ఆకాశపు అంచుపై
మా ఆకలి అడుగులు
బతుకుని బ్యాలెన్స్ చేస్తూ
జీవిత చక్రంలో అడుగులు వేస్తు
వినీల తీగపై నడకను నేర్చుతూ….

Related Articles
దాదాకు వీడ్కోలు
భారతదేశంలో అమరులైన సిపిఐ (మావోయిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇతర ప్రజా పోరాట యోధులకు మావోయిస్ట్ ఖైదీ హుసేన్ ఉజుందాగ్ ఒక కవితను అంకితమిచ్చారు. హుసేన్ ఉజుందాగ్ టర్కీలోని మావోయిస్ట్ ఉద్యమానికి చెందిన
మనుషులం కదా
మనుషులం కదాఆలోచనలనువిరమించుకోలేం కదాఇంత నాగరికతా పెరిగిందిప్రశ్నలకు జవాబులవెతుకులాటలోనే కదాదేశమంతా పీడిస్తున్నఈ ఉక్కపోతకుకారణాన్ని ప్రశ్నించడంనేరంగా మారుతూందినలుగురు కూడి మాటాడుకోవడం దేశద్రోహమవుతుంది మనుషుల మధ్య వారి మనసుల మధ్య చిచ్చు పెట్టడమే నేటి పాలనా తీరు గోవును
శిధిలాల మధ్య సంధి
పోటీ మొదలైంది అక్షరాలు మొలకెత్తాల్సిన పేపర్లమీద నెత్తుటి మందారాల రంగు పూస్తుంది రణధూళి పొరల మధ్య పిల్లల ఆకలి ఏడుపుల మధ్య ఈ సంధి విలువెంత ?శిథిల యినుప ఊసకు వేలాడిన బిడ్డ తల్లి



