పుడు మీడియాలో ప్రచారానికి అభ్యంతరం చెప్పకపోవడం, ఎవరు పిలిచినా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆయనని గమనిస్తున్న అభిమానులంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా 2014 నుండి   ఆయన విప్లవ పంథాకు, భౌతికవాద భావాజాలనికి పూర్తిగా స్వస్తి పలికి, పార్లమెంట్ పంథాకి, భావవాదంలోకి మారిపోయాడని సాహసల్  మీడియాలో ఆయన వీడియోల్లో పాటలు, మాటలు
వ్యాసాలు

పోరాట ప్రజల గుండె  డప్పులు

(1981లో వచ్చిన *గద్దర్‌ పాటలు* పుస్తకానికి రాసిన ముందుమాట) ఆటా పాటా మాటా? ఆటా పాటా మాటా - మూడూ ఏది యేదో విడిగా కనిపించనంత ముప్పేటగా ఒక కవి - గాయకుడిలో కలవడం, ఆదిమ మానవ గణ జీవితాన్ని ఆధునిక కాలంలో ప్రస్తుత క్షణంలో అపురూపంగా చూపించ గలుగుతూంది. అశేష ప్రేక్షక/ శ్రోతల్ని మెప్పించగలుగుతూంది. ఇది సర్వసాధారణ విషయమైతే ఇక్కడ ప్రస్తావించవలసిన పని లేదు. సులభమైతే పేర్కోవడం అనవసరం. అనుకరించడానికి గూడా అందని సూక్ష్మం ఏదో ఇమిడి వుంది యీ కళా యింద్రజాలంలో ` అందుకే నిజంగా కూడా ఈనాడు గద్దర్‌ను చూపాకనే ఇంకెవరినైనా చూపాలి. ఒడ్డూ
వ్యాసాలు

నిర్ధాక్షిణ్యమైన కార్పొరేటీకరణ, హైందవీకరణ ఫలితం మణిపుర్ విధ్వంసం. 

అమానవీయ మనువాద పర్యవసానం మహిళల నగ్నప్రదర్శన మణిపుర్ లోని కాంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళల నగ్న ప్రదర్శన, వారిలో 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. ఆమె 56 ఏళ్ల తండ్రిని, 19 ఏళ్ల సోదరున్ని కాల్చి చంపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ప్రదర్శనను చూపుతూ 26 సెకన్ల వీడియో వైరల్ కావడంతో మణిపుర్ లో మనువాదం ఎలా బుసలు కొడుతుందో వెల్లడైంది. యావద్దేశవాసులు ఆ దారుణానికి చలించిపోయారు. విదేశీయులు సైతం నిర్ఘాంతపోయారు. ‘‘కనిపిస్తే కాల్చివేత’’ ఆదేశాలు, 10 వేల మంది అదనపు భారత సైన్యాల మొహరింపు మధ్య ఈ దారుణం జరిగింది. దేశంలోని
సాహిత్యం వ్యాసాలు

కుల వివక్షను ఎత్తిపట్టిచూపిన ‘‘గోసంగి’’ కావ్యం

ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన  కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు. ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు.
సాహిత్యం వ్యాసాలు

సంస్కృతి కోసం పోరాటాలు-వర్గపోరాటం

మాట తీరు సంస్కృతి. ఆలోచనా తీరు సంస్కృతి. బతుకు తీరు సంస్కృతి. ఒక్కమాటలో చెప్పాలంటే- మనుషులు పరస్పరం సంబంధాలు నెరపుకునే ప్రాథమిక తలాన్నే సంస్కృతి అనవచ్చు. ఈ సంస్కృతీ మాధ్యమం ద్వారానే మనుషులు సంపర్కంలోనూ, సంఘర్షణలోనూ ఉంటారు. అయితే సంస్కృతిని అర్థం చేసుకోవడంలో గాని, విశ్లేషించడంలో గాని విభిన్నత ఉండడానికి ప్రధాన కారణం ఆర్థిక కోణంలోనే గాక పలు రకాలుగా భారత సమాజం విభజితమై ఉండడమే. ఇలాంటి విభజితమైన సంక్షుభిత సమాజంలో సంస్కృతిని ఒకే ముద్దగా చూడలేం. అందుకే మార్క్సిస్టులుగా మనం భారత ఉపఖండంలో భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు ఉన్నాయని అంటాం. కనుక సంస్కృతిని కేవలం సానుకూలమైన
వ్యాసాలు

Main stream politics Vs Alternative Politics

Semi-colonial, semi-feudal path of Development Vs People Oriented, Eco-friendly, sustainable, New Democratic, socialist path of Development We the political Prisoners of the Central Prison, Visakhapatnam, would like to extend our revolutionary greetings to this forum which has been formed to uphold and propagate alternative politics and to celebrate the unified revolutionary movement on the occasion of the ten years of the formation of CPI (Maoist). 21st Sep, 2014 is a
వ్యాసాలు

నిజం చెప్పడం నేరమా?

కేరళ పౌరహక్కుల కార్యకర్త అయినూరు వాసుకు జైలు నిర్బంధం కేరళకు చెందిన అయినూరు వాసు పౌరహక్కుల కార్యకర్త. వయసు 94సంవత్సరాలు. ఆయన్ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొజికోడ్‌ న్యాయస్థానం ఆయన్ను 14రోజుల పాటు జైలులో వుంచాలని ఆదేశించింది. ఈయన గ్రో వాసు అనే పేరుతో అందరికీ చిరపరిచితుడు. గ్రో అంటే గ్వాలియర్‌ రేయాన్స్‌ కార్మిక సంస్థ అని అర్థం. ఆ కార్మిక సంఘానికి ఆయన నాయకుడిగా వ్యవహరించేవాడు. తన రాజకీయ భావాల కారణంగా బెయిల్‌ వ్యవహారంలో న్యాయస్థానంతో సహకరించడానికి నిరాకరించాడన్న కారణంగా కామ్రేడ్‌ వాసును జైలుకు పంపారు. 2016 నవంబర్‌లో కొజికోడ్‌ వద్ద కామ్రేడ్‌ కుప్పు దేవరాజ్‌,
వ్యాసాలు

Desi Criminals made Hindutva criminal laws

We are remembering comrade Jatin Das on his 95th martyrdom day, whose martyrdom inspires the flame of revolutionary spirit burning, and immensely it needed at a time when the Brahmanic Hindutva fascists reign not only in power but they are upholding his sacrifices crocodile tears to ruin it. Jatin Das was an exemplary revolutionary who taught us that without revolution and revolutionary practice, man is no different from animal. His
వ్యాసాలు

సుప్రీం కోర్టు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి

ఒక రాష్ట్రంలో అలజడి సృష్టించి, అల్లకల్లోలానికి  అనుమతించి, ఆపై కోర్టు ముందు నిలబడి పరిస్థితి అదుపు లో ఉన్నట్లు నటించడం అధికారపార్టీకే చెల్లింది. ఏది ఏమైనా ఈ దారుణహింసకు కారణాలు తెలుసుకోవాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు కు ఉంది. భద్రతా సిబ్బంది శుక్రవారం మణిపూర్ లోని హిల్స్ వ్యాలీ సెక్టార్ లోని సున్నిత ప్రాంతాల్లో  జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న  వీడియోలు మణిపూర్ లోని ఒక సమూహానికి చెందిన మహిళలపై బహిరంగంగా దాడి చేసిన నివేదికలు మతోన్మాద వ్యక్తీకరణలో ఒకటి. భారత అత్యున్నత న్యాయస్థానం ఆలస్యంగా అయినా పరిస్థితి పై స్పందించింది. "మేం తీవ్ర