వ్యాసాలు

ఎస్ ఐ ఆర్ — భారత ప్రజలపై సరికొత్త యుద్ధం

ప్రస్తుతం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) భారతదేశ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశాలలో ఒకటిగా ఉంది. ఎన్ ఆర్ సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) వ్యతిరేక ఉద్యమ సమయంలో అమిత్ షా చెప్పిన “ఆప్ క్రోనాలజీ కో సమఝియే” (మీరు కాలక్రమాన్ని అర్థం చేసుకోండి) అనే మాట ఒక మీమ్‌గా బాగా ప్రాచుర్యం పొందింది. గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తే, ఎన్నికల సంఘం ఆదేశించిన ఎస్ ఐ ఆర్ అనేది, కాలక్రమానుసారంగా చూస్తే, ఎన్ ఆర్ సి ప్రాథమిక దశేనని స్పష్టమవుతోంది. దేశ జనాభా మొత్తానికి సంబంధించిన పౌరసత్వ
సమకాలీనం

విప్లవావసరానికి ఎన్నెన్నో సూచికలు

దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్థితులు మారాయని, ప్రజలు విప్లవాన్ని కోరుకోవడం లేదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు గదా, కొనసాగుతున్న పరిస్థితి ఏమిటో వెల్లడించిన రెండు తాజా నివేదికల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, మొత్తంగా దేశానికి సంబంధించినది. వరల్డ్ ఇనీక్వాలిటీ లాబ్ అనే సుప్రసిద్ధ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఏప్రిల్ మొదటి వారంలో వెలువరించిన ‘లాండ్ ఇనీక్వాలిటీ ఇన్ ఇండియా: నేచర్, హిస్టరీ అండ్ మార్కెట్స్’ (భారతదేశంలో భూ అసమానతలు: స్వభావం, చరిత్ర, మార్కెట్లు) అనే పత్రం. ప్రతి సంవత్సరమూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ ప్రచురించే ఈ సంస్థ పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ ల సారథ్యంలో
సమకాలీనం

ఆదివాసిలపై ఒడిశా న్యాయస్థానాల కులవివక్ష

ఒడిశాలోని రాయగడ మరియు కలహండి జిల్లాల్లోని తిజిమాలి, ఇతర గ్రామాల నివాసులు ఒక కొత్త బాక్సైట్ గని ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులలో చాలామందిని అరెస్టు చేసి, వారి బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లను శుభ్రం చేసేలా బలవంతం చేశారు. ఒడిశాలో గనుల తవ్వకం  వ్యతిరేక నిరసనలు: ఒడిశాలోని దక్షిణాది జిల్లా అయిన రాయగడలో గనుల తవ్వకం  వ్యతిరేక నిరసనలను నేరపూరితం చేయడం 2023లో ప్రారంభమైంది. వేదాంత ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న దళిత, ఆదివాసీ గ్రామస్తులను అరెస్టు చేసినప్పుడు ఈ పరిస్థితి నెలకొంది. అప్పటి నుండి, కనీసం 40 మందిని అరెస్టు చేయగా, బెయిల్ షరతుగా కనీసం
ఆర్థికం

పెరుగుతున్న ప్రపంచ సైనిక వ్యయం

2025ల్రో ప్రపంచ సైనిక వ్యయం 2,887 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021-25 మధ్యకాలంలో ప్రపంచ దేశాల మధ్య బదిలీ చేయ బడిన ఆయుధాల ప్రపంచ వ్యాప్త పరిమాణం, అంతకు ముందు ఐదేళ్ల కాలం (2016-20)తో పోలిస్తే 9.2 శాతం అధికం. 2011-15 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల. ఈ రెండు కాలాల మధ్య యూరప్‌లోని దేశాల ఆయుధ దిగుమతులు మూడింతలకు పైగా పెరిగాయి. అమెరికా ఖండంలోని దేశాల ఆయుధ దిగుమతులు కూడా 12శాతం పెరిగాయి, కాగా ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా, మధ్యప్రాచ్య దేశాల దిగుమతులు తగ్గాయి. 2021-25లో యుక్రెయిన్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధాల గ్రహీతగా నిలిచింది. మొత్తం
వ్యాసాలు

The secret the Beheaded Head whispered from the Gallows

The secret the Beheaded Head whispered from the Gallows What a state of society is that which knows of no better instrument for its own defence than the hangman, and which proclaims, through its own brutality, as eternal law? Is there not a necessity for deeply reflecting upon an alteration of the system that breeds these crimes, instead of glorifying the hangman who executes a lot of criminals to make
కవిత్వం

మరో విషయం గురించి!

నిజమే!నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఇంకొక దాని గురించి కూడా అనిపిస్తోంది! ఇది విచిత్రంగా అనిపించినా ఇదే వాస్తవం! అలాగే ఒక విషయం గురించి చెబుతూ మరొక విషయాన్ని చెప్పకుండా దాటవేయడం చాలా కష్టం! *** పినోచెట్ గురించి రాయడం అంటే సుహార్తో, మార్కోస్, హిట్లర్ గురించి కూడా రాయడం లాంటిదన్నమాట! చిలీలో అదృశ్యమైన వ్యక్తి చెమ్మానిలో కూడా పాతి పెట్టబడి ఉన్నాడు మరి! మెరిసివిలి, సూర్య కందలోని సామూహిక సమాధులు ఒకే పెద్ద గుంటగా తవ్వి ఉన్నాయి! *** బాబ్రీ మసీదును కూల్చిన గునపాలు జాఫ్నా లైబ్రరీని దహించిన మంటలనుంచే పుట్టాయి! ఆ మంటల
వ్యాసాలు

SIR – New Frontier of War against the Indian People

At present, Special Intensive Revision (SIR) is one of the most controversial issues in India’s political landscape. Amit Shah's “Aap chronology ko samjhiye” became very popular as a meme during the anti-NRC movement. Looking at everything that has happened and is happening across the country over the past year, it is clear that the SIR directed by the Election Commission is, chronologically, the preliminary stage of NRC itself. In the
సమీక్షలు

సామాజిక వాస్తవం “జోలెవిలువ”

హైమావతి కథల సంపుటి "జోలె విలువ".ఈ పుస్తకంలో సీతమ్మ, ప్రయాణం, విముక్తి మార్గం, మార్పు కోరే సహచర్యం, జోలెవిలువ అనే కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ వాస్తవానికి దగ్గరగా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పుస్తకం చదివితే ఇవి కేవలం కథలు కాదు. వాస్తవాలుగా, మన చుట్టూ జరిగిన సంఘటనలని మనకు అర్థమవుతుంది. రచయిత్రి తన చుట్టూ ఉన్న సమాజంలోని దోపిడి, పీడన, అంటరానితనం, ఆకలి మంటలు, పేదరికం, బాల్య వివాహాలు, వలసలు, కుల వివక్ష, జోగిని వ్యవస్థ, లింగ వివక్ష, వర్ణం మతం, అవిద్య, మరియు తన పరిసరాల్లోని వ్యక్తుల మనస్తత్వాలు ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో
సంభాషణ

గనుల తవ్వకం: ఆదివాసుల హక్కులు, పర్యావరణంపైన ఆందోళనకర ప్రశ్నలు

2026 ఏప్రిల్ 03ఒడిశాలోని సిజీమాలి లో ఘర్షణ: 2026 మార్చి 25న ఒడిశాలోని కలహండి జిల్లాలో కార్యకర్త నేతలు లింగరాజ్ ఆజాద్, సురేష్ సంగ్రామ్‌లను అరెస్టు చేశారు. నీరు, అడవి, భూమి (జల్, జంగల్, జమీన్) కోసం గ్రామీణ, ఆదివాసీ సముదాయాల హక్కులను కాపాడటంలో, అలాగే వేదాంత లిమిటెడ్ మైనింగ్ సంస్థను వ్యతిరేకించడంలో వీరిద్దరూ చురుగ్గా పాలుపంచుకున్నారు. బాక్సైట్ సమృద్ధిగా ఉన్న ఒడిశాలోని ఈ ప్రాంతంపై మైనింగ్ సంస్థల కన్ను పడింది. తమ భూమిని నిలబెట్టుకోవడానికి ఈ జిల్లాలో గతంలో అనేక ఆదివాసీ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల దృష్టి సిజిమాలిపై పడింది. మైనింగ్ ప్రాజెక్ట్; పర్యావరణ
వ్యాసాలు

మణిపూర్ ప్రజల బాధలు అంతమయ్యేదెలా?

హింస ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా, మణిపూర్ సమాజంలోని చీలికలు లోతుగా ఉన్నాయి; సాయుధ బృందాల పహారాలో ఉన్న కందకాలు, బఫర్ జోన్ల ద్వారా విభజితమై  ఉన్నాయి. ఇది మన కుళ్ళిపోయిన సమాజంలోని నిస్సహాయుల, మూగబోయిన వారి విన్నపం.  ప్రస్తుత పరిస్థితుల వల్ల మన సమాజం దారుణం నుండి మరింత దారుణస్థితికి మారుతోంది. భీభత్సం, మారణకాండ, అత్యాచారం, అవినీతిల వల్ల ప్రజలు ఆనందాన్ని పంచుకోవడం, తమ జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయారు... ఈ బాధను అంతం చేయడం ఎలా? మణిపూర్‌లో హింస ప్రధానమైనదిగా మారడానికి మూడేళ్ల ముందు, 2020లో 'షూటింగ్ ది సన్' అనే నాటకం కోసం ఒక మణిపురి